OIP (24) Political

వై.పీ.పీ కి బిగ్ షాక్…!!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య నేతల వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా లో పెనమలూరు వై.సీ.పీ. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేత బొప్పల భవనకుమార్ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వారికి షాలువా కప్పి పార్టీలకి సాధరంగా ఆహ్వానించారు. వైసీపీ నేతలు మరికొందరికి కడువాలు వేసి పార్టీలోకి చేర్చుకున్నారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని […]

tmc Tamil Nadu

లోక్‌సభ ఎన్నికల కోసమే బీ.జే.పీ. తో పొత్తు…!!!

తమిళనాడులోని ఆధారిత రాజకీయ పార్టీ తమిళ్ మనీలా కాంగ్రెస్ టి.ఎం.సి. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బి.జె.పి. తో పొత్తు పెట్టుకున్నట్లు ఆ పార్టీ ఫిబ్రవరి 26 సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం బి.జె.పి. కి బూస్ట్‌గా మారిందని చెప్పవచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తమిళ మనీలా కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆ పార్టీ చీఫ్ జీ.కే. వాసన్ ప్రకటించారు. ఫిబ్రవరి 27న జరగనున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వాసన్ […]

OIF (2) Telangana

కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌…!!!

తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్‌.ఎస్‌. పార్టీకు రాజీనామా చేసిన మరుసటి రోజు గాంధీభవన్‌లో ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌ మున్షీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… 24 ఏళ్లుగా గులాబీ పార్టీకి సేవలందించిన శ్రీలత, ఆమె భర్త వంటి వారిని పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి బీ.ఆర్‌.ఎస్‌. కీలక పదవులు […]

Will-Jana-Sena-split-anti-government-vote Political

జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభకు కమిటీల నియామకం…

ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి పి.హరిప్రసాద్ వెళ్లడించారు. 1) లాజిస్టిక్స్ కమిటీ: పంతం నానాజీ, షేక్ రియాజ్, వై.శ్రీనివాస్, చన్నమల్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ లను నియమించారు. 2)రవాణా, పార్కింగ్ కమిటీ: తాతంశెట్టి నాగేంద్ర, వాసిరెడ్డి శివప్రసాద్, మైఫోర్స్ మహేశ్, అడ్డాల నాగేశ్వర రావు, గర్భాన […]

177853-ycp Political

వైసీపీలో పలువురు చేరిక…

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గిడజాం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వై.సీ.పీ. పార్టీలోకి చేరారు. స్తానిక వై.సీ.పీ. కన్వీనర్లతో రౌతలపూడిలో మాజీ ఎం.ఎల్.ఏ. వరుపుల సుబ్బారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా వేసి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో మళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అందుకు తగ్గ కృషి మనమందరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు చిన్న, ఎం.పీ.పీ. […]

tdp-flag-22-1503346947 Political

టీ.డీ.పీ. పై పలువురు నాయకుల అసంతృప్తి…

టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ అందులో చోటు దక్కించుకోవడంలో పలువురు సీనియర్ నేతలు విఫలమయ్యారు. ప్రధానంగా టీ.డీ.పీ. సీనియర్లు కె. కళా వెంకటరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్‌రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు పేర్లు జాబితాలో కనిపించలేదు. టీ.డీ.పీ. కి మద్దతు పలికిన నలుగురు వైఎస్సార్సీ ‘రెబల్’ ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మాత్రమే జాబితాలో ఉంది. అనంతపురం జిల్లా […]

WhatsApp Image 2024-02-25 at 11.39.44 AM (1) Viral

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ. కార్యాలయములో పాత్రికేయల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం […]

72445844 Political

జగన్ ప్రభుత్వంపై రఘు రామకృష్ణరాజు ఫైర్…

ఆంధ్ర ప్రదేశ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. రెబల్‌ ఎం.పీ. రఘు రామకృష్ణరాజు కనుమూరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా నరసాపురం ఎం.పీ. మాట్లాడుతూ… మనమందరం పబ్లిక్‌ ప్రాబిటీస్‌, మ్యాండేట్‌ ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ అసాంఘిక సంఘం నుంచి మా ఇద్దరినీ ఒక్కసారే విముక్తి చేస్తామన్నారని ఆయన అన్నారు. నవంబర్ 2019 లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుండి రాజు మరియు పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందన్నారు. మే 2021లో […]

OIF (1) Political

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి స్కోప్…

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 118 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే కాషాయ పార్టీ కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయితే బీ.జే.పీ. ని సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు జరిగిందని ఇద్దరు నేతలు చెప్పారు. తొలి జాబితా ప్రకారం 94 స్థానాల్లో టీ.డీ.పీ. అభ్యర్థులు, 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని తెలిపారు. […]

WhatsApp Image 2024-02-24 at 6.49.40 AM Political

టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా….

ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం జనసేన పొత్తుతో టీ.డీ.పీ. తొలి అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది.ఆముదావలస – కూన రవికుమార్ఇచ్ఛాపురం – బెందాలం అశోక్టెక్కలి – అచ్చెన్నాయుడురాజాం – కొండ్రు మురళీమోహన్అరకు – దొన్ను దొరసాలూరు – గుమ్మడి సంధ్యా రాణిఅనకాపల్లి – పీలా గోవింద్నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడువిశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబువిశాఖ వెస్ట్ – గణ బాబుకొత్తపేట – బండారు సత్యానందరావుమండపేట – జోగేశ్వర రావుజగ్గంపేట – జ్యోతుల నెహ్రూపెద్దాపురం – చిన రాజప్పతుని – […]