OIP (11) Exclusive

అశ్వారావుపేట క్రిస్మస్ వేడుకల్లో ఎం.పీ.పీ. జల్లిపల్లి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రైతు వేదిక వద్ద సోదరి, సోదరులకు క్రిస్మస్ కిట్లను అందచేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాస్టర్స్ కు 2 లక్షల రూపాయల క్రిస్మస్ కానుకను అదేవింగా సోదరి సోదరులకు 1000 క్రిస్మస్ గిఫ్ట్ కీట్లను అందజేసామని తెలిపారు. క్రిస్టియన్ […]

AdobeStock_318002525-768x469 Viral

ఆ రాష్ట్రంలో మరో 104 కొత్త కోవిడ్ కేసులు నమోదు…

 గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 104 కోవిడ్-పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుందని తెలిపింది. అయితే, మరణాలు ఏవీ లేవని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 1,752 పరీక్షలు మాత్రమే నిర్వహించిందని తెలిపారు. మొత్తం సానుకూలత రేటు 5.93 వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు వైద్య, విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ విక్టోరియా […]

AdobeStock_318002525-768x469 Viral

కాండ్రకోటలో మహిళకు కోవిడ్ పాజిటివ్…

పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యంగా ఉన్న బంధువులను చూసేందుకు కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళ కాకినాడ వెళ్లింది. వారం రోజులుగా కాకినాడలోనే బంధువుల ఇంటిలోనే నివాసముంది. కాని రెండ్రోజుల నుంచి ఆ మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమెను కాకినాడ […]

WhatsApp Image 2023-12-23 at 7.13.17 PM Viral

సామర్లకోట రెస్టారెంట్ లో విజిలెన్స్ ఆకస్మిక తనికీలు…

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని యతీ రెస్టారెంట్ ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి, రెవెన్యూ అధికారులు కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఆ తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు LM చట్టం 2009 సెక్షన్ 8/25 ప్రకారం 150 కిలోలు, 30 కిలోల కెపాసిటీ గల అన్‌స్టాంప్డ్ వెయింగ్ మెషీన్‌లు కలిగి వుండడంవల్ల కేసు నమోదు చేసారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ లో నిల్వ కుకీలు లభించడంతో […]

merlin_171193407_c6e0ecf7-b317-420a-9711-bd59d5fc8fad-videoSixteenByNineJumbo1600 Viral

భారతదేశంలో 640 కొత్త కోవిడ్ కేసులు నమోదు 1 మరణం…

గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 640 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసుల చేరికతో మొత్తం కేసుల సంఖ్య 4,50,07,212కి పెరిగిందని తెలిపింది. ఒకరు మరణించినట్లు వెల్లడించింది. 311 మంది వ్యాధి నుండి కోలుకున్నారు, కోలుకున్న వారి సంఖ్య 4,44,70,887కి చేరుకుంది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఆసుపత్రి సన్నద్ధత, నిఘా పెంచడం, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి మాక్ డ్రిల్స్‌తో సిద్ధం కావడం ముఖ్యమని […]

Screenshot_20231223_120051 Viral

పెట్రోల్ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్ బంక్ పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్వైజర్పై దాడిచేసి, రెండు లక్షల నగదుతోపాటు పెట్రోల్, డీజిల్ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకుఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో ఎవరికీ రక్షణలేకుండా పోయిందని, కాకినాడ ఓటర్లు ఎమ్మెల్యేకు, […]

AA1lTTWu Viral

జమ్మూలో 12వ శతాబ్దానికి చెందిన శిల్పాలు లభ్యం…

జమ్మూ దగ్గర 12వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు బయటపడ్డాయి. ఈ అరుదైన శిల్పాలు ఇక్కడికి సమీపంలోని భౌర్ క్యాంప్ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వాటిని ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ ద్వారా తిరిగి తీసారు. అరుదైన శిల్పాలు ఆ ప్రంతంలో ఉన్నట్లు శాఖకు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందిందని అధికారి తెలిపారు. దీని ప్రకారం, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, మ్యూజియంల డైరెక్టర్ పర్దీప్ కుమార్ మార్గదర్శకత్వం పర్యవేక్షణలో పురావస్తు శాఖ బృందం ఈ స్థలాన్ని సందర్శించి శిల్పాలను […]

OIP (8) Viral

మద్యం కేసు విచారణలో కేజ్రీవాల్‌కు 3వ సారి ఈ.డీ. ఆదేశాలు పట్టి జారీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ మద్యం విచారణకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 3వ తేదీన ఆదేశాలు పట్టిని జారీ చేసింది. కేజ్రీవాల్‌ మొదటి రెండు సమన్‌లను దాటిన తర్వాత ఇది మూడో సమన్ అని తెలిపింది. ఆయన రాజ్యసభ ఎం.పీ. సంజయ్ సింగ్‌కు బెయిల్ నిరాకరించిన రోజునే 3వ సమన్లు వచ్చిందని అన్నారు. ఆయనపై ఉన్న కేసు నిజమేనని, సమర్పించిన సాక్ష్యాలు మనీలాండరింగ్‌లో అతని ప్రమేయం ఉన్నట్లు కోర్టు పేర్కొంది.

WhatsApp Image 2023-12-22 at 1.58.32 PM Viral

కాకినాడలో చోటు చేసుకున్నఘోర ప్రమాదం…

కాకినాడ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ పైప్ లైన్లు వేయడంలో ఉపయోగపడే ఫైబర్ షీట్లను కాకినాడ జగన్నాధపురం ఏటుమొగా ప్రాంతంలో ఖాళీ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా నిల్వ ఉంచ్చారు. కాని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అంటించేసారు. దానితో దాని చుట్టురూ మంటలు చెలరేగి ప్రమాదానికి దారి తీసింది. స్థానికుల సమాచారంతో సమీప అగ్ని మాపక అధికారులు ఘటనా స్తలానికి వచ్చి చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమంది ఆకతాయిలు ఫైబర్ మెటీరియల్లను సిగరెట్టు […]

నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్స్ రద్దు చేయాలని…

ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి ఏ.పీ. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కే.బీ. శంకరయ్య ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీ.జీ. కుమార్ విశ్వజిత్ ని కలిసారు. నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్ లను మంజూరు చేస్తున్న రెవిన్యూ అధికారులపైన,ఆ సర్టిఫికెట్లు తీసుకున్న వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్ లను రద్దు చేయాలని పీర్యాదు పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా కే.బీ. శంకరయ్య మాట్లాడుతూ… నకిలీ సర్టిఫికెట్లు రద్దు చేసి సంబందిత అధికారుల పై […]