751031-rayudu-pti Viral

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాక్యలు…

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) నుండి రాజకీయ రంగంలోకి చేరిన 10 రోజులకే నిష్క్రమించారు. రాయుడు మాట్లాడుతూ… క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను వెళ్లడించారు. ప్రత్యేకించి దుబాయ్‌లోరాబోయే సీజన్ ఇండియన్ లీగ్ T20 (ILT20) కారణం వలన రాజకీయ అనుబంధాల నుండి తప్పుకుంటున్నానని పేర్కొన్నాడు. అనుభవజ్ఞుడైన క్రికెటర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాయుడు పోస్ట్ ప్రకారం, లీగ్ నియమాలు క్రియాశీల రాజకీయ నాయకులు ఆటగాళ్లుగా పాల్గొనడాన్ని […]

WhatsApp Image 2024-01-08 at 9.38.17 AM Viral

శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రభంజనం

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎస్.ఐ. అభ్యర్థులు ఎంపికతో అట్టహాసంగా నిర్వహించిన విజయోత్సవ అభినందన సభలో శ్యామ్‌ ఇంస్టీట్యూట్ దంపతుల అంకితభావాన్ని, వారి త్యాగాన్ని కాకినాడ రూరల్ ఎం.పీ. వంగా గీత ప్రశంసించారు.

WhatsApp Image 2024-01-07 at 5.36.05 PM Viral

చైతన్య బస్సు యాత్ర ప్రారంభం…

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

WhatsApp Image 2024-01-07 at 7.02.27 PM Viral

సామర్లకోట మండలంలో గడ్డివామి దగ్ధం….

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

WhatsApp Image 2024-01-07 at 1.06.27 PM Viral

ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని రద్ధు చేయాలి…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో ఇటువంటి పధకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా ఆగమ్యగోచరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు వినతిపత్రం […]

municipal-employees-1-1627896766-1657864603 Exclusive

మున్సిపల్ కార్మికుల ఒంటి కాళ్లతో నిరసన…

కాకినాడలో స్థానిక శారదా దేవి గుడి వద్దనున్న నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మొదట ఒంటె కాళ్లతో నిరసన చేస్తూ… సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. తమకు జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని మరియు పీ.ఎఫ్. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేసారు. అనంతరం ప్రదర్శనగా మున్సిపల్ […]

4810 Viral

గమ్యాన్ని చేరుకున్న ఆదిత్య-ఎల్1…

ISRO ఆదిత్య L1 మిషన్ 110 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఖచ్చితమైన కక్ష్య లోకి చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దాని తరువాత తర్వాత ఆదిత్య-L1 మిషన్ విజయవంతంగా సూర్యుని యొక్క విశాలమైన దృశ్యాన్ని కలిగి ఉండే విశాలమైన ప్రదేశంలో ఒక వాంఛనీయ ప్రదేశంలో ఉంచబడిందని వెళ్లడించారు. భారతదేశం మరో మైలురాయిని సృష్టించిందని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ, ఆదిత్య-L1 దాని గమ్యాన్ని చేరుకుంది చెప్పారు. సూర్యుని రహస్యాలను […]

WhatsApp Image 2024-01-06 at 3.58.41 PM Viral

అక్కడ తృటిలో తప్పిన భారీ ప్రమాదం…

కాకినాడ రేచర్ల పేటలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. అడిషనల్ డిస్టిక్ ఫైర్‌ ఆఫీసర్ సుబ్బారావు తమ సిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో సుమారు మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను నిలుపుదల చేయగలిగారు. ఈ సందర్భంగా ఏ డి ఎఫ్ ఓ సుబ్బారావు మాట్లాడుతూ రేచర్లపేట చర్చి ఎదురుగా ఉన్న […]

botsa-satyanarayana Viral

అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించకోవాలి… -మంత్రి విజ్ఞప్తి-

అంగన్‌వాడీ సిబ్బంది డిమెండ్ నెరవేర్చాలని చేస్తున్న సమ్మె విరమించుకోవాలని గర్భిణులకు నెలవారీ షెడ్యూల్‌ ప్రకారం సంపూర్ణ పోషణ కిట్‌లను పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో గర్భిణులకు కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. బొబ్బిలిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్‌. అప్పలనాయుడు, ఎంపీ చంద్రశేఖర్‌తో కలిసి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]