సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం…
సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం అని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి. నాగమణి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, రోటరీ క్లబ్ కాకినాడ మరియు బ్లడ్ క్రాస్ సోమయాటి సంయుక్త ఆధ్వర్యం లో స్థానిక ఎమ్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల నందు రెండు రోజుల పాటు నిర్వహించు జిల్లా స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైనది. ఈ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర […]









