R Telangana

అర్హులైన వారికి 6 పథకాలు అమలు… -తెలంగాణ సీఎం-

ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీల దృష్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి అమలుచేసిన ఆరు హామీల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించడానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అర్హులయిన వారిని గుర్తించడమే […]

flag Kerala

కేరళ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు…

కేరళ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులుగా కాంగ్రెస్ (ఎస్) నాయకుడు కదన్నపల్లి రామచంద్రన్, (బి) నాయకుడు కే.బీ. గణేష్ కుమార్ డిసెంబర్ 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. రవాణా మంత్రి ఆంటోని రాజు, ఓడరేవుల మంత్రి అహ్మద్ దేవర్కోవిల్ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. సీ.ఎం. పినరయి విజయన్‌ను తన అధికారిక నివాసం కలిసి తమ రాజీనామాలను సమర్పించారు.అయితే మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ పరువు తీసేందుకు గణేష్‌ కుమార్‌ ప్రధాన కుట్ర పన్నారని ప్రతిపక్ష నేత […]

revanth Political

పేదల అభివృద్ధే అసలైన అభివృద్ధి… -రేవంత్‌రెడ్డి-

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్‌ లెవెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించాలని అధికారులకు సూచించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతీ పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అప్పటి వరకు దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు. పెద్ద పెద్ద భవనాలను చూపి వాటిని అభివృద్ధిగా చూపిస్తే […]

WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM Telangana

ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… -రేవంత్ రెడ్డి-

తెలంగాణా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో భూ లావాదేవీలకు సంబంధించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పిల సదస్సులో భాగంగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతామని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రజలకు వివరించామని మళ్లీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచిన భూములను గత […]

WhatsApp Image 2023-12-25 at 12.27.21 PM Political

దోచేస్తున్నదెవరు… కాస్తున్నదెవరు..?

కాకినాడ వార్ఫ్‌ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌పై దాడి ఘటన కొత్త మలుపుతీసుకుంది. ఒకే సామాజిక వర్గం మధ్య అంతర్గత పోరులా తయారైంది. ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు పాల్పడుతుండటం చర్చానీయాంశంగా మారింది.

WhatsApp Image 2023-12-25 at 10.36.04 AM Crime

కేసులు పెట్టుకుంటే … పెట్టకో…!!!

కాకినాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్నా అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటారు అనుకోవడం ద్వారంపూడి వివేకం అని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న బియ్యం […]

1693242062-8984 Political

టీ.డీ.పీ. లో గోకవరం మాజీ ఎం.పీ. కూతూరు చేరిక…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పగుప్తం మండలంలో గోపవరం గ్రామానికి చేందిన మాజీ ఎం.పీ. బుచ్చి మహేశ్వర రావు అలియాస్ బుచ్చిబాబు పెద్ద కుమార్తె పాము సత్యశ్రీ టీ.డీ.పీ. పార్టీలో చేరింది. మంగళంగిరి లో ఉన్న టీ.డీ.పీ. పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు.

WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM Political

అంబేద్కర్‌ సచివాలయంలో తొలి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు…

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సదస్సును సీ.ఎం. ఏ. రేవంత్‌రెడ్డి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు కీలక సమావేశాన్నా నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అగ్రస్థానంలో ఉన్న ఆరు హామీలను 100 రోజుల్లో అమలు చేయడంతో పాటు లోపాలను అరికట్టే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దానితో పాటు గ్రామస్థాయి వరకు ఆ పాలనను తీసుకురావడంపై సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారని […]

WhatsApp Image 2023-12-24 at 5.20.30 PM Political

కాపులను అందలమెక్కించారు…!

కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనని జగనన్న గృహ సారథులు, కన్వీనర్ల కమిటీ, కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం వైకాపా సిటీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిది అన్నారు. రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి […]

OIP (6) Exclusive

ప్రాంతీయ సమతుల్యతపై బీ.జే.పీ కీలక నిర్ణయం….

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు బీ.జే.పీ. దక్షిణాదిలోని బస్తర్ డివిజన్‌కు చెందిన ఎమ్మెల్యే కిరణ్ సింగ్ దేవ్‌ను రాష్ట్ర చీఫ్‌గా నియమించడం జరిగింది. ఇటీవల ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్‌కు చెందిన విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా పార్టీ నియమించింది. బీ.జే.పీ. ఛత్తీస్‌గఢ్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కిరణ్‌సింగ్‌ డియోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నియమించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించడంతో ఛత్తీస్‌గఢ్ […]