WhatsApp Image 2024-01-16 at 9.36.53 AM Political

తునిలో అంగన్వాడీలు సమ్మె…

రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట నిరసర సమ్మె నేటికి 35 వ రోజు పూర్తిచేసుకున్నా రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తుని పట్టణంలో ఉన్న ఎం.ఆర్.ఓ. ఆఫిస్ ఎదుట నిరసనను వ్యక్తం చేసారు. సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆధికారంలోకి ఎక్కిన తరువాత హామీలను మరచి వాటిని నెరవేర్చమంటే అంగన్ వాడీలపై […]

295a4152766151648ddfb53d7baa93b5 Political

ముద్రగడ ఆలోచనేమిటి…!!!

రాజకీయ అనుభవంతో కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడిగా ఏ.పీ. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గడచిన ఐదేళ్లుగా స్థబ్ధంగా ఉండటానికి కారణమేమిటని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత తెలుగుదేశం పార్టీ పాలనలో తీవ్ర అలజడులు, ఆందోళనలు, పాదయాత్రలతో సంచనాలకు వేదికగా మారిన ముద్రగడ వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఎందుకు మౌనంగా ఉన్నాడని గుసగులినిపిస్తున్నాయి. కాపులకు 5 శాతం కాపు రిజర్వేషన్‌ను అమలు చేస్తానన్న మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు […]

WhatsApp Image 2024-01-15 at 8.04.07 PM Trending News

సంక్రాంతి లో అంగన్ వాడీలు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏ.పీ. ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చేస్తున్న నిరసన దీక్షా కార్యక్రమం 35 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు ఆద్వర్యంలో అంగన్ వాడి మరియు హెల్పర్లు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, రాణి, తదితరులు స్థానిక వీదుల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసారు. ఈ […]

WhatsApp Image 2024-01-14 at 4.56.18 PM Political

కపిలేశ్వరపురం మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో కపిలేశ్వరపురం మండలం వల్లూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని అంగరంఘ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత ఎమ్మెల్యేను టీ.డీ.పీ. కార్యకర్తలు, జనసేన ఇన్చార్జి లీలా కృష్ణ ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆనయ అందరితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ ఇంటికి వెళ్లి నారా చంద్రబాబు ఎందుకు రావాలో వివరిస్తూ తెలుగు దేశం, జనసేన పార్టీ […]

MLA Political

ప్రజా దీవెన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే…!!!

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ప్రజా దీవెన కార్యక్రమాన్ని ఘనంగా నిర్యహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. తొలత చినశంఖర్లపూడి నుంచి ప్రారంభించి పెదశంకర్లపూడి, లంపకలోవ గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన వై.సీ.పీ. నేతలతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృంద్ధి […]

WhatsApp Image 2024-01-13 at 8.00.22 PM Political

మంత్రి బొత్స తో నిరుద్యోగ జే.ఏ.సీ. భేటీ… ఎందుకంటే…???

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సిరిపురం గ్రామంలో గల వై.సీ.పీ. మంత్రి బొత్స సత్యన్నారాయణ స్వగృహం నందు నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కలిసారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా బొత్సా మాట్లాడుతూ… త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. మిగతా జాబ్ క్యాలెండర్ వయోపరిమితి పెంపు గురించి కూడా మంత్రి గారితో చర్చించి వినతి పత్రం అందచేసారు. కానిస్టేబుల్ రాత పరీక్షలు జరిగి […]

YSRCP-MP-Ragurama-krishnamr Political

రఘురామ కృష్ణంరాజుకు రాజమండ్రి ఘన స్వాగతం…

భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎం.పీ.) పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ను రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో జనసేన, టీ.డీ.పీ. శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా అయనకి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్, ఆవ భూముల పోరాట సమితి అధ్యక్షులు అడపా శ్రీనివాస్, తదితరులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు.

WhatsApp Image 2024-01-13 at 4.41.14 PM Political

ముద్రగడ పై జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాక్యలు…

ముద్రగడ నివాసంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేసారు. ముద్రగడ పై టీవీ-9 చేనల్ లో వై.సీ.పీ. లో చేరుతున్నట్టు ఆవాస్తవ ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ముద్రగడ త్వరలోనే జనసేనలో చేరుతారని వెళ్లడించారు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారు ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ చేస్తారని కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించారని అవన్ని ప్రజలు నమ్మొద్దని ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ […]

177853-ycp Exclusive

బీసీలు అధిక ప్రాధాన్యతే జగన్ ఎజెండా…

వై.సీ.పీ. ప్రభుత్వం బీసీలు అధిక ప్రాధాన్యతనిచ్చి జరగబోయే ఎన్నికల్లో బీ.సీ. అభ్యర్దులను నిలబెట్టనున్నట్టు వెళ్లడించింది. ఇందులో భాగంగా రాము, జోగి రమేష్ ఇద్దరూ గౌడ (బీసీ) సామాజిక వర్గానికి చెందినవారిని అభ్యార్ధులుగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎం.పీ. బొత్స ఝాన్సీని ప్రకటించింది. విశాఖపట్నం సిట్టింగ్ ఎం.పీ. ఎం.వీ.వీ. సత్యనారాయణ వైజాగ్ ఈస్ట్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వెళ్లడించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు […]

ప్రజలే చెబుతారు అభివృద్ది కోసం…

కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపణలను ఖండించారు. కాకినాడలో అన్నీ డెవలప్‌ చేయగలిగామని, నీతో చర్చకువచ్చి నీ మైలేజ్‌ పెంచడం ఇష్టంలేదని అపహాస్యం చేశారు. అందుకే చర్చకు రాదలచుకోలేదని వెల్లడించారు. నీలాంటి అజ్ఞానులతో మాట్లాడనని ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడలోని 43 డివిజన్‌ ప్రజలు అభివృద్దికోసం వివరిస్తారని వెల్లడించారు.