ఈశాన్య ఢిల్లీలోని షహదారాలోని ఒక కాలనీలో ప్రజలు నివసిస్తున్న దుర్భర పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా బుధవారం ధ్వజమెత్తారు. ఇతర ప్రాంతాలలో ఇలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి...
కాకినాడ స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి...
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం 2019 రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా బుధవారం నొక్కి చెప్పారు....
పీ.డీ.ఎస్. బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామమునందలి శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్...
ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం...
సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్...
ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్టర్ల ఫిర్యాదుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ మునిసిపల్...
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 29 వ తేదీన పెళ్లి చేసుకున్న వదువువరులిద్దరూ షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి...