అశ్వారావుపేట క్రిస్మస్ వేడుకల్లో ఎం.పీ.పీ. జల్లిపల్లి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రైతు వేదిక వద్ద సోదరి, సోదరులకు క్రిస్మస్ కిట్లను అందచేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాస్టర్స్ కు 2 లక్షల రూపాయల క్రిస్మస్ కానుకను అదేవింగా సోదరి సోదరులకు 1000 క్రిస్మస్ గిఫ్ట్ కీట్లను అందజేసామని తెలిపారు. క్రిస్టియన్ […]







