WhatsApp Image 2024-02-17 at 8.56.45 PM Konaseema

అమలాపురంలో టీ.డీ.పీ. శంఖారావం యాత్ర…

ఆంద్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం తాండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు అయినాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రతీ ఇంటికీ వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను […]

WhatsApp Image 2024-02-17 at 5.05.54 PM Political

యువత భవిష్యత్తుకై మా పార్టీ అడుగులు… -కాట్రు నాగబాబు-

ప్రజాస్వామ్యంలో సామాన్యుడు సైతం ప్రశ్నించే విధంగా చైతన్యం హెచ్.ఏ. సంకల్పంతో ఏర్పడిన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్నిఈ నెల 20 వ తేదీన దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కాకినాడ లక్ష్మీనారాయణ రోడ్డులో ఉన్న తెలుగు నవ గర్జన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన నీటి రాజకీయ వ్యవస్థ లో […]

WhatsApp Image 2024-02-17 at 1.33.40 PM Political

టీడీపీలోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. నాయకులు కొండపల్లి రామకృష్ణ, తోట చిట్టిబాబు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పి. వేమవరం టీ.డీ.పీ. నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పెద్దాపురం ఎమ్మేల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన నాయకులకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండపల్లి రామకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత వై.సీ.పీ. ప్రభుత్వం పరిపాలన అక్రమంగా […]

WhatsApp Image 2024-02-17 at 8.06.22 AM Political

17,000 నకిలీ ఓట్లు..!!!

ఓటమి భయంతో అధికార వైఎస్‌ఆర్‌సీ పార్టీ కాకినాడ నగరంలో సుమారు 17 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించి దొడ్డి దారిన ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుందని అధికారం చేతిలో ఉందని అక్రమాలకు పాల్పడొచ్చు అనుకున్న వైకాపా నాయకులకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-02-16 at 2.40.53 PM Political

ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశ ప్రజలను కాపాడాలి…

మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాలని, కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ తమ కార్యాలయంలో ప్రెస్ మీట్ నునిర్వహించారు. అనంతరం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.సి.పి.ఐ. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… ఒక పక్క కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు తమ ఫెడరల్ హక్కుల కోసం ఢిల్లీ బాట […]

WhatsApp Image 2024-02-16 at 12.12.05 PM Political

ప్రచార రథానికి ప్రత్యేక పూజలు…

జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్ తో కూడిన ప్రచార రథాన్ని సన్నద్దం చేసారు. రథసప్తమి సందర్బంగా ఆయన ఇర్రిపాక వద్ద ఉన్న శివాలయంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు విమూక్తి కలిగించేందుకు ఈ ప్రచార రథాన్ని […]

WhatsApp Image 2024-02-16 at 9.23.57 AM Political

ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో తొమ్మిదవ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ వాద్రేవు లోవరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరెంటు ధరలు పెంచడంతో ఒక్కో కుటుంబం సుమారు 15 వేల రూపాయల నష్టపోతుందన్నారు. […]

WhatsApp Image 2024-02-15 at 5.45.58 PM Political

కాకినాడ రూరల్ లో శెట్టిబలిజలకే సీట్లు ఇవ్వాలి…

కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని రాజకీయ పార్టీలు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ రామారావు పేటలో ఉన్న శెట్టిబలిజ సంఘ భవనంలో శెట్టిబలి సంఘ నాయకులు కండిపల్లి వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, రాయుడు దుర్గ, వాసంశెట్టి త్రిమూర్తులు, కాకరపల్లి చలపతిరావులు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.. ఈ […]

maxresdefault (2) Political

సీఎం జగన్ విశాఖ పర్యటన… జనసేన నేత పీతల మూర్తి యాదవ్ గృహ నిర్బంధం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖ పటణం పర్యాటన సందర్బంగా ఎం.వీ.పీ. పోలీసులు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను గృహ నిర్బంధం చేసారు. దీనిపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. యాదవ్ మాట్లాడుతూ… సీ.ఎం. పర్యట కారణంగా తనను గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తుడడంతో ప్రజలను మబ్బిపెట్టడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రీడల పేరు చెప్పి 500 కోట్ల రూపాయులు పక్కదారిపట్టించారని ఆరోపించారు. […]