WhatsApp Image 2023-12-21 at 8.56.24 PM Konaseema

ఆత్రేయపురంలో ఏ.పీ. కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమం…

ఆంద్ర ప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమాన్ని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాతిబుజ్జి మాట్లాడుతూ… ప్రజలకు అందుతున్న పథకాలపై అవగాహన కల్పించి, వచ్చే ఎన్నికల్లో జగన్ ని మల్లి గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు, ఆప్కాస్ […]

chandrababu_pawan_lokesh11639377766 Political

టీడీపీ-జేఎస్పీ పొత్తుపై కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందనలు…

టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు కలిసి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మద్దతుదారులు సమావేశాన్ని నిర్వహించారు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతంగా జరిగింది. ప్రముఖ నేతలందరి ప్రసంగాలకు మంచి స్పందన లభించగా, జనసైనికులు తమ నాయకుడు ప్రసంగిస్తున్నప్పుడు వారి కాళ్లపై నిలబడ్డారు. అయితే టీడీపీ-జేఎస్పీ పొత్తుపై నేతలు, కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందన […]

R Political

టిడిపిలో చేరిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి…

తెలుగు దేశం పార్టీ లో కొత్తగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేరారు. టీ.డీ.పీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్ని బాబురావు, కార్యకర్తలు టీ.డీ.పీ పార్టీలోకు చేరారు. జ్యోతుల నెహ్రూ వారికి తెలుగుదేశం కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడుతూ… వై.సీ.పీ. పార్టీ అన్ని వర్గాల వారిని మోసంచేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, […]

maxresdefault_live Political

అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన నవశకం సభా వేదిక…

విజయనగరంలో లోకేశ్ యువగళం నవశకం సభా వేదికను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబందించి 600 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. స్టేజ్ కుడి వైపు నందమూరి తారక రామారావు, టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.స్టేజ్ ఎడమ వైపు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.స్టేజ్ ముందు తెలుగు దేశం, యువ గళం పేరిట భారీ రంగవల్లికను […]

R Political

సోనియా గాంధీకి తెలంగాణ నుంచి ఆహ్వానం…

తెలంగాణ రాష్ట్రం నుంచి 2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తూ మేము ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీని “తెలంగాణ తల్లి” అని పేర్కొన్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు. […]

MLA-Jakkampudi-Raja Political

రాజనగరం గడపగడప కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ….

రాజనగరం మండలం రూపనగర్లో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ వెళ్లి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి పై, ప్రజలకు అందిస్తున్న నవరత్నాల పై ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామస్తులు విద్యుత్ సమస్యలను తెలుసుకొని వెంటనే సంబందిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ. జక్కంపూడి, వై.సీ.పీ. కార్యకర్తలు, […]

WhatsApp Image 2023-12-18 at 3.59.26 PM Kakinada

సూర్యకళ మందిరంలో జరగనున్న కాంగ్రెస్ భారీ సభ…

కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు గడిచిన సందర్బంగా కాకినాడలోని సూర్యకళ మందిరంలో ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ భారీ సభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. ఆయన మీడయాతో మాట్లాడుతూ… నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళ్లు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఏ.ఐ.సి.సి. రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ […]

WhatsApp Image 2023-12-18 at 11.15.13 AM Exclusive

యువ”జన-సేన”…

మరో 100 రోజుల్లో యువత బంగారు భవిష్యత్తు దిశగా పయనిస్తుందని , నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిర్వాసితులకు కాకినాడ నగరంలోనే సొంత గృహాల ఏర్పాటు టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వం చేపడుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. జగన్నాధపురం 21, 16 డివిజన్ల పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన […]

WhatsApp Image 2023-12-18 at 10.43.46 AM Political

జనసేన, టీ.డీ.పీ. పార్టీలకు భారీ షాక్…

జనసేన, టీ.డీ.పీ. పార్టీల నాయకులు వై.సీ.పీ. లోకి చేరారు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలో జనసేన, టీ.డీ.పీ. పార్టీ నాయకులు సుమారు 100 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా సీనియర్ వై.సీ.పీ. నాయకుడు తలారి దొరబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు […]