WhatsApp Image 2024-01-29 at 7.05.22 PM Political

కొండ బాబు పై ద్వారంపూడి గట్టి కౌంటర్… !!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద చల్లడంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను మించిన వాళ్ళు లేరని విమర్శంచారు. కొండ బాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.తనపై ఆధారాలు లేని ఆరోపణలు […]

WhatsApp Image 2024-01-29 at 10.13.57 AM Political

అభివృద్ధి-సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం… -నాదెండ్ల మనోహర్-

ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు. రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి […]

OIP (4) Political

జగన్ రెడ్డిని ఓడించెందుకు జనం సిద్ధం…

అవినీతి, అరాచకం, దోపిడీ, విధ్వంసంతో కూడిన పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓటర్ వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, మై టిడిపి, తదితర అంశాలపై కాకినాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఆదివారం క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. […]

WhatsApp Image 2024-01-28 at 5.24.30 PM Political

సార్వత్రిక ఎన్నికలపై బీ.జే.పీ. దృష్టి…

ఏ.పీ. లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్య భారతీయ జనతా పార్టీ ” పల్లెకు పోదాం” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. బీ.జే.పీ. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు 412 గ్రామాలు 21 మండలాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహణ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జిగా […]

R (3) Political

టిడిపిలో పలువవురు చేరిక…

తెలుగుదేశం పార్టీకి రోజు కోజుకి ప్రజాధారన పెరుగుతోంది. దానికి నిర్శనంగా తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు మండలం పందలపాకలో టీ.డీ.పీ. పార్టీలోకి వై.సీ.పీ. నుంచి పలువురు నాయకులు చేరారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, తదితరులు వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కొండబాబు, చినరాజప్ప మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో టి.డి.పి., జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమ కాబట్టి దానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ […]

1000012705 Political

టిడిపి కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం…

కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ లో పాత బస్ స్టాండ్ పరిధిలో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ ఎం.ఎల్. ఏ. వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన్ని తెలుగు దేశం పార్టీ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పై అవగాహన కల్పించారు. […]

WhatsApp Image 2024-01-26 at 7.23.26 PM Political

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్…

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలోనే మూడవ కీలక నేత కూటమికి గుడ్బై చెప్పారు. బీహార్ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూ- టర్న్ తీసుకొని బీజేపీతో చేరనున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్ కు ప్రదానం చేయాలని నిర్ణయించడంతో నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపడంతో ఈ వార్త రాజకీయాల్లో […]

WhatsApp Image 2024-01-25 at 9.35.15 PM Eluru

ఈ నెల 30న ఏలూరులో జగన్ కార్యక్రమం….

కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో నాడు సిద్ధం నేడు సిద్ధం […]

WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వై.సీ.పీ. తో పాటు టీ.డీ.పీ. కి చెందిన ఎం.పీ. లు బీ.జే.పీ. కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వై.సీ.పీ., టీ.డీ.పీ. ఎం.పీ. లు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీ.జే.పీ. ఎం.పీ. లుగా వ్యవహరిస్తున్నారంటూ […]

R (1) Political

జగన్మోహన్ రెడ్డికి BC,SC,ST మైనార్టీ వర్గాల మద్దత్తు…

ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నదని అన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని […]