ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి… -హోంమంత్రి తానేటి వనిత-
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలందరూ పూర్తి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 168వ రోజు కొవ్వూరు రూరల్ ఆరికిరేవుల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో హోంమంత్రి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ… వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజల నుంచి వచ్చిన […]









