ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రకటించిన బీ.సీ. డీక్లరేషన్ ఎంతో ఉపయోగంగా ఉందని బీ.సీ. సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీ.సీ. డిక్లరేషన్ పై కాకినాడలో...
వచ్చే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాహుల్ గాంధీతో సహా 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ...
కాశ్మీర్ లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పి.డి.పి. తో సీటు భాగస్వామ్యాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్.సి. నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనితో పి.డి.పి. నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడడమే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ తెలుగు దేశం ,జనసేన పార్టీల కలయిక లో ఏర్పడ్డ పొత్తును స్వాగతించి కాకినాడ...
శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్...
శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం రోజున పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించడం ఆధ్యాత్మిక ప్రశాంతతని చేకూర్చింద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాయీశ్వర...
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభత్వంగా మారిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా...
విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని...
మహా శివరాత్రి సందర్భంగా తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఒడెలా-2 సినిమాలో తన పాత్ర యొక్క ఫస్ట్లుక్ను వెల్లడించడం ద్వారా తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. నటి...