WhatsApp Image 2024-02-21 at 10.19.09 AM Viral

ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించాలి…

రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే కక్ష సాదించి పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వై.సీ.పీ. ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండి పడ్డారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణారహితంగా వై.సీ.పీ. మూకలు చేసిన దాడి […]

WhatsApp Image 2024-02-21 at 9.30.16 AM Political

కోనసీమ ప్రాంత నాయకులతో పవన్ భేటీ…

రాజమండ్రి పర్యటణలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో సాద్యమయ్యే పని […]

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n Political

జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-21 at 8.44.23 AM Political

వారికి అధికారమధం ఎక్కువైంది…!!!

అధికార వైకాపా పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మదంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్ళ ఏడు నెలలు […]

WhatsApp Image 2024-02-21 at 8.39.52 AM Political

అష్టదిగ్భందనంతో… నవగర్జన…!!!

అవమానాలు…. అన్యాయాలు…. ఈసడింపులు…. ఛీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆపార్టీ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు కాట్ర నాగబాబు పేర్కోన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలతో కూడిన మ్యానీఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక […]

WhatsApp Image 2024-02-20 at 8.21.04 AM Political

టంగ్‌ స్లిప్పైంది… మీరు తగ్గండి…!!!

సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధానికి, మాటల యుద్ధం దాటి నేడు వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారూపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య ఆగ్రహవేశాలు వెలగక్కుతున్నాయి. దీనిపల్లంగా ఒక […]

0f6710f6cd1da610de4034221ff36809 Political

భవిష్యత్తు తరాల కోసం పోరాటానికి సిద్ధం… -పీ. హరిప్రసాద్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పీ. హరిప్రసాద్ పేర్కొన్నారు. 25 ఏళ్ల రాజకీయాలను ఊహించుకుంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలన్నారు. ఆయనకు పదవులు, డబ్బుపై ఆశ లేదని, ప్రజల జీవన ప్రమాణాలు […]

maxresdefault (3) Political

వైసీపీకి బిగ్ షాక్…!!!

వై.సీ.పీ. పార్టీకి మరోక బిగ్ షాక్ ఎదురయ్యింది. ప్రకాశం జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీ.డీ.పీ. లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీ.డీ.పీ. లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ ను వై.సీ.పీ. నియమించినట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వై.సీ.పీ. అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాప్తాడులో సీ.ఎం. సభకు ఆయన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఊహాగానాలు పెరిగాయి. ఆలూరు ఇన్ఛార్జ్ […]

WhatsApp Image 2024-02-19 at 1.44.37 PM Political

మత్స్యకారుల పై ద్వారంపూడికి చి” న్నచూపెందుకూ…??? – తుమ్మల రమేష్ –

ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేలను చేస్తూ విమర్శలు చేసిన ద్వారంపూడిని కాకినాడ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, టీ.డీ.పీ. నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ద్వారంపూడి చేసిన అణిచిత వ్యాఖ్యలపై సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2024-02-19 at 11.20.20 AM Political

అనకాపల్లిలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ ఘనంగా సమావేశం…

అనకాపల్లిలో విశాఖ ఉమ్మడి జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వేలకోట్లు దోచుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఒకవైపు జీవనదులు ప్రవహిస్తోన్నా రైతులకు సాగు నీరు అందడం లేదన్నారు. చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు, […]