WhatsApp Image 2023-12-26 at 6.33.57 PM Viral

సత్యమంగళం రోడ్డు పై కార్ ని ఢీకొట్టిన బైక్…

తమిళనానడు రాష్ట్రం సత్యమంగళంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పై కారు టర్నింగ్ తిరుగుతుండగా అదే రోడ్డులో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ కారు ను ఢీ కొట్టారు. దానితో ఆ బైకు పై ఉన్న యువకులు బోల్తాపడి కిందపడిపోయారు. అదృష్టవశాతం వారిద్దరికి స్వల్ప గాయాలతో భయటపడ్డారు. వారు ముందు రోడ్డు చూసుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

BRITISH-virus-variant_--1024x682 Viral

జే.ఎన్.-1 జన్యు నిఘాను ఏర్పాటు చేయాలి…. -ఢిల్లీ ప్రభుత్వం-

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 వేరియంట్ జే.ఎన్.-1 కేసులు 34 కనుగొనబడ్డాయని వీటిలో మూడు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం తెలిపింది. జే.ఎన్.-1 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), పూణే, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS), బెంగళూరులో జీనోమ్ సీక్వెన్సింగ్ కు సమర్పించిన 192 నమూనాలలో 60 నమూనాల ఫలితాలు నాటికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇందులో మొత్తం 34 కేసులు జే.ఎన్.-1 వేరియంట్‌గా గుర్తించబడ్డాయని డిపార్ట్‌మెంట్ […]

R (1) Viral

ఇండోనేషియాలోని ఘోల ప్రమదం చోటుచేసుకుంది…

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమదంలో కనీసం 13 మంది కార్మికులు మరణించాగా డజన్ల కొద్దీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఎనిమిది మంది ఇండోనేషియా, ఐదుగురు చైనీస్ కార్మికులలుగా గుర్తించారు. ఈ ఘటనలు చైనీస్ కంపెనీలు సౌకర్యాల భద్రతపై ఆందోళన పెంచాయి.

Volunteering-AP-Image-Website Viral

ఈ.వో. నరసింహారావుకు వాలంటీర్ల సమ్మె నోటీసు అందివేత…

కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో 1, 2 సచివాలయాల వాలంటీర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్న చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేకరు పంచాయతీ కార్యాలయంలో ఈ.వో. నరసింహారావుకు వినతీ పత్రాన్ని అందజేశారు. జాబ్ చార్టులో ఉన్నపనులే కాకుండా అనధికారికంగా ఇంకెన్నో పనులను తమతోనే చేయిన్నారని ఆందోళన వ్యక్తంచేసారు. సచివా లయ సిబ్బంది ఒత్తిళ్లను, పని భారం తగ్గించాలని, వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, […]

వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి…

కర్నూలు జిల్లా హొళగుంద మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసారు. నిత్యవసర వస్తువులన్నీ ధరలు పెరిగినా, పని భారాన్ని పేంచారు కానీ వాలంటీర్లకు గౌరవ వేతనం మాత్రం నామమాత్రంగానే ఉందని అన్నారు. వాలంటీర్లు కనీస గౌరవ వేతనం రూ. 18వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమెండ్ చేసారు. లేకుంటే పెన్షన్ పంపిణీ నిలిపివేసి రాష్ట్ర వ్యప్తంగా […]

OIP (12) Viral

JN.1 సబ్-వేరియంట్ కు ముందస్తు జాగ్రత్త ప్రకటించిన మిజోరాం ప్రభుత్వం…

కోవిడ్-19 యొక్క జే.ఎన్. 1 సబ్-వేరియంట్ దేశంలో పెరుగుతున్న కారణంగా మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ సీజన్‌ లో కోవిడ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. జే.ఎన్. 1 సబ్-వేరియంట్ కేసులేవీ లేనప్పటికీ, ఆరోగ్య మంత్రి లాల్రిన్‌పుయి ముందు జాగ్రత్త చర్యల యొక్క క్లిష్టమైన అవసరాన్ని పేర్కొన్నారు. శాన్య రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి భయాందోళన పడనవసరం లేదని లాల్రిన్‌పుయి హామీ ఇచ్చారు. అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో జే.ఎన్.1 సబ్-వేరియంట్ కేసుల […]

WhatsApp Image 2023-12-24 at 5.37.25 PM Viral

బిస్కెట్ల బాక్సులో ప్రత్యక్షమయిన త్రాచుపాము…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో త్రాచుపాము హల్ చల్ చేసింది. ఆ గ్రామినికి చేందిన ఒక కిరాణా షాప్ లోని బిస్కెట్ బాక్స్ లో త్రాచుపాము అనుకోకుండా చొరబడింది. బిస్కెట్ల బాక్సులో త్రాచుపాము కనిపంచడంతో షాప్ యజమాని, అక్కడ జనాలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ గ్రామానికి చెందిన పాములు పట్టుకొనే గణేష్ వర్మ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. వెంటనే ఆనయ ఆ ప్రదేశానికి చేరుకొని పామును తన […]

OIF (1) Movies

కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ మృతి…

కోలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ బోండా మణి(60) అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందాడు. అతని మరణ వార్త సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. అనారోగ్యాంతో ఆసుపత్రిలో చేరిన ఆనయ మూత్రపిండాలు పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన జబ్బు పెరగడంతో మరణించారు. 

WhatsApp Image 2023-12-24 at 12.09.17 PM Kakinada

జనవరిలో రంగానాడనీ కార్యక్రమం వాయిదా…

ఈనెల 26న వంగవీటి మోహన్‌ రంగా జన్మదినవేడుకల సందర్భంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో నిర్వహించ తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు వెల్లడించారు. స్థానిక జయ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాటిత పీడిత వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా రూపొందించిన కార్యక్రమం రంగానాడనీ కార్యక్రమానికి […]

WhatsApp Image 2023-12-24 at 12.02.12 PM Viral

పెట్రోల్‌ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్‌ బంక్‌పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్‌వేజర్‌పై దాడిచేసి, రెండు లక్షల నగదుతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో […]