WhatsApp Image 2024-02-24 at 12.11.31 PM Political

దిగిపోయే ముందు ప్రజాధనానికి గండి…!!!

తాడేపల్లిగూడెం వద్ద జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడిగా నిర్వహించబోయే బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మరో 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి రూ. 25 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి రెండు హెలీకాప్టర్లు తీసుకోవడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదన్న […]

OIP (20) Exclusive

తాడేపల్లిగూడెంలో జనసేన–టీ.డీ.పీ. బహిరంగ సభ…

రాష్ట్రంలో జనసేన–తెలుగుదేశం సంయుక్తంగా తాడేపల్లిగూడెం లో ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అయ్యి సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సమీపంలో ఈ సభను ఏర్పాటు చేయాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇరుపక్షాల కలయిక తరవాత జరుగుతున్న మొట్టమొదటి సభను […]

WhatsApp Image 2024-02-24 at 6.49.40 AM Political

తొలి జాబితాలో టీడీపీ-50… జనసేన-15?

తెలుగుదేశ్-జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ లోపు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాలని ఇరుపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తుంది.

OIP (18) Political

టీ.డీ.పీ. నేతలతో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు భేటీ…

కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీ.డీ.పీ. నేతలతో టీ.డీ.పీ. పరిశీలకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయ్యాలని వారికి సూచించారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీనియర్లకు టికెట్లు ఉండవని అపోహ పడొద్దని టికెట్లు రానివారికి సముచిత స్థానం కల్పించేలా చంద్రబాబు న్యాయం చేస్తారని తెలిపారు. ఎవరికి వారు సీట్లు తమవే అని ప్రకటించుకున్న చెల్లె పరిస్థితి […]

OIP (16) Political

పార్టీ కార్యాలయంలోనే రాత్రంత గడిపిన వై.ఎస్. షర్మిల…!!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిలా రెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకునేందుకు విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడిపారు. ఫిబ్రవరి 22 గురువారం నాడు ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ క్యాడర్ చేపట్టిన చలో సెక్రటేరియట్ నిరసనకు ఒక రోజు ముందు షర్మిల ఈ చర్య తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు నిరసనకు […]

OIP (15) Political

జనసేనలోకి ఇద్దరు కీలక నేతలు చేరిక…!!

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు. […]

WhatsApp Image 2024-02-22 at 1.56.26 PM Political

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యం…

దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని తిరిగి అభివృద్ధి వైపు పయనింపచేసేది ఒక్క జనసేన పార్టీనే అని ప్రజలు భావించి ఆదిశగా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మల్లాడి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి పార్టీలో చేరేందుకు ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన […]

WhatsApp Image 2024-02-21 at 8.09.55 PM Political

అరాచక పాలన అంతం జనసేన ద్వారానే సాధ్యం…

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అధికార వైకాపా ప్రభుత్వం చేస్తుందని దాని అంతం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ సిటీతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు, డ్రగ్స్, మద్యం, ఇసుక వంటి అరాచక మాఫియా రాజ్యం నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అనుచరులతో కలిసి భీమవరానికి 100 కార్లతో ర్యాలీగా తన స్వగృహం జగన్నాధపురం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో […]

OIP (14) Political

రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం గోరంట్లకు ఫిక్స్…

వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ను పోటీకి దింపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సూచనప్రాయంగా తెలిపారు. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ప్రకటన చేసినప్పటికీ, ఇది సిట్టింగ్ టీ.డీ.పీ. ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఫిక్స్ చేసిందని సమాచారం. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం స్థానాల్లో టీ.డీ.పీ. తో పొత్తు పెట్టుకుని […]