WhatsApp Image 2024-03-27 at 10.23.21 AM Guntur

ధర్మవరంలో వై.సీ.పీ. కి షాక్ ఇచ్చిన నేతలు…

గుంటురూ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి పెద్ద షాక్ తగిలింది. ధర్మవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. కార్యకర్తల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి వరుపుల సత్య ప్రభ చేతులతో వారికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే జగన్ ప్రభుత్వం పోయి […]

Bjp-Flag Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికల్లో వారిని బరిలోకి దింపిన బీ.జే.పీ. …!!!

భారతీయ జనతా పార్టీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ రంగంలోకి దింపింది. అనర్హత వేటు పడిన ఆరుగురు ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ మరియు దేవిందర్ కుమార్ భుట్టో గత వారం అధికారికంగా […]

9545a74f-ef62-4dc0-9990-198616b94c21 Konaseema

అమలాపురం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్…

అమలాపురంలో మళ్ళీ 2024ఎన్నికలు రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా అంటే అవుననే అమలాపురం నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న పరమట శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఖచ్చితంగా 2024లో న్యాయం జరుగుతుందని శ్యామ్ కుమార్ వర్గీయులు ఆశించారు. కానీ ఈ సరికూడా న్యాయం జరగకపోవడంతో […]

WhatsApp Image 2024-03-27 at 8.27.31 AM Political

జనసేన పార్టీ రూ.10 కోట్ల స్వార్జితాన్ని అందించిన పవన్ కల్యాణ్…

జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి భారీ విరాళాన్ని అందించారు. తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకి కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు విరాళం ఇస్తుంటారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం ఆయన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన […]

WhatsApp Image 2024-03-27 at 8.19.22 AM Political

జనసేన పార్టీకి రూ.5 లక్షలు అందవేత…

జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల సహకారం విలువైనదని పార్టీ ప్రధాన కార్యదర్శ కె. నాగబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న జనసేనకు ప్రజలు, ముఖ్యంగా విదేశాలలో స్థిరపడిన వారు వెన్నంటి ఉంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సదాశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో జన సైనికులు, వీర మహిళలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబుని అరిగే వెంకటరత్నం జనసేన పార్టీకి రూ.5 లక్షలు సహకారం అందజేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన […]

OIP (46) Political

కేంద్ర మంత్రిని తొలగించిన .బీ.జే.పీ. …

బీ.జే.పీ. మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. 2019లో గెలిచిన ఈ స్థానాల నుండి కేంద్ర మంత్రి రాజ్‌కుమార్, రంజన్ సింగ్‌తో సహా సిట్టింగ్ ఎం.పీ.లందరినీ తొలగించింది. కేంద్ర మంత్రి స్థానంలో మణిపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తౌనోజం బసంత కుమార్ సింగ్‌ను ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. రాజస్థాన్‌లోని రెండు నియోజకవర్గాల్లో, సిట్టింగ్ ఎం.పీ. లు మనోజ్ రజోరియా, జస్కౌర్ మీనాలను వదులుకుని వరుసగా కరౌలి-ధోల్‌పూర్ మరియు దౌసా నుండి […]

11aee1ba-ae66-471e-8790-a4f23b7b9e30 Political

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మండిపడ్డ ముద్రగడ…

పిఠాపురం ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని డబ్బులు కి అమ్ముడు పోయే వ్యక్తులు ఎవరూ లేరని ముద్రగడ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. కిర్లంపూడి లో ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వై.సీ.పీ. నాయకులు ముద్రగడతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాకినాడ వై.సి.పి. పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. గొల్లప్రోలు మండలం వై.సి.పి. నాయకులు కార్యకర్తల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ… నియోజకవర్గంలో […]

PTI08-24-2022-000115A-0_1661410557902_1661410557902_1661927733867_1661927733867 Viral

కేజ్రీవాల్ పాలన పై సీనియర్ న్యాయవాది వ్యాఖ్యలు…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో లేదా జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుంటే అది అపూర్వంగా, ప్రతికూలంగా ఉంటుందని సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు రాకేష్ ద్వివేది మనీకంట్రోల్‌తో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కస్టడీ నుండి నడిపించడం రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆలోచించలేదని అన్నారు. శాసనసభ వ్యవహారాలను నిర్వహించే బాధ్యత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉంటుంది, ఒక సీ.ఎం. కస్టడీలో ఉన్నప్పుడు అతను/ఆమె ఈ బాధ్యతను నిర్వర్తించలేరని […]

j-p-nadda-appointed-bjp-s-working-president-2019-06-17 Political

బీ.జే.పీ.కి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎం.పీ.లు…

అధికార భారతీయ జనతా పార్టీ కి చెందిన పలువురు సిట్టింగ్ ఎం.పి. లు ఇటీవలి రోజుల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ అయిష్టత వ్యక్తం చేశారు. తమను రిలీవ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాను అభ్యర్థించారు. ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బీ.జే.పీ. తన మొదటి జాబితాను విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందు, తూర్పు ఢిల్లీ నుండి పార్టీ సిట్టింగ్ ఎం.పీ., మాజీ క్రికెటర్ గౌతమ్ […]

OIP (43) Political

పార్టీ ముఖ్య నాయకులతో పవన్ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన తెలిపారు. ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని… అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ […]