WhatsApp Image 2024-02-19 at 11.02.30 AM (1) Political

రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది… -పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు-

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ రాష్ట్రంలో కూడా వై.సీ.పీ. ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని చూడలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు అన్నారు. ప్రజా ధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రులు, తన పేర్లు పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వచ్చేది జనసిన-టీ.డీ.పీ. ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. అవినీతితో కుళ్లిపోయిన వైసీపీ సర్కార్ […]

R Political

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీ.జే.పీ. యాత్ర…

భారత్ జనతా పార్టీ ఈ నెల 21వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ జిల్లాలో ప్రజా పోరు యాత్ర ను నిర్వహించి ప్రజల సమస్యలను తెలికుంటుందని కన్వీనర్ యాళ్ల వెకటేశ్వర రావు అమలాపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో వెళ్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలపై నిలదీసేందుకే ఈ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ […]

04122022130312n6 Political

ధవలేశ్వరం లూధరన్ చర్చి దర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ …

తూర్పు గోదావరి జిల్లాలో ధవలేశ్వరం లూధరన్ చర్చి వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేలా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో ఉన్న లూధరన్ చర్చ్ ని మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించి ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు. ప్రజాసేవ పరమావధిగా  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  […]

WhatsApp Image 2024-02-18 at 7.28.55 PM Political

తిరుమలాయపాలెం లో టి.డి.పి. లోకి పలువురు చేరిక…

కాకినాడ జిల్లాలో వై.సీ.పీ. కి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలాకు చెందిన జగ్గంపేట మండలం లో తెలుగు దేశం పార్టీలోకి గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ నుంచి పలువురు నాయకులు, యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన ఇర్రి పాక శివాలయం వద్ద వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూతంగా పార్టీలోకి […]

shutterstock_198494135 Political

బీ.జే.పీ. లోకి భారీగా చేరనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు…

ఫిబ్రవరి 20 నుండి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ వంటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపిలు మరియు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ బి.జె.పి.లో చేరతారని సీనియర్ బిజెపి మూలం తెలిపింది. చేరడం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వెళ్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేరికలు జరుగుతాయని తెలిపారు. బీఎస్పీకి చెందిన లాల్‌గంజ్ ఎం.పీ. […]

WhatsApp Image 2024-02-18 at 5.18.38 PM Political

రాయలసీమ జిల్లాలో రాప్తాడు సిద్ధం సభ విజయవంతం…

రాయలసీమ జిల్లాలో రాప్తాడు సిద్ధం సభను అత్యంత అధ్బుతంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సభకు వై.సీ.పీ. పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో నాకు జన సముద్రం కనిపిస్తుందని అన్నారు. జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జనసముద్రం వస్తే, రాష్ట్రానికి జలసముద్రాం వచ్చిందన్నారు. రాయలసీమ గడ్డకు మీ రాయలసీమ బిడ్డ మనసుతో అభివాదం చేస్తున్నాడన్నారు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు […]

OIP (8) Political

విశాఖ కేంద్రంగా నాయకులతో కళ్యాణ్ భేటీ…

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన షెడ్యూల్ కరారయ్యింది. ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు పాటు విశాఖలోనే ఉండనున్నట్లు వెళ్లడి. అందులో భాగంగా విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు చేయనున్నారు. దాని తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 21వ […]

WhatsApp Image 2024-02-17 at 4.21.02 PM Political

కాంగ్రెస్‌లో చేరికలు…

కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పలువురు చేరారు. వారికి ముఖ్య అతిథులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధానమంత్రిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల స్థాయిలో పర్యటన చేయడం జరుగుతుందని తెలిపారు.

WhatsApp Image 2024-02-17 at 8.38.21 PM Political

కాకినాడలో విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశం…

కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశాన్ని సభాధ్యక్షులు కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి పండూరి జయకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్వబ్రాహ్మణ సాధికార రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వీరమల్ల వీరబాబు, కోనసీమ జిల్లా కన్వీనర్ టి జయేంద్ర ప్రసాద్, తదితరులు విచ్చేసారు. ఈ సందర్బంగా నరసింహ చారి మాట్లాడుతూ… […]