ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన ఎన్.ఆర్.ఐ. లు మోటుపల్లి హరిబాబు, శ్రీనివాస్ అడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరారు....
పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్....
ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల...
ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కేంద్రపరా జిల్లా అయిన రాజేంద్ర నగర్ గ్రామానికి చేందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం...
బీ.ఎస్.పీ. తెలంగాణ చీఫ్, మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయన బీ.ఆర్.ఎస్. తరపున పార్లమెంట్కు పోటీ చేయ్యడమో లేక బీ.ఆర్.ఎస్....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల...
రాష్ట్రంలో ఎన్నికల దృష్య కాకినాడ జిల్లాలో అన్ని ప్రాతాలలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా...
ఇండియా రౌడీ కాదు అంటూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బచ్చన్ సోమవారం జైశంకర్...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా...
కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం పాతపెద్దాపురం పరిధిలోని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు. ఆ దాడుల్లో నాటు సారాయి అమ్ముతున్న కోమలి రాజు,...