000_Modi1_ED-2-1-1 Political

వరుసగా మూడోసారి మోడీ గెలుస్తారు… -ఎకనామిస్ట్-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ బలవంతుడు కాదని, వరుసగా మూడోసారి గెలుస్తారని ఎకనామిస్ట్ కథనం పేర్కొంది. వై ఇండియాస్ ఎలైట్స్ బ్యాక్ నరేంద్ర మోడీ అనే శీర్షికతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక ప్రపంచ రాజకీయ ధోరణులను బక్ చేస్తున్నారని పత్రిక కథనం పేర్కొంది. బ్రిటన్, టర్కీ, యూరోపియన్ యూనియన్‌లోని ఎనిమిది దేశాలు, లాటిన్ అమెరికాలో ఐదు దేశాలకు చెందిన ఇద్దరు రాజకీయ శాస్త్రవేత్తలు క్రిస్టోబల్ కల్ట్‌వాసర్ మరియు స్టీవెన్ వాన్ హౌవర్ట్ 2020 లో చేసిన ఒక […]

BB1kMmcg Telangana

బీ.ఆర్‌.ఎస్‌.కు మరో షాక్ తగిలింది…!!!

బీ.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఏ.ఐ.సీ.సీ. ఇంచార్జి దీపా దాస్‌మున్షి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని వెళ్ళడించారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి, ఏ.ఐ.సీ.సీ. కార్యదర్శులు విష్ణుదాస్‌, ఎస్‌.ఏ. సంపత్‌కుమార్‌, ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సీ. రోహిణ్‌రెడ్డితో కలిసి దీపా దాస్‌మున్షీ తండ్రీకూతుళ్ల ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ వివిధ స్కామ్‌లకు పాల్పడిందన్న వార్తలతో వరంగల్‌లో […]

wp7345526 Exclusive

మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి…

మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం, బీ.జే.పీ. లతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే […]

a790 Tamil Nadu

తమిళనాడులో డ్రగ్స్‌ వ్యాప్తిపై డీ.ఎం.కే. ప్రభుత్వంపై డీ.ఎం.డీ.కే. విమర్శలు…

తమిళనాడు రాష్ట్రంలో డ్రగ్స్‌ మహమ్మారి పెరుగుతోందని పేర్కొంటూ డీ.ఎం.కే. ప్రభుత్వంపై దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం డీ.ఎం.డీ.కే. అధ్యక్షురాలు ప్రేమలత విజయకాంత్‌ మండిపడ్డారు. డీ.ఎం.కే. ప్రభుత్వం అనేక అంశాల్లో విఫలమైందని, డ్రగ్స్, ముఖ్యంగా గంజాయి వినియోగం యువతలో విస్తృతంగా ఉందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అవినాశిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ… ఈ ముప్పు మొత్తం తమిళ సమాజానికి హాని కలిగించిందని అన్నారు. డీ.ఎం.కే. ప్రభుత్వం తన వాగ్దానాలను అమలు చేయలేదని, అయితే […]

revanth-reddy-1 Telangana

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి…

ఫోన్‌లు ట్యాప్‌ చేసి ఉండవచ్చు అని కె.టి. రామారావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. గత భారత రాష్ట్ర సమితి బి.ఆర్‌.ఎస్. ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆరోపించిన ట్యాపింగ్‌కు సంబంధించి అరెస్టులు జరిగిన సమయంలో రావు ప్రకటన మరియు రెడ్డి ప్రతిస్పందన రెండూ వచ్చాయి.ఇంతకు ముందు ట్యాపింగ్‌ ద్వారా తమకు ఓట్లు వేసిన ప్రజలను ప్రభుత్వం భయపెట్టింది. కొన్ని కాల్స్‌ ట్యాప్‌ చేశామని కే.టీ.ఆర్‌. […]

WhatsApp Image 2024-03-30 at 8.59.48 AM Konaseema

చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలి… -అయితా బత్తుల-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన, తెలుగుదేశం ఆత్మీయ సమావేశంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయితా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం అభ్యర్థిగా తాను చేసిన సేవలను చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీ.జే.పీ. పార్టీ గుర్తించాయని చెప్పారు. పార్టీ అధికారంలో లేకపోయినా గత ఐదు సంవత్సరాలుగా తనకి జనసేన కార్యకర్తలు ఎంతో సహకారం అందించారని, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తనని ప్రకటించారని ఆనందం […]

WhatsApp Image 2024-03-30 at 8.46.57 AM Konaseema

పి. గన్నవరంలో జోరుగా సాగిన వై.సీ.పీ. ఎన్నికల ప్రచారం…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలంలో అమలాపురం వై.సీ.పీ. పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, పి.గన్నవరం నియోజకవర్గం వై.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు ప్రముఖ పుణ్యక్షేత్రమయిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి నియోజకవర్గం ఈశాన్య గ్రామం అయిన పొట్టిలంక, కొండుకుదురు శానల్లిలంక, ఎస్.ములపొలం గ్రామలలో వై.సీ.పీ. ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిలంక గ్రామంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత […]

OIP (7) Kakinada

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యుల్ కరార్…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రకు శనివారం శ్రీకారం చుట్టనున్నారని వెళ్లడించారు. వారాహి విజయభేరి యాత్ర పేరిట నిర్వహించనున్న ఎన్నికల ప్రచారానికి శనివారం మధ్యాహ్నం గం. 12. 30 నిమిషాలకు పిఠాపురం చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా పిఠాపురంలో కొలువై ఉన్న శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం గం. 1.30 నిమిషాలకు దత్త పీఠాన్ని దర్శించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు […]

WhatsApp Image 2024-03-29 at 8.27.52 PM Political

రాజపూడి సర్పంచి ఉప సర్పంచ్ టి.డి.పి. లో చేరిక…

కాకినాడ జిల్లాలోని రాజపుడి లో వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, వారి సోదరులు బాబురావు, ఉప సర్పంచ్, పితాని నూక రత్నం, వార్డు మెంబర్ కర్నాటి వీరబాబు, తదితరులు దాదాపుగా 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారికి […]