OIP (13) Political

యువగళం నవశకం బహిరంగ సభను విజయవంతం చేయాలి…

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో చాలా విజయవంతంగా సాగుతుంది. లోకేశ్ పాద యాత్ర దాదాపు 226 రోజులు పాటు 97 నియోజకవర్గాలు, 2100 పై చిలుకు గ్రామాల్లో ఎడతెరపులేకుండా సాగింది. కాని ఇప్పుడు పాద యాత్ర ముగింపుకు రానున్నట్లు తెలిపారు. ఈ యువగళం నవశకం బహిరంగ సభను డిసెంబర్ 20 తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాక్రమానికి తెలుగు ప్రజలందరు హాజరయ్యి […]

WhatsApp Image 2023-12-17 at 9.44.27 PM Viral

జనసేనలోకి చేరిన వై.సీ.పీ. కార్యకర్తలు…

సామర్లకోట పట్టణ పరిధి 9వ వార్డు పెన్షన్ లైన్ కు చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల బాబు సమక్షంలో జనసేన లోకి చేరారు. పార్టీ నాయకులు సరోజా వాసు, జానకి రామారావు, మంచెమ్ సాయిబాబులు ఆధ్వర్యంలో ఈ మేరకు పెన్షన్ లైన్లో జనసేన సభ నిర్వహించారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను బాబు ప్రజలకు వివరించారు. అధిక సంఖ్యలో దళితులు పాల్గొని జనసేనకు జేజేలు పలికారు.

WhatsApp Image 2023-12-16 at 5.31.57 PM Kakinada

దివ్యాంగుల సమస్యలు పరిష్కారం జనసేనతోనే సాద్యం…

కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీతోనే ఏ.పీ. లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం సాద్యమని అన్నారు. వారికి ఇచ్చే పించన్ను వై.ఎస్.ఆర్. ప్రభుత్వం 6వేలకు పెంచాలంటూ డిమాండ్ చేశారు. గతంలో వృద్ధులకు ఇచ్చే పింఛను జనవరి నుంచి 3వేలు ఇవ్వనుందన్నారు. […]

AP-govt-advisor-Sajjala-Ramakrishna-Reddy- Political

చంద్రబాబు ఎందుకు ఇబ్బంది… -సజ్జల-

వై.సీ.పీ. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తల మార్పుపై టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ఎందుకు సతమతమవుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గతంలో చంద్రగిరి నుంచి కుప్పానికి మారిన విషయాన్ని ఆయన నాయుడుకు గుర్తు చేశారు. మీడియాతో సజ్జల మాట్లాడుతూ… తనను ఇంతకు ముందు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తొలుత చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విఫలమై కుప్పంకు మారిన నాయుడు. ఇక బీసీ నేతలపై వచ్చే […]

_117741431_7 Political

అంగన్వాడి కార్యకర్తలతో బొత్స సత్యనారాయణ భేటీ…

అంగన్వాడి కార్యకర్తల సమస్యల నివారణ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు అంగన్వాడీ సంఘాలు AITUC, CITU, IFTU నాయకులతో స్థానిక సచివాలయంలో చర్చలు నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల వరకు అంగన్వాడి కార్యకర్తల సమస్యల పై చర్చలు జరిపారు. అంగన్వాడి కార్యకర్తల వేతనాలు, గ్రాట్యుటీ గురించి చర్చల్లో నాయకులకు ప్రస్తుతానికి ఏటువంటి హామీ ఇవ్వలేదు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, మహిళా సంక్షేమ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు.

WhatsApp Image 2023-12-16 at 1.19.03 PM Political

వై.సీ.పీ. కి మరో షాక్….

పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో వై.సీ.పీ. కన్వీనర్ వీరభక్తుల కొండబాబు, వీరభద్ర రాజు, మామిడి కొండ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీ.డీ.పీ. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికి కండువాలను వేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీ.డీ.పీ. విజయం […]

ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ…

అచ్చుతాపురంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. హయాంలో విశాఖలో ఐ.టీ. ని అభివృద్ధి చేశామని టీ.డీ.పీ. ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయని అన్నారు. కాని వై.సీ.పీ వచ్చాకా రాష్ట్రంలో అభివృద్ధి లేదని వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో పడిందన్నారు. బంగాళదుంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వారు ఇప్పుడు సీ.ఎం.గా ఉంటే […]

OIP (4) Political

తెలంగాణ 3వ అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి…

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు, ఆయన అభ్యర్థిత్వానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని తెలిసిన అధికారులు తెలిపారు. మూడవ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ నామినేషన్ల గడువు ముగిసిన శాసనసభ సచివాలయానికి వచ్చిన ఏకైక నామినేషన్ కుమార్ మాత్రమే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ప్రసంగం కోసం తిరిగి సమావేశమైనప్పుడు […]

N-Chandrababu-Naidu Political

కొండిశెట్టి సురేష్ బాబు చంద్రబాబుతో భేటీ… ఆర్ఎంపీ సమస్యలు పరిష్కరించాలి

బాబు షూరిటి భవష్యత్ గేరెంటీ కార్యాక్రమం మంగళగిరిలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళగిరి టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబునాయుడు ను గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి సురేష్ బాబు కలిసారు. కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ… గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గతంలో ఇచ్చిన జీవోను పరిశీలించాలని తమ సమస్యలను మినీ మేనిఫెస్టో చేర్చి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. గ్రామీణ వైద్యులు సమస్యలు […]

WhatsApp Image 2023-12-14 at 9.03.05 AM Political

సంక్షేమ పథకాలకు కాకినాడకు రూ.1700 కోట్లు ఇవ్వడమైంది

కాకినాడ రూరల్ లో జగన్ ఆంధ్రా కు ఎందుకు కావాలని కార్యక్రమాన్ని కాకినాడి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖర్ వెడ్డీ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్బంగా ద్వారంపూడి మాట్లాడుతూ… సంక్షేమ పథకాల కింద ఇప్పటివరకు కాకినాడకు రూ. 1700 కోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు.