ys Political

భాత్యతలు చేపట్టబోతున్న షర్మిల…

ఇటీవల కాంగ్రెస్ పీ.సీ.సీ. చీఫ్ గా వై.ఎస్. షర్మిలాను నియమించడం జరిగింది. అయితే ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నికలు దృష్య కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాంగా వై.ఎస్. షర్మిలా ఈ నెల 21 వ తేదీనా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పీ.సీ.సీ. అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టనున్నారని వెళ్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు.

OIP (1) Political

రాజకీయ ప్రవేశం చేయనున్న నటి మీనా…

తన నటనతో తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొని, ప్రజాధారన పొందిన సినీ నటి మీనా ఇప్పుడు రాజకీయ ప్రవేశంచేయబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో బీ.జే.పీ. కేంద్ర సమాచార ప్రసార శాఖ సలహా మంత్రి ఎల్. మురుగన్ ఆద్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నటి మీనా ను పిలవడంతో ఆమె బీ.జే.పీ. లోకి వెళ్లే అవకాశాలున్నాయని పలు వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ తో కలిసి వేడుకలో పాల్గొనడంతో ఆ పార్టీలో […]

WhatsApp Image 2024-01-18 at 10.17.35 AM Political

అనపర్తి లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు…

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి మడలం రామవరంలో ధివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకకు టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా తొలత ఆయన ఎన్.టీ.ఆర్. విగ్రహీనికి పూలదండ వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావని అన్నారు. తెలుగు వారి గుర్తింపు కోస అహర్నిషలు […]

OIP (16) Political

వైసీపీ కి షాకిచ్చిన బోప్ప భవనకుమార్…

విజయవాడలోని వై.సీ.పీ. అధ్యక్షుడు బోప్ప భవనకుమార్ వై.ఎస్.ఆర్.సీ.పీ. కి షాక్ ఇచ్చారు. ఇటీవల టీ.డీ.పీ. పార్టీ తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశంలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 21 వ తేదీనా పార్ధ సారథితో పాటు ఆ పార్టీ లోకి చేరనున్నట్లు వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ… రాజధాని విషయంలో తానేంతో మానసిక వేదనలను ఎదుర్కున్నానని అన్నారు. ఏదో ఆశించి నేను ఈ పార్టీలో చేరలేదని […]

OIP (15) Political

టీ.డీ.పీ పార్టీలోకి 80 మంది చేరుక…!!!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ యువగలం పాద యాత్ర చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో బాగా చేరువయ్యి ప్రజా ధారణ బాగా పెరింగింది. అందుకు నిదర్శనంగా రోజు రోజుకు టీ.డీ.పీ పార్టీలోకి యువకులు, వేరే పార్టీ నాయకులు చేరుతున్నారు. ప్రస్తుతం కాకునాడ జిల్లాకు చెందిన పిఠాపుర పట్టణంలో 1 మరియు 30 వార్డుల నుంచి బీ.జే.పీ. నుండి బోడపాటి అనురాధ కనకరాజు మిత్రబృందం, అంబేడ్కర్ యూత్ నుంచి 80 మంది […]

కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరిక… -పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని రాజోలులో పొన్నాడ హనుమంతరావు ఆద్వర్యంలో అయన స్వగృహ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమవేశానికి పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత కాంగ్రెస్ పార్టీ లో చేరాని వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా బలంతో మరింత భలపడి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని […]

WhatsApp Image 2024-01-17 at 5.24.54 PM Political

జగన్ కు షాక్ ఇవ్వబోతన్న సునీత…

ఏ.పీ.లో వై.సీ.పీ. చీఫ్ రాష్ట్ర సీ.ఎం. జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి వై.ఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు తెలిపారు. షర్మిల పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా ఏ.పీ. లో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా […]

maxresdefault (2) Kerala

కేరళను తాలిబాన్ రాష్ట్రంగా మార్చడానికి అనుమతించను…

కేంద్ర మంత్రి కే.ఎస్. చిత్రకు మద్దతు…ప్రముఖ నేపథ్య గాయకురాలు K.S. చిత్ర అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంపై ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత గణనీయమైన సైబర్ దాడిని ఎదుర్కొంటోంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి వి. మురళీధరన్ మాట్లాడుతూ… భావప్రకటనా స్వేచ్ఛను తగ్గించే కేరళను ‘తాలిబాన్’ రాష్ట్రంగా మార్చడానికి మేము అనుమతించమని అన్నారు. గాయని చిత్ర ఆదివారం విడుదల చేసిన వీడియో సందేశంలో జనవరి 22న జరిగే కార్యక్రమంలో శ్రీరాముని శ్లోకాలను పఠించాలని మరియు సాయంత్రం […]

WhatsApp Image 2024-01-16 at 4.49.24 PM Political

పర్యాటక కేంద్రంగా మారనున్న విజయవాడ… -ఎం.పీ. విజయసాయి రెడ్డి-

విజయవాడలో 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 206 అడుగుల అంబెడ్కర్ విగ్రహం 19 వ తేదీన ఆవిష్కరించబడుతుందని వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సమతా మహాసభ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యప్తంగా అన్ని జిల్లాల నుంచి దలిత సోదర, సోదరీమనులు మరియు బలుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్చందంగా వస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి దాదాపు లక్ష నుంచి 1.25 […]

TNTUC Bus Yatra Arrived to Kakinada

టీ.ఎన్.టీ.యూ. ఆధ్వర్యంలో చేపట్టిన కార్మక చైతన్య బస్సు యాత్ర విజయవాడ టెక్కలి నుంచి మొదలు పెట్టిన ఈ యాత్ర నేటికి కాకినాడ చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ లో సమావేశాన్ని ఏర్పాటుచేసి అక్కడున్న కార్మికులకి కాకి చొక్కలిచ్చి నిరసన తెలిపారు.