OIP (6) Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్‌ కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

03142020114231n67 Political

పీ. గన్నవరం లో రైతులకు లీజుకు పట్టాల పంపిణీ… -ఎమ్.ఎల్.ఏ. చిట్టిబాబు-

డాక్టర్ బీ.ఆర్. అంబెండ్కర్ కోనసీమ జిల్లా పీ. గన్నవరం మండలం లో భూమి పట్టాల పంపిణీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీ. గన్నవరం ఎమ్.ఎల్.ఏ. చిట్టిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమాలను అందిస్తుందని దానిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. తరువాత పెదపూడి గ్రామపంచాయితీకి చెందిన 67 మందిరైతులకు లీజుకు పట్టాలను పంపిణీ చేశారు.

th Political

కొల్లాపూర్ లో బర్రెలక్క దే హవా..

తెలంగాణా లో కొల్లాపూర్ లో ఇండిపెండింట్ గా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముందంజులో ఉంది.అక్కడ కాంగ్సెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీ.ఆర్.ఎస్. నుంచి బీరం హర్షవర్దన్ రెడ్డి, ఇండిపెండింట్ అభ్యర్ది బర్రెలక్క అలియాస్ శిరీషా బరిలో ఉన్నారు.

ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాసర పట్టాభి రామస్వామి, డి పి ఆర్ స్వామి విరాళా భాగస్వామ్యంతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి, విజయవాడ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కాకినాడ వార్ప్ రోడ్ లో ఉన్న నాలం వారి వీధిలో బాదం ప్రభాకర్ రావు, బాసర పట్టాభి రామస్వామి హిమబిందు కల్యాణ మండపాన్ని రాష్ట్ర రైస్ మిల్లర్స్ […]

cricket-kits Sport

అంబాజీ పేటలో ఆడుడం ఆంధ్ర కిట్లు పంపిణీ…

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన ఆడుదం ఆంధ్రా కార్యాక్రమంలో భాగంగా అంబాజీ పేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతీ సచివాలయానికి కేటాయించిన ఆడుదం ఆంధ్రా స్పోర్ట్సు కిట్లను పీ. గన్నవరం నియెజకవర్గ శాస్నసభ్యుడు చిట్టిబాబు పంపిణీ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోత్తగా మంజూరు చేసిన జగనన్న గోరుముద్ద వంట పాత్రలను ఉన్నత పాఠశాల యాజమన్యానికి ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… వచ్చే ఎన్నకల్లో […]

bc386be4-3844-4981-b99a-b55d9cc669e5 Political

ఈ.వీ.ఎమ్. మిషన్ ల పై అవగాహన సదస్సు…

వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్ బీ. శ్రీదేవి ప్రారంభించారు. 2024 లో జరగబోయే ఎన్నికల్ల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈ.వీ.ఎమ్.)లను ఉపయోగించి ఓటర్లు ఓటు ఎలా వెయ్యాలో డెమో రూపంలో ఆమే ఓటర్లకు వివరించారు. ఈ కార్యాక్రమంలో జగ్గంపేట తాసిల్దార్ బీ. శ్రీదేవి, ఎలక్షన్ కమీషన్ అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు.

lokesh_paday_46_f89c654826 Political

లోకేష్ ను కలిసిన దివ్యాంగులు

కాకినాడ లో జరుగుతున్న యువగలం పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ యువ అథినేత నారా లోకేష్ ను దివ్యాంగులు కలిశారు. ఈ సందర్బంగా నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడుతూ… వచ్ఛేది తెలుగు దేశం ప్రభుతవమే అని చెప్పారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర ఆశ్రయ జిల్లా వికలాంగుల సమెక్య ప్రెసిడెంట్ పెనపోతుల సురేష్, దివ్యంగులతో కలిసి తమ సమస్యల పై వినతి పత్రాన్ని ఆయనకు అందచేశారు.

కాకినాడలో లోకేష్ యువగళానికి ప్రజలు బ్రహ్మరథం…

తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో సాగుతున్న యువగళం పాదయాత్రకు కాకినాడ టీ.డీ.పీ. శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. కాకినాడ పరిసర ప్రాంతంలోని చొల్లంగి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రగా బయలుదేరి ఎమ్.ఎస్.ఎన్. చార్టీస్, జగన్నాధపురం ఎన్టీఆర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, కోకిల సెంటర్ మీదుగా కొనసాగింది. ఆయన పాదయాత్రకు అడుగడుగున కాకినాడ ప్రజలతో పాటు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం వై.సీ.పీ. పాలనలో ప్రజలు […]

WhatsApp Image 2023-12-01 at 3.43.45 PM Political

నారా లోకేష్ ని కలిసి వినతిపత్రం ఇచ్చిన డా. పిట్టా వరప్రసాద్…

యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వరప్రసాద్, నాయకులు పిల్లి రామారావు, పెమ్మాడి కిరణ్ కుమార్, తదితరులు కలిశారు. నారా లోకేష్ కు సంక్షేమ పథకాలు సంబందించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ… 2024 ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత వై.. […]

WhatsApp Image 2023-12-01 at 3.35.59 PM Political

అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలి… * మంత్రి పినిపే విశ్వరూప్*

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించిన యెడల అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. మంత్రి సవరప్పాలెం, వన్నె చింతలపూడి గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా సవరప్పాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులైన […]