Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results Political

నారా లోకేష్ కు వినతీ పత్రాన్ని అందచేసిన మాదగ జే.ఏ.సీ. నేతలు…

ముమ్మిడావరంలో జకుగుతున్న యువగళ పాదయాత్రలో టీ.డీ.పీ. అగ్ర యువ నేత నారా లోకేష్ నుకోనసీమ జిల్లా మాదిగ జే.ఏ.సీ. నేతలు కలిశారు. కోనసీమ జిల్లాలో ఒక స్తానాన్ని మాదిగలకు కేటాయించాలని మాదిగ ప్రతినిధులు వినతిపత్రాన్ని నారా లోకేష్ కు అందచేశారు. వై.సీ.పీ. ప్రభుత్వం రద్దుచేసిన దళితుల పధకాలను టీ.డీ.పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్దరించాలని అన్నారు.

R (1) Political

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యాక్రమం….

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. జరగబో ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ […]

Nara_Lokesh2021081803144720210818050358 Political

నారా లోకేస్ లో భేటీ అయిన పీ. గన్నవరం టీ.డీ.పీ నాయకులు…

పీ. గన్నవరం నియోజకవర్గంలో టీ.డీ.పీ. నాయకులు, అంబాజీపేట మండల ప్రధాన కార్యదర్శి ఫణి, అమలాపురం పార్లమెంట్ వెట్టి బలిజ సాధికారిక కన్వీనర్ దాసరి వార వెంకట సత్యనారాయణ, తదితరులు యువగళం పాదయాత్ర సందర్భంగా కోరంగి లో సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో టీ.డీ.పీ. యువ నాయకుడు నారా లోకేష్ తో బేటీ అయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి సంబందించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువాళ్లారు. తదనంతరం యువగళం పాదయాత్రను ప్రారంభించారు.

OIP (3) Political

మండపేట లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం…

మండపేట నియోజకవర్గ లో 10వ వార్డ్ సచివాలయం లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి విచ్చాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలో అర్హులయిన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ దుర్గారాణి, కోప్షన్ సభ్యులు రెడ్డ రాజబాబు, వై.సీ.పీ. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

congress-leader-revanth-reddy-addresses-a-press-755234 Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని చెప్పారు. ఇప్పటివరకూ కేసీఆర్ అధికారమే శాశ్వతమని నమ్మారని, కాని ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న […]

రాజోలు ఎమ్మెల్యే రాపాక విచారణకు సిద్ధం కావాలని… -మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్-

మామిడికుదురు మండలంలో టీ.డీ.పీ., జనసేన నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు ముల్లేటి శ్రీనివాస్, జాలేం శ్రీనివాస రాజు మాట్లాడుతూ… టీ.డీ.పీ. యువనేత నారా లోకేష్ పై చేసిన ఆరోపణలపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విచారణకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ., జనసేన నేతలు పాల్గొన్నారు.

OIP (1) Political

ప్రజలు కష్టలు తెలిసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి… -ఎమ్.ఎల్.ఏ. రాపాక-

సఖినేటిసల్లి మండలం అంతర్వేది గ్రమంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్.ఎల్.ఏ. రాపాక వరప్రసాదరావు ముఖ్య అతిదిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల కష్టలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. తదనంతరం ఎమ్.ఎల్.ఏ. రాపాక యువ నాయకుడు వెంకటరామ్ తో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

Nara-Lokesh-50-days-Yuva-Galam-Padayatra Political

తాళ్లరేవు మండలంలో యువగళం పాదయాత్ర…

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చేరుకుంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్ ను చూసేందుకు టీ.డీ.పీ అభిమానులు, ప్రజలు భారి ఎత్తున తరలి వచ్చారు. జనం భారి ఎత్తున రావడంతో రోడ్డు పై రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు పలు ఇబ్బంలకు గురయ్యారు.

WhatsApp Image 2023-11-28 at 5.11.42 PM Political

సంక్షేమం అందించే ప్రభుత్వం కోసం ఆలోచించండి… -హౌసింగ్ చైర్మన్-

ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ప్రజలకు నిజంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏమిటో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెద్దాపురం నియోజక వర్గ వై.సీ.పీ. ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల సముదాయాన్ని హౌసింగ్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పీ.పీ. బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో […]

WhatsApp Image 2023-11-28 at 6.24.15 AM Political

మోడీ గద్దె దిగాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం… -తాటిపాక మధు, కుండ్రాపు రాంబాబు-

మోడీ చేపడుతున్న కార్మిక రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేస్తున్న మహా ధర్నాకు మద్దతుగా విజయవాడలో జరుగుతున్న రెండువ రోజు ధర్నాకు రాజమండ్రి నుండి జట్ల సంఘము కార్మికులు, భవన, పేపర్ మిల్, వ్యవ సాయ కార్మికులు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరారు. అంతక ముందు సీ.పీ.ఐ. కార్యాలయము నుండి ప్రదర్శనగా బయలు దేరి వెళ్లారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు , కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం […]