OIP (7) Political

అరకులో జరగనున్న రాకదలిరా సభ కార్కక్రమం…

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అరకు లో తెలుగు దేశం అధినేత, ఏ.పీ. మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు రా కదలి రా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రంపచోడవరం తెలుగు దేశం మహిళ ఉప అధ్యక్షులు కారం పోచమ్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ సభను తెలుగు ప్రజలందరూ జయప్రదం చేయాలన్నారు.

WhatsApp Image 2024-01-19 at 3.40.51 PM Political

రాష్ట్ర నిధులను కూడా అభివృద్ధికి ఉపయోగించాలి…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికను తాయారు చేసారు. అందుకు సంబందించి 024-25 సం. మునకు జి.పి.డి.పి., బి.పి.డి.పి. తయారి పై మండల పరిషత్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమవేశాన్ని ఏర్పాటు చేసారు. ఆ సందర్బంగా ఆత్రేయపురం ఎంపీడీవో నాతి బుజ్జి మట్లాడతూ… గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక నిధులతో పాటు కేద్ర నిధులు, రాష్ట్ర గ్రాంట్లు కూడా ఉపయోగించుకోవాలని ఆమో […]

WhatsApp Image 2024-01-19 at 12.10.19 PM Political

తునిలో టీ.డీ.పీ. ని గేలిపించుకుందం… -ఇంచార్జ్ యనమల దివ్య-

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో […]

WhatsApp Image 2024-01-19 at 9.44.28 AM Political

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టీఆర్‌

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద […]

WhatsApp Image 2024-01-19 at 8.32.41 AM Political

ఉప్పలగుప్తంలో వై.సీ.పీ. ఆత్మీయ సమావేశం…

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని జగ్గరాజు పేటలో వై.సీ.పీ. నాయకుడు, గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత కుంచే రమణారావు తన అనుచరులు, క్రైస్తవ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కుంచే రమణారావు మాట్లాడుతూ… పార్టీకు ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం స్థానికేతరలకు టిక్కెట్లు ఇస్తే పల్లకి మోసం అని అన్నారు. ఇకపై అలా కుదరదని స్థానికులకే వై.సీ.పీ. టిక్కెట్టు కేటాయించాలి అన్నారు.

OIP (4) Political

జనసేనలోకి బారి చేరిక…

జనసేన పార్టీకి ప్రాజాధారన పెరిగి బారీగా జనాలు చేరుతున్నారు. ఇదే తోవలో డార్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంతో వెచేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు వార అబ్బులు ఆధ్వర్యంలో 50 మంది పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ఆ నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆ కార్యాక్రమానికి జనసేన నాయకులు వార అబ్బులు, వెలిచేరు […]

OIP (3) Political

రాజమండ్రి లో జనసేన పార్టీ నాయకుడికి స్వాగతం…

రాజానగరం లో జనసేన పార్టీ ఇంన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ కు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కలిసి ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జనసేనా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని రాజమండ్రి వచ్చిన ఆయన్ని పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానిచ్చారు. తదనంతరం ఆయన వారిని కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా […]

udhayanidhi-stalin-1629273111 Tamil Nadu

రామ మందిర్ నిర్మాణం పై స్టాలిన్ సంచలన వ్యాక్యలు…

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ… మసీదును కూల్చివేసి ఆలయాన్ని నిర్మించడాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం (డీ.ఎం.కే.) పార్టీ అంగీకరించదని తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మాటలను ఉటంకిస్తూ… డీ.ఎం.కే. ఏ మత విశ్వాసానికి వ్యతిరేకం కాదని కానీ మసీదును కూల్చివేసి ఆలయ నిర్మాణం చేయడం న్యాయం కాదని అన్నారు.

WhatsApp Image 2024-01-18 at 2.02.43 PM Political

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పేదలకు వస్త్రాలు పంపిణీ… – కొండబాబు –

సినీరంగంలో మరియు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గం సంతచెరువు సెంటర్ నందు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి […]

WhatsApp Image 2024-01-18 at 11.56.44 AM Political

అంగన్వాడీల సమస్యల పై కేంద్రమంత్రికి వినతి పత్రం…

రాష్ట్రంలో అంగన్వాడీలు గత 37 రోజులుగా నిరవధికంగా, విశ్రాంతి లేకుండా వారి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ద్వారా కేంద్ర మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ముంజుపారా మహేంద్ర బాయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లో భాగంగా జిల్లాలో పర్యటించి రాత్రి కాకినాడలో బస చేశారు . ఈ సందర్భంగా భారతీయ జనతా […]