suicide Viral

తొండంగి లో వ్యక్తి ఆత్మహత్య…

తొండంగి మండలంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. పెరుమల్లపురం పంచాయితీ హుకుంపేట శివారు పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి వెంటనే పోలిసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటణ స్థలానికొచ్చి ఆ వ్యక్తి మృతదేహాన్ని తుని హీస్పిటల్ కు తరలించారు. ఈ ఘటణ పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని పోలీసులు అధికారులు తెలిపారు.

ఏపీలో కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.సీ.పీ. పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద నూతన ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనుందని వెల్లడించింది. ఇందులో భాగంగా కొత్త కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభింస్తారని తెలిపింది. ప్రతీ ఇంటికీ  గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది వెళ్లి ప్రజలకు కార్డలను అందించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై అవగాహన కల్పించనున్నట్లు రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది. 

గడచిన 24 గంటల్లో 15 భూకంపాలు…

గత 24 గంటల్లో భారత్‌లో చిన్న, మధ్యస్థ, తీవ్రత కలిగిన సుమారు 15 భూకంపాలు సంభవించాయని యు.ఎస్.జీ.ఎస్. తెలిపింది.అందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌లో సంభవించింనట్లు వెళ్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం డిసెంబర్ 18న కార్గిల్‌లోని పదమ్‌లో 6.2 మైళ్ల లోతులో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం అత్యంత బలమైందని తెలిపింది. మంగళవారం ఉదయం 11:28 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అతి చిన్న 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు చైనాలోని […]

WhatsApp Image 2023-12-19 at 6.26.29 PM Viral

తమిళనాడులో మృతదేహం కలకలం…

తమిళనాడులో భారీ వర్షాల కారణంగా గుర్తుతేలియని మృతదేహం కొట్టుకువచ్చింది. తమిళనాడులో వర్షాల కారణంగా దక్షిణాది జిల్లాల్లో ఇళ్లు నీటిలో మునిగాయి. పలు ప్రదేశాల్లో వరదనీరు వచ్చింది. ఈ క్రమంలో తిరునల్వేలిలోని పాత బస్టాండ్ దగ్గర వృద్దిడి మృతదేహం వరదలో తేలుతు కనిపించింది. ఆ మృతదేహాని చూసి అక్కడ వారందరూ భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటణ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

vande Viral

సెకెండ్ వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ…

వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ రైలులో ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, లైట్ సిస్టమ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయాన్నారు.

WhatsApp Image 2023-12-19 at 12.44.15 PM Viral

ఇక ప్రభం’జనమే’…!

ఈనెల 29వ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు […]

WhatsApp Image 2023-12-19 at 12.19.56 PM Viral

గుండెపోటుతో వ్యక్తి మృతి…

కోవిడ్ పేండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది గుండెపోటు కు గురవుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటణ ఒకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓ రెస్టాకెంట్ కు వెళ్లిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… అకస్మాత్తుగా గుండెనొప్పితో అందరి ముందే కుప్పకూలి అక్కడికక్కడే చనిపోతున్నారు. ఆ ఘటణతో అక్కడున్నవారందరూ భయాందోళనకు గురయ్యారు.

WhatsApp Image 2023-12-19 at 9.10.49 AM Viral

అయనవిల్లి మండలంలో అగ్ని ప్రమాదం…

అయినవిల్లి మండలంలో ధరుణ ఘటన చోటుచేకుసుంది. అయినవిల్లి మండలం లో పోతుకుర్రు గ్రామంలో కుడుపూడి సత్యనారాయణ జీవన ఉపాది కోసం ఏర్పాటు చేసిన తాటాకు ఇల్లులు దగ్ధం అయ్యాయి. వాటితో పాటు పక్కనే ఉన్న హోటల్ కూడా ఆ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. జీవన ఉపాది కోసం ఏర్పాటు చేసిన తాటాకు ఇల్లులు కాలిపోవడంతో అక్కడ జనాలు కన్నీరుమున్నీరవుతున్నారు.

WhatsApp Image 2023-12-18 at 5.05.08 PM Viral

మెడికల్ రిప్స్ సమ్మెను విజయంతంచేయాలి… -ఎ.పి‌.ఎం‌.ఎస్.ఆర్.యు. నేతలు-

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ నెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ నేతలు తెలిపారు. తదనంతరం రాలీ నిర్వహించి ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ కార్యదర్శి ఎ.ఆర్.సి. వర్మ లు మాట్లాడుతూ… సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 […]