maxresdefault Political

పార్టీ మారనున్న పిఠాపురం ఎమ్మెల్యే…!!

మంగళగిరిలోని సెక్రటేరియట్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 1 విడుదల చేసేటువంటి మూడు వేల రూపాయల ఫించన్లపై ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు అందరూ ఎమ్మెల్యేలు హాజరుకాగ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాకపోవడం విశేషంగా మారింది. అదీకాక మరి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

th (1) Political

కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలల్లో రేవంత్ రెడ్డి…

మహా రాష్ట్రలో నాగ్ పూర్ లో కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వెడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని, భారత న్యాయ యాత్ర తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఎర్రకోటపై పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. 56 అంగుళాల […]

y-s-jaganmohan-reddy-5 Political

వచ్చే ఏడాదిలో ఈ 3 పథకాలు అమలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక, చేయూత, ఆసరా పథకాల కింద ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.జరిగిన సమావేశంలో మూడు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జనవరి-1-2024 న 66 లక్షల మంది లబ్ధిదారులకు రూ. […]

WhatsApp Image 2023-12-29 at 3.45.16 PM Political

జనసేన బ్యానర్లు తొలగిస్తున్నారు…!!!

కాకినాడ రూరల్‌ పరిధిలో జనసేన పార్టీ బ్యానర్ల తొలగింపు వాగ్వివాదానికి దారితీసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో బ్యానర్లు తొలగించడాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగించారు. పార్టీ పీఏసీ మెంబర్‌ పంతం నానాజీ తదితర నాయకులు రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు.

WhatsApp Image 2023-12-29 at 1.56.37 PM Political

కాకినాడలో సంత చెరువు దగ్గర ఉద్రిక్తత ….

కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ తవ్వకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సంత చెరువు దుర్గమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకినాడ డిఎస్పి లు మురళి కృష్ణారెడ్డి, అప్పరావులు తమ సిబ్బందితో ఘటన […]

WhatsApp Image 2023-12-29 at 1.45.11 PM Political

ఏపీలో కోలుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ…

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాలు ఎగురవేశారు.దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్ళం రాజు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, ఏ.ఐ.సీ.సీ. మెంబర్ మల్లిపూడి రామచంద్రమూర్తి, సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు పూర్తయ్యిందని దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా […]

Screenshot_20231229_113013 Political

కేంధ్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు….. – పురంధేశ్వరి –

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని బీజేపీ నిత్యం ప్రజలకోసం ఆలోచించే పార్టీ అని ఆమె తెలిపారు.కేంధ్రం ప్రవేశపెట్టిన పథకాలు ను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నడని ఎద్దేవ చేశారు. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని పురంధేశ్వరి […]

IMG-20231229-WA0014 Political

కాకినాడలో బీజేపీ కార్యాలయం ప్రారంభం…

కాకినాడలోని రామారావు పేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ లాంటి నగరంలో పార్టీ అవసరాలకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ […]

N-Chandrababu-Naidu Political

జనవరిలో అభ్యర్థులను ఖరారు చేయనున్న టీడీపీ…

2024 లో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను టీడీపీ పార్టీ వేగవంతం చేసినట్లు తెలిపింది. సీట్ల కోసం జనసేన పార్టీతో చర్చలు జరపడంతో పాటు, జనవరి నెలాఖరులోగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు తమకు చాలా సమయం లభిస్తుందని తెలియచేసింది. ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే తిరుపతి, అమరావతిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది.