WhatsApp Image 2023-11-27 at 8.02.27 PM Political

ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి… -హోంమంత్రి తానేటి వనిత-

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలందరూ పూర్తి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 168వ రోజు కొవ్వూరు రూరల్ ఆరికిరేవుల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో హోంమంత్రి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ… వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజల నుంచి వచ్చిన […]

IMG-20231126-WA0022 Political

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్న మోడీ గో బ్యాక్… -వామపక్షాల నిరసన-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ కాకినాడ మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, న్యూ డెమోక్రసీ నాయకులు జె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చిన మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి దూకుడు […]

WhatsApp Image 2023-11-26 at 11.51.58 AM Political

మోడీ నుండి దేశాన్ని కాపాడుకోవాలి… -సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు-

రాజమహేంద్రవరం నవంబరు 26 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని విభజన హామీలు అమలు చేస్తానని ఢిల్లీకి తలదన్నేలా రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని 9 ఏళ్ల క్రితం ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీలు కుప్పించిన మోడీ ఆ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా తిరుపతి ఎలా వస్తారని అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మోడీ తిరుపతి రావడాన్ని వ్యతిరేకిస్తూ సీ.పీ.ఐ […]

IMG_20231125_230115 Political

వై.సీ.పీ. ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఘోర అవమానాలు…

ఆర్యవైశ్య కుల ద్రోహిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చరిత్రలో నిలిచిపోయాడని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వాసవీ సేవా సమితి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన వనభోజనాలకు అనుమతి లేదంటూ పోలీసులతో మంత్రి వెల్లంపల్లి అడ్డుకోవడం పై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వం నిర్వహించిన వనభోజనాలకు లేని అనుమతులు ఆర్యవైశ్యులు జరుపుకునే వన సమారాధనలకు , పూజలకు […]

IMG-20231125-WA0013 Political

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలను అందిస్తోంది… -దెందులూరు ఎమ్మెల్యే చౌదరి-

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పేర్కొన్నారు. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 43వ డివిజన్‌ ప్రతాప్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన సంక్షేమ పథకాల లబ్థిదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి నేరుగా ప్రజలవద్దకు వెళ్ళి ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఆరా తీసి స్పందనను తెలుసుకున్నారు. […]

IMG-20231124-WA0017 Political

అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది… -మంత్రి చెల్లుబోయిన-

అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర బీ.సీ. సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.   మంత్రి వేణుగోపాల కృష్ణ కాజులూరు మండలంలో జరిపిన పర్యటనలో భాగంగా సమగ్ర శిక్షణా విభాగం ఆధ్వర్యంలోని కాజులూరు భవిత కేంద్రంలో చదువుతున్న 8 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన మూగ, చెవిటి దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, యాప్ లతో […]

IMG-20231123-WA0027 Political

వైసీపీ ఇసుక దోపిడీ పై సీ.పీ.ఐ. అందోళన…

వైసీపీ పాలనలో ఇసుక మాపియా అక్రమాలు పెట్రిగిపోతున్నాయని అదేవిధంగా ఈ మధ్యన మరల ఇసుక ధరలు పెంచారని దీనిపై భవన నిర్మాణ కార్మిక సంఘాలతో చర్చించి దశలు వారి పోరాటం చేస్తామని సీ.పీ.ఐ. అధ్వర్యంలో జిల్లా కలెక్టరెట్ లో అందోళన చేస్తామని దీనిని అన్ని వర్గాలు వారు జయప్రదం చేయాలని సీ.పీ.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపినిచ్చారు . సీ.పీ.ఐ. జన చైతన్య యాత్ర నాలుగవ రోజు జాంపేట, లక్ష్మీవరపు పేట ప్రాంతాలలో జరిగింది . […]

IMG-20231122-WA0040(1) Political

గుంతల రోడ్డులో వరినాట్లు వేసి నిరశన…

పీ. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో నిరశన తెలియజేశారు. మండల తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయకర్త మద్దా చంటిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ ఈ నిరశన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్తేశ్వరం నుండి కే జగన్నాధపురం వరకూ, అయినవిల్లి నుండి మడుపల్లి వరకూ ఆర్ అండ్ బి రోడ్డులోని గుంతలను పూడ్చి […]

WhatsApp Image 2023-11-21 at 11.07.35 AM Political

సీఎం తిరుపతి జిల్లా పర్యటన రద్దు…

భారీ వర్షం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా పర్యటను రద్దు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మాంబట్టు వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ రోజు బహిరంగ సభలో పాల్గొని ఈ ప్రాంత మత్యకారుల అభివృద్ధి కోసం సుమారు 150 కోట్ల రూపాయలు తో కొన్ని ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వుంది, […]