WhatsApp Image 2024-03-01 at 6.14.10 PM Political

రజకుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -వనమాడి కొండబాబు-

కాకినాడ జిల్లాలో టీ.డీ.పీ. బీ.సీ. సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏ.వీ.డీ. మెంటారావు ఆధ్యక్షతన కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు, టీ.డీ.పీ. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. […]

WhatsApp Image 2024-03-01 at 1.52.07 PM Political

వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. దే విజయం… -ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప-

కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలోని వై.సీ.పీ. నుంచి పలువు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పెద్దాపురం ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప వారికి పార్టీ కండువా వేసి సాదరంగా అహ్వానించాలి. ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, విధ్వంశం జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వచ్చే […]

WhatsApp Image 2024-03-01 at 1.18.49 PM Political

మండపేట పట్టణంలో 69వ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికలకు అన్ని సద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పోలిగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గౌతమీ మున్సిపల్ పాఠశాలలో దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోరులో కొత్తగా 69వ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ కేంద్రంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ కలిసి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు […]

big-number-of-tdp-jsp-workers-joining-ycp-due-to-that-group_b_2509200938 Political

తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ చేరిక…

తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ నారా చంద్రబాబు సమక్షంలో చేరారు. వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుడు, రాజమండ్రి ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఉన్నమూరి ప్రదీప్ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన తొలి బహిరంగ సభలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీ.డీ.పీ.లోకి చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్బంగా ప్రదీప్ జగన్ ప్రభుత్రం విదివిధానాలు రాజమండ్రి ఎం.పీ. ప్రవర్తన నచ్చకా ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. జరగబోయే ఎన్నకల్లో […]

BB1iXAcX Political

20 మంది సభ్యుల మంత్రివర్గానికి సన్నాహాలు…

పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రాంతీయ మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు మరియు పార్టీ సభ్యులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ వారంలో 20 మంది సభ్యుల మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆధారిత వార్తా సంస్థ డాన్ నివేదిక తెలిపింది. నవాజ్ మరియు ఆమె పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ క్వైడ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరియు ఇస్తాహ్కామ్ ఈ పాకిస్తాన్ పార్టీ లతో చర్చలు జరిపి సంకేతాలు ఇచ్చారు. […]

OIP (25) Political

లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి విజయం తధ్యం… -యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్-

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎన్నికల తర్వాత ప్రధాని ముఖాన్ని నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. నవభారత్ నవనిర్మాణ మంచ్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’, యుపిలో లీక్ అయిన పేపర్ మరియు సమాజ్ వాదీ పార్టీతో పొత్తుతో సహా పలు అంశాలను వెళ్లడించారు. యూపీలో పొత్తు ఎలా సాగుతోందన్న ప్రశ్నకు రాయ్ […]

WhatsApp Image 2024-02-28 at 1.08.21 PM Political

టీ.డీ.పీ. కి షాక్ ఇచ్చిన మాజి మంత్రి…!!!

తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీ.డీ.పీ. ఉపాధ్యక్షుడు, మాజి మంత్రి, దళితనేత గొల్లిపల్లి సూర్యారావు ఈ రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.సీ.పీ. పార్టీలోకి చేరుతున్నట్లు వెళ్లడించారు. ఈ సందర్బంగా ముందుగా ఆయన విజయవాడలోని ఎం.పీ. కేశినేని శ్రీనివాస్ కార్యలయంలో ఎం.పీ. మితున్ లో సమావేశమయ్యారని తెలిపారు.

WhatsApp Image 2024-02-27 at 8.16.56 AM Exclusive

గుణపాఠం తప్పదు…

కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టిక్కెట్టు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో అధికారం చేయించుకుని బీసీ కులాలను అణగదొక్కటే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బిసి నాయకులు చల్లంగి వేణుగోపాల్ హెచ్చరించారు.

WhatsApp Image 2024-02-27 at 8.12.50 AM Political

క్షమాపణ చెబితే సరి… లేదంటే…!!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మత్స్యకారుల సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పుదుచ్చేరి మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారంపూడి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవేశంతో కాక ఆలోచనతో ఎమ్మెల్యే ద్వారంపూడి కి బుద్ధి చెబుతామన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వారంలోగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు. మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వాటిని వెనక్కి తీసుకోకపోగా ఇంకా అహంకారంతోనే […]

BB1iUkOu Political

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న సీతారామన్ మరియు జైశంకర్…

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్ పోటీ చేస్తారని వారి కేబినెట్ సహోద్యోగి ప్రహ్లాద్ జోషి వెళ్లడించారు. ఆయన ధార్వాడ్‌లో మీడియాతో మాట్లాడుతూ… వారిలో ఎవరైనా కర్ణాటక నుండి పోటీ చేయాలా… లేదా ఇద్దరూ బయటి నుండి పోటీ చేయాలా అనే దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 2019లో బెంగుళూరులోని మూడు స్థానాలను బీ.జే.పీ. గెలుచుకున్నందున జైశంకర్ లేదా సీతారామన్ బెంగళూరు నుండి పోటీ చేస్తారని తరచుగా ఊహాగానాలు […]