WhatsApp Image 2024-01-14 at 12.18.02 PM Viral

మహిళను ఢీ కొట్టిన కారు… అసలేమయిందంటే…???

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని బెల్తంగడి హైవే పక్కన ఆగున్న వేన్ ను అటువైపు వేగంగా వెళ్తున్న ఒక కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అక్కడ నిలబడి ఉన్న మహిళను కూడా ఆ కారు ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని భాదితురాలుని సమీప ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి లో చికిత్స […]

WhatsApp Image 2024-01-12 at 7.05.02 PM Crime

కర్ణాటక లో ముస్లిమ్ యువతపై దాడి…

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హవేరీ జిల్లా హనగల్లోని వేర్వేరు మతాలకు చెందిన ఓక ప్రేమ జంట ఓ లాడ్జిలో దిగారు. అది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రేమ జంట రూములో ఉండగా కిడ్నాప్ చేసి కారులో తనను తీసుకు వెళ్లారు. తదనంతరం ఆమెను అందరూ కలిసి సామూహిక ఆత్యాచారం చేసారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిందితులపై కేసు నమోదు […]

10-accident-chennai-IndiaInk-superJumbo Viral

తృటిలో ప్రమాదం తప్పిన చెన్నై-హైదరాబాద్ ఎక్స్ ప్రస్…

చెన్నై నుంచి హైదరాబాద్ వెల్లే రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అందులో ఉన్నవారిని బటకి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలాపారు. చెన్నైలోని డాక్టర్ ఎం.జీ. రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ […]

WhatsApp Image 2024-01-10 at 7.12.38 PM (1) Konaseema

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు 30 వ రోజు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న నికసన సమ్యే 30 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్ వాడీలు 30 వ రోజు సమ్మెను స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కే. కృష్ణవేణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమెండ్ చేశారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై […]

WhatsApp Image 2024-01-10 at 7.08.41 PM Viral

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…

మహారాష్ట్రలో ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశివ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రోడ్డు పైన నిలిపి ఉన్న ఒక వాహనాన్ని అటువైపు వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దానితో ఆ కారు గాల్లో పల్టీలుకొట్టుకుంటూ ఎగిరిపడింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చేందాడు. సమాచామందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాదితుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతు చేందిన వాడు లాతూర్ జిల్లా […]

jl Viral

16వ అంతస్తు నుంచి దూకి కుటుంబం ఆత్మహత్య…

ఢిల్లీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక తల్లి తన బిడ్డతో కలిసి తను నివాసముటున్న అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానిక బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఆ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఆమె కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో భాదపడుతూ… మనస్థాపానికి గురయ్యి 16 వ […]

WhatsApp Image 2024-01-09 at 5.21.02 PM Viral

ఉపాధ్యాయుల పీ.ఎఫ్., ఏ.పీ.జీ.ఎల్.ఐ. సొమ్ము ఇవ్వండి…

కేవలం ఉపాధ్యాయులు దాచుకున్న PF, APGLI, సంబంధిత సొమ్ము ఇవ్వమని విజయవాడ అడగడానికి వెళ్లినవారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. D. A లు ఇస్తామన్నవి ఇవ్వండి అని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెళ్లిబుచ్చారు.

AA1mFBHY Sport

క్రికేట్ ప్లేయర్ షమీకు అర్జున అవార్డు…

ఢిల్లీలో ప్రెసిడెంట్ ముర్ము జాతీయ క్రీడా గౌరవాలను ప్రదానం చేయడంతో మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డును అందించారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించిన తర్వాత షమీ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫార్సు చేసింది. షమీ కేవలం 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌ లో అత్యుత్తమ బౌలర్‌గా ప్రపంచ కప్ 2023ని ముగించాడు.

WhatsApp Image 2024-01-08 at 9.30.51 PM Viral

తెలుగుదేశం పిలుస్తోంది… కదలి రా…

రా… కదలిరా… తెలుగుదేశం పిలుస్తోంది అనే నినాదంతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగు సినీనట చక్రవర్తి ఎన్‌.టి.ఆర్‌. పిలుపుతో జనవరి 10న కాకినాడ జిల్లా తునిలో జరపతలపెట్టిన టీడీపీ – జనసేన సంయుక్త కార్యక్రమానికి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.

OIP (7) Viral

భారతదేశంలో కొత్త కోవిడ్ కేసులు నమోదు…

భారతదేశంలో గత 24 గంటల్లో 605 తాజా COVID-19 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు 4,002కి పెరిగాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.5 కోట్లకు పైగా (4,50,18,792) ఉందని తెలిపింది. నాలుగు కొత్త మరణాలతో మరణాల సంఖ్య 5,33,396గా నమోదైందని వెళ్లడిందించి. కేరళ నుండి ఇద్దరు మరియు కర్నాటక, త్రిపురలలో ఒక్కొక్కటి గత 24 గంటల్లో నివేదించబడిందని తెలిపారు. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య […]