WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు. బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ […]

OIP Political

మంగళగిరిలో లోకేష్ ఓటమి తధ్యం… -విజయసాయిరెడ్డి-

గడిచిన చరిత్ర పరిశీలిస్తే మంగళగిరిలో గత రెండు దఫాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన […]

jn Political

తిరుపతిని పర్వటించనున్న వై.ఎస్. జగన్…

తిరుపలతి లో 24.1.2024 తేదీన జరగబోయే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారని తెలిపారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో జరిగే ఇడియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వెళ్లడించారు.

WhatsApp Image 2024-01-22 at 6.40.53 PM Political

1500 మంది జనసేన లోకి చేరిక…

కాకినాడ జిల్లాకు చెందిన యూ. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు గాది కొండబాబు గారి ఆద్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి అధ్యక్షతలో 1500 మంది వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందులో 500 మందికి పైనే మహిళలు జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో […]

WhatsApp Image 2024-01-22 at 4.54.00 PM Political

అసెంబ్లీ సీట్లు పై దృష్టి పెట్టిన జగన్… -సీ.పీ.ఐ. సభ్యులు అక్కినేని వనజ-

రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలనను గాలికి వదిలేసారని అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నరాని జగన్ మాత్రం అసెంబ్లీ సీట్లు ఎవరకి ఇవ్వాలనే పనిలో ఉన్నారని సీ.పీ.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సీ.పీ.ఐ. కార్యాలయములో జిల్లా సమితి సమావేశము చింతలపూడి సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా హాజరుయిన వనజ మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సమస్యలతో అంగన్వాడీలు, కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులు, సమ్మె చేస్తుంటే సీ.ఎం. […]

R Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నట్లు వెళ్లడించారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు […]

Naga-Babu-Pictures Political

యూ.ఎస్. జన సైనికులతో టెలి కాన్ఫరెన్స్ … -నాగబాబు-

తెలుగు సినీ సటుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు యూ.ఎస్. కు చెందిన ప్రవాసాంద్రులతో టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి జనసేన పార్టీకి చాలా కీలకమని, ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్.ఆర్.ఐ జన సైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపు […]

maxresdefault Political

పొన్నాడ సతీష్ కుమార్ ను సన్మానించిన ఎస్.పీ. నాయకులు…

బలుగ, బలహీన వర్గాల ఆరాద్య దైవం, భారత రాజ్యంగ రూప కర్త బి.ఆర్. అంబేత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని విజయవాడలో విగ్రహృవిష్కరణ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ను ఆ మండలానికి చెందిన పలువురు ఎస్.పీ. నాయకులు ప్రారంబొత్సవం తరువాత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఆయనికి సాలువా […]

bjp-flag Political

కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర బీ.జే.పీ. ఉపాధ్యక్షులు…???

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలంలో రాజోలు నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీ.జే.పీ. ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వేమా విచ్చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందుకుగాను శక్తి కేంద్రాటు, బూతు కమిటీలను సంపూర్ణంగా నిర్మాణం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యాక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస్ నగేష్, రాష్ట్ర కార్యవర్గ […]

WhatsApp Image 2024-01-21 at 9.26.30 PM Political

చంద్రబాబు తో జ్యోతుల నేహ్రు…

మధురపూడి విమానాశ్రయంలో జ్యోతుల నేహ్రూ చంద్రబాబును మర్యాధపూర్వకంగా కలిసారు. రా కదిలి రా బహిరంగ సభను ఉమ్మడి తూర్పు గోదావరి జల్లాలో మండపేటలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభ ముగిసిన అనంతరం విమానాశ్రయంలో జ్యోతుల నెహ్రూ కలిసి మాట్లాడారు. తెలుగు దేశం పార్టీలోకి అనేక మందిని స్వాగతించడం పై ఆయన్ని అభినందించారు. అదేవిదంగా వచ్చే ఎన్నకల్లో మరింత కృషి చేయాలని సూచించారు.