OIP (40) Tamil Nadu

తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా శశికాంత్ సెంథిల్…

వచ్చే ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఆ జాబితాలో శశికాంత్ సెంథిల్ పేరు వచ్చింది. ఇదిలా ఉండగా, శనివారం X ప్లాట్‌ఫారమ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలో మండల్ కమిషన్ గురించి మరియు అది ఆర్‌.ఎస్‌.ఎస్‌. ను తేలు కుట్టిన దొంగ లాగా ఎలా దెబ్బతీసిందని ఆయన ప్రస్తావించారు. అయితే ఈ మాజీ బ్యూరోక్రాట్ రౌడీయిజం కాదు, మృదుస్వభావి. వాక్చాతుర్యం లేదు. ఫాసిస్ట్ మరియు మెజారిటేరియన్ […]

th (9) Political

నాగ్‌పూర్‌ లో జరిగిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు…

నాగ్‌పూర్‌లో మార్చి 23 న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన రాజకీయ వారసత్వంపై బి.జె.పి. కార్యకర్తలకు హక్కు ఉందని నొక్కి చెప్పారు. తన కొడుకులు రాజకీయాల్లో లేరని కూడా ఆయన పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావాలంటే గ్రౌండ్ లెవల్ నుండే ప్రారంభించాలని తన కుమారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. మీరందరూ నన్ను ప్రేమించారు, దేశంలో నేను ఏ పని […]

Nadendla-Manohar Exclusive

అన్ని స్థానాల్లో ప్రచారం చేయాలి… -నాదెండ్ల మనోహర్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండంతో జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేపట్టాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసారు. సమావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఈసారి శాసనసభలో బలమైన అడుగు వేయాలి అని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరం బాధత్యతో పని చేయాలని తెలిపారు. ఇందుకోసం మహిళా నేతలు సన్నద్ధం కావాలన్నారు. ప్రస్తుతం […]

WhatsApp Image 2024-03-24 at 8.20.36 AM Political

మహిళల భద్రత సంక్షేమం జనసేనతోనే సాధ్యం… -కె.నాగబాబు-

రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని హామి ఇచ్చారు. వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సమావేశంలో […]

pawankalyan.k_67485419_102058614433806_7333617055231086398_n-e1583386276710 Viral

జనసేన అభ్యర్థుల గెలుపు కు వీర మహిళల కృషి చేయాలి…

జనసేన పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సార్వత్రిక ఎన్నికలో వీర మహిళలు క్రియాశీలక పాత్ర తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా శనివారం పార్టీ పీ.ఏ.సీ., రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర […]

253cb0d0-f458-43b6-8d50-17444821e0ee Political

పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు భేటీ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సీ.పీ. దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసినదే. గెలుపూ మనదే’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం […]

BB1koYv7 Bihar

బీహార్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న జాన్ సూరజ్ పార్టీ…

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌లో కొత్త పార్టీలను నమోదు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రశాంత్ కిషోర్ యొక్క జన్ సూరజ్ పార్టీ బీహార్ నుండి రిజిస్టర్ చేయబడిందని జాగ్రన్ డాట్ కమ్ నివేదించింది. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో జాన్ సూరజ్‌కు యాపిల్ ఎన్నికల గుర్తును కేటాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉచిత ఎన్నికల గుర్తుల్లో యాపిల్ కూడా చేర్చబడిందని వెళ్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో […]

WhatsApp Image 2024-03-23 at 4.37.03 PM Konaseema

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న పరమట శ్యామ్ కుమార్…

29 సంవత్సరాలుగా అటు ప్రజలకు ఇటు టి.డి.పి. పార్టీకి సేవచేస్తూ నియోజకవర్గంలో ప్రాంతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా పరమట శ్యామ్ కుమార్ అభిమానులను సంపాదించుకున్నారు. నిత్యం ప్రజలకు తోడుగా ఉంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2004 నుండి 2019 వరకు చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఈ సారి 2024లో న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ […]

WhatsApp Image 2024-03-23 at 2.25.11 PM Kakinada

కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి ఉదయ్ ఇంట సందడి…

కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంట పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ అశోక్ నగర్లో ఉన్న ఉదయ్ ఇంటి దగ్గర జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉదయ్ శ్రీనివాస్ను అభినందించి పుష్ప గుచ్చాలిచ్చి శాలువాలతో సత్కరించారు. కాకినాడ పార్లమెంట్లో ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… నామీద పెట్టుకున్న […]

image-w856 Political

విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్న నటి రాధిక…

తదుపరి లోక్‌సభ ఎన్నికల కోసం శుక్రవారం బీ.జే.పీ. ప్రకటించిన 15 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాలో నటుడు శరత్‌ కుమార్ భార్య, దక్షిణాది నటుడు రాధిక శరత్‌ కుమార్ మరియు బీ.జే.పీ. తమిళనాడు ఉపాధ్యక్షుడు కె.పి. రామలింగం ఉన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్క స్థానానికి 14 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను బీ.జే.పీ. కేంద్ర ఎన్నికల కమిటీ సీ.ఈ.సీ. విడుదల చేసింది. కుంకుమ పార్టీ తమిళనాడు నుండి విరుదునగర్ లోక్‌సభ స్థానం నుండి రాధిక […]