WhatsApp Image 2024-01-06 at 3.42.09 PM Kakinada

దొంగబిల్లులతో రూ.108 కోట్లు స్వాహా….

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్‌ బాండ్ల పేరుతో రూ.219 కోట్లు కొట్లు, దొంగబిల్లులతో రూ.108 కోట్లు కాజేశారని దుయ్యబట్టారు. పెన్షనర్లను సైతం ముఖ్యమంత్రి మోసం చేశారని, ఇంటింటికి చెత్తపెన్నుతో ప్రజలను దోచేస్తున్నరని విమర్శించారు. కాకినాడలో దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మడఅడవిని ద్వంసం చేసిన కేసులో గత కలెక్టర్‌, కమిషనర్‌ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన […]

tdp-flag-22-1503346947 Political

టిటీ.డీ.పీ. లో చేరిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబి…

రామవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబ్జి టీ.డీ.పీ. పార్టీలోకి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో చేరారు. బాబ్జికి జ్యోతుల పార్టీ కండువాను వేసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్బంగా బాబ్జి మాట్లాడుతూ… వై.సీ.పీ. అధికారంలోకి వచ్చిన నాలుగున్నారేళ్లుగా రామవరం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యాక్రమాలు చేయలేదని గతంలో టీ.డీ.పీ. హయంలో చేసిన అభివృద్ధి కోసం చెప్పారు. రామవరం గ్రామం మళ్లీ అభివృద్ధి చెందాలంటే జ్యోతుల నేహ్రు లాంటి వాల్లే అధికారంలోకి రావాలని అన్నారు.

OIP (4) Political

కాంగ్రెస్‌లో చేరబోతున్న వై.ఎస్. షర్మిల…

తెలంగాణ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. పార్టీ వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్‌.ఎస్.) ఆధికారానికి తెరపడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇలా ఉండగా ఆమె పార్టీ నేతలందరితో సమావేశానికి పిలుపునిచ్చారని తెలిపింది. ఇందులో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం […]

maxresdefault Political

రాష్ట్రంలో డ్రగ్స్, గంజా ఎక్కువవుతున్నాయి… -వంగలపూడి అనిత-

రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజా ఎక్కవ కావడంతో అరాచకాలు ఎక్కువవుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇటీవల ఒక మైనర్ దళిత బాలిక (17) ను గ్యాంగ్ రేప్ చేసారన్నారు. రాజమండ్రిలో గతంలో ఇదే మాదిరిగా ఒక దళిత యువతి అత్యాచారానికి గురైందని అన్నారు. మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారన్నారు. ఇందుకు కారణమయి వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదని వాపోయారు. దీనికి కారణం […]

th Political

స్వతంత్రంగా 290 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ…

2024 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా 290 స్థానాల్లోను పోటీ చేయాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. జరిగిన అలయన్స్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొత్తుల రూపొందించే బాధ్యత కలిగిన కమిటీ అధికారికంగా తన సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు సమర్పించనుంది. ఇందులో భాగంగానే ఖర్గే జనవరి 4న కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి, సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు అన్ని రాష్ట్ర అధ్యక్షులు, సీఎల్పీ […]

01232021200648n92 Rajasthan

కేబినెట్‌లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ….

కొత్త కేబినెట్‌లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ తగిలింది. రాజాస్థాన్ రాష్ట్రంలో బి.జె.పి. కి చెందిన భజన్ లాల్ శర్మ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాజీ సి.ఎం. వసుంధర రాజే పట్ల పార్టీ నాయకత్వం కఠినంగా వ్యవహరించిందని స్పష్టంగా తెలుస్తుంది. తొలిసారిగా మంత్రులుగా పనిచేస్తున్న 25 మంది ఎమ్మెల్యేలలో 20 మందిని మాత్రమే పార్టీ ఎంపిక చేసింది. రాజేతో సన్నిహితంగా ఉన్న కాళీచరణ్ సరాఫ్, అజయ్ సింగ్ కిలక్, ప్రతాప్ సింగ్ సింఘ్వి, అనితా […]

maxresdefault (2) Telangana

చౌటుప్పల పట్టణంలో 2 రోజు ప్రజా పాలన కార్యక్రమం…

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని రెండవ రోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం తిరిగి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం ఆరు సంక్షేమపథకాల అమలుకు రెండవ రోజు శ్రీకారం చుట్టడం జరిగినది అన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనంగా 6 గ్యారెంటీల పథకాలకు […]

MLA-Pilli-Anantha-Lakshmi Political

ఏ.పీ. కి చంద్రబాబే ఎందుకు కావాలి!!! -మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ-

తూరంగి గ్రామంలో మనందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ఓటు అనే ఆయుధంతో ఓడించాలని అన్నారు. ఇంటింటి కి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో వివరిస్తూ టీ.డీ.పీ. […]

WhatsApp Image 2023-12-30 at 1.11.50 PM Political

కేంద్ర పథకాలపై రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది…. -పురందేశ్వరి-

కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనింగా వ్యవహరిస్తుందని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎన్ని ఇల్లును నిర్మించిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ఆమె మాట్లాడుతూ… గడచిన పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా సుపరిపాలన అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అన్నారు. […]

WhatsApp Image 2023-12-29 at 4.16.03 PM Political

కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి… -శోభిత్ గుప్తా-

మల్కిపురం మండల పరిధిలోని చింతలమోరి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగాల ఆర్థిక సంచాలకులు శోభిత్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 20 సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనేదే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబ డిందన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం […]