WhatsApp Image 2023-12-31 at 12.44.26 PM Exclusive

లండన్ వీధుల అందాలను చూద్దాం… రండి…

లండన్ వీధుల అందాలను, అలనాటి రాజసౌదాల నైపుణ్యాన్ని కళ్ళకు కట్టినట్టు అనుభూతిని కలిగించేందుకు గాను ఏర్పాటు చేసిన కృష్ణార్జున ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా […]

jj Viral

జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో జగన్ కీలక వ్యాక్యలు…

భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి విద్యా దీవెన పథకం కింద రూ. 584 కోట్లు రిలీస్ చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి మొత్తం 8,09,039 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ మొత్తాన్ని విడుదల చేశామన్నారు. విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 4,275 కోట్లు […]

Corona_COLOURBOX43667167 Viral

భారతదేశంలో 743 కోవిడ్-19 కేసులు నమోదు…

భారతదేశంలో ఒక్క రోజులోనే 743 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 225 రోజులలో అత్యధిక పెరుగుదల ఒకే రోజులో నమోదయ్యిందని తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య 3,997 గా ఉందని తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం… ఏడు కొత్త మరణాలు – కేరళ నుండి మూడు, కర్ణాటక నుండి రెండు, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు నుండి ఒక్కొక్కటి – 24 గంటల వ్యవధిలో నివేదించబడ్డాయి. డిసెంబరు 5 […]

corona Viral

వచ్చే 10-15 రోజులు అప్రమత్తంగా ఉండాలి… -మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి-

2024 నూతన సంవత్సర వేడుకల దృష్య పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు రద్దీగా ఉండే అవకాశముందని రాబోయే 10-15 రోజుల్లు పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ ఆధేశించారు. కొత్త సబ్ వేరియంట్ జే.ఎన్..1 వల్ల వచ్చే కేసులను గుర్తించే దృష్ట్యా కరోనావైరస్ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు కొత్త సంవత్సరాన్ని […]

WhatsApp Image 2023-12-28 at 1.49.12 PM Viral

మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని ముట్టడించిన అంగన్ వాడీలు…

తమ సమస్యల పరిష్కరించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని అంగన్వాడి వర్కర్లు ముట్టడించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద పోలీసులు అంగన్వాడి వర్కర్ ను అడ్డుకావడంతో పోలీసులు కు అంగన్వాడి వర్కర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో ఎన్నిరోజులు అయినా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరం చేసే ఉద్దేశం ఉందా … […]

OIF (1) Viral

చెన్నైలోని గ్యాస్ లీక్… 50 మంది ఆసుపత్రిలో చేరిక..

చెన్నై లో ఘోర ప్రమాధం చోటుచేసుకుంది. ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతంలోని ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో దాదాపు 50 మంది ఆసుపత్రి పాలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటణలో ఎన్నూర్‌కు చెందిన వంద మందికి పైగా వ్యాధి బారిన పడ్డారని, దాదాపు 50 మంది ఆసుపత్రి చేరారని తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుతం వారందరికీ ఎటువంటి ప్రమాదంలేదని ఆయన వెళ్లడించారు.ఆయన మాట్లాడుతూ… అక్కడ సమీపంలో ఉన్న పైపు […]

vijayakanth-001 Viral

ఆసుపత్రిలో చేరిన విజయకాంత్…

తమిళనాడు ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీనించడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ రెండు వారాల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మంగళవారం అర్థరాత్రి ఆయన మళ్లీ అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన పరీక్షల కోసం ముందుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రిలో […]

అమెరికాలో తెలుగు కుటుంబం దుర్మరణం…

అయెరికా లో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వర రావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, […]

OIP (15) Viral

కాకినాడలో పర్యటించనున్న జనసేన అధినేత….

  కాకినాడ లో ముడు రోజులు డిసెంబర్ 28,29,30 తేదీ లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రికి కాకినాడ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకుగాను ఆ పార్టీ వర్గాలు అచ్చంపేట జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియచేసారు. ఆయన ఈ రోజు రాత్రికి విద్యుత్ నగర్లో గెస్ట్ హౌస్ లో బస చేయనున్నట్లు సమాచారం.

hospital-bed-1229668 Viral

కోవిడ్-19 పేషెంట్లకు ప్రత్యేక పడకలు… -AIIMS-

కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం ఒక ఆకస్మిక చర్యను రూపొందించింది. తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతున్న అత్యవసర రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఇన్‌పేషెంట్ వార్డులోను రెండు పడకలను కేటాయించినట్టు వెళ్లడించింది. ఒక వైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిరోజూ సగటున 3 నుంచి […]