AA1n4wPZ National

రామ్ లల్లా దుస్తులు తయారిలో 12 లక్షల మంది హస్తకళాకారులు…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్యలోని రాముడి విగ్రహానికి 12 లక్షల మంది హస్తకళాకారులు నేసిన ప్రత్యేక దుస్తులను అందజేశారు. పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌ వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ దో ధాగే శ్రీ రామ్ కే లియే ప్రచార ఆర్గనైజర్ ప్రకారం శ్రీ రామ్ లల్లా విరాజ్‌మాన్ కోసం వస్త్రాలను రూపొందించడానికి జిల్లాలో 10 నుండి 15 లక్షల మంది చేనేత కళాకారులు వస్త్రాలు నేయడంలో పాల్గొన్నారు. […]

AA1n4wPZ Exclusive

రామ్ లల్లా దుస్తులు తయారిలో 12 లక్షల మంది హస్తకళాకారులు…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్యలోని రాముడి విగ్రహానికి 12 లక్షల మంది హస్తకళాకారులు నేసిన ప్రత్యేక దుస్తులను అందజేశారు. పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌ వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ దో ధాగే శ్రీ రామ్ కే లియే ప్రచార ఆర్గనైజర్ ప్రకారం శ్రీ రామ్ లల్లా విరాజ్‌మాన్ కోసం వస్త్రాలను రూపొందించడానికి జిల్లాలో 10 నుండి 15 లక్షల మంది చేనేత కళాకారులు వస్త్రాలు నేయడంలో పాల్గొన్నారు. […]

maxresdefault (2) Kerala

కేరళను తాలిబాన్ రాష్ట్రంగా మార్చడానికి అనుమతించను…

కేంద్ర మంత్రి కే.ఎస్. చిత్రకు మద్దతు…ప్రముఖ నేపథ్య గాయకురాలు K.S. చిత్ర అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంపై ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత గణనీయమైన సైబర్ దాడిని ఎదుర్కొంటోంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి వి. మురళీధరన్ మాట్లాడుతూ… భావప్రకటనా స్వేచ్ఛను తగ్గించే కేరళను ‘తాలిబాన్’ రాష్ట్రంగా మార్చడానికి మేము అనుమతించమని అన్నారు. గాయని చిత్ర ఆదివారం విడుదల చేసిన వీడియో సందేశంలో జనవరి 22న జరిగే కార్యక్రమంలో శ్రీరాముని శ్లోకాలను పఠించాలని మరియు సాయంత్రం […]

tn Entertainment & Arts

వాయిదా పడిన చియాన్ విక్రమ్ తంగళన్ మూవీ… రిలీస్ డేట్ ఎప్పుడంటే…!!!

పా. రంజిత్ తాజా చిత్రం ‘తంగళన్’ విడుదల వాయిదా పడింది. హియాన్ విక్రమ్ యొక్క ‘తంగళన్’ 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. అయితే ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని అనుకోను కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని తెలిపారు. పొంగల్ సందర్భంగా కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదల షెడ్యూల్‌ను కూడా మేకర్స్ పంచుకున్నారు. ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. విక్రమ్ […]

OIP (12) Movies

ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సైంధవ్ 3 బాక్సాఫీస్ కలెక్షన్…???

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా ప్రేక్షకుల హృదయాలపై భారీ ప్రభావాన్ని చూపింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్రజల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం మొదటి మూడు రోజులలో అంచనాల ప్రకారం రూ. 10.1 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. 1వ రోజు రూ. 3.8 కోట్లు వసూళ్లతో, 2వ రోజు రూ. 2.85 కోట్లుతో, 3వ రోజు రూ. 3.35 కోట్లు, మొదటి వారాంతపు వసూళ్లు అధిక […]

GD5Il3oXEAAiYhf TECH

భారతదేశానికి రానున్న iQOO నియో 9 ప్రో… ఎప్పుడంటే…???

భారతదేశంలో iQOO సంస్థ తన iQOO నియో 9 ప్రో మొబైల్ని ఫిబ్రవరి 22న లాంచ్ చేయ్యనున్నట్లు వెళ్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కం స్నేప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ తో పాటు ప్రీమియం లెదర్ ఫినిషింగ్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్‌లో రానున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ USB టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, దిగువన ప్రైమరీ మైక్రోఫోన్‌తో […]

OIP (10) Cricket

కోహ్లి ఆటపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాక్యలు…

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ దూకుడుగా వ్యవహరించిన తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే నిలకడను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ అతని స్ట్రైక్ రేట్‌ను మార్చకుండా ఉండాలని అన్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… విరాట్ యొక్క వినోదాత్మక ఇన్నింగ్స్‌ను అంగీకరిస్తూ… ఒకవైపు అతని నిలకడను కాపాడుకోవడానికి అతని T20I కెరీర్ స్ట్రైక్ రేట్ దాదాపు 140కి దగ్గరగా ఉండాల్సిన అవసరముందని నొక్కి […]

WhatsApp Image 2024-01-14 at 10.56.59 AM Trending News

ఇందిరమ్మతోనే రాష్ట్ర అభివృద్ధి…

పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎం.ఎం. పళ్ళం రాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగా రావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పళ్ళంరాజు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు నేతృత్వంలో, జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగా రావు నూతన కమిటీ సభ్యులచే […]

jm Madhya Pradesh

CGHS ధరలకు ఇక నగదు రహిత చికిత్స… -భోపాల్ BMHRC-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) ఇప్పుడు హాస్పిటల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) విద్యార్థులు మరియు సిబ్బందికి CGHS ధరలకు నగదు రహిత చికిత్సను అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులోభాగంగా రెండు సంస్థల BMHRC డైరెక్టర్-ఇన్‌చార్జ్ డాక్టర్ మనీషా శ్రీవాస్తవ మరియు IISER డైరెక్టర్ ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ దానికి సంబందించిన ఎం.ఓ.యూ. పై సంతకాలు చేశినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై […]

AA1mUAtl TECH

భారత్ లో 12 సిరీస్ ను ప్రారంభించనున్న రియల్-మీ సంస్థ…

చైనీస్ మొబైల్ కంపెనీ రియల్-మీ ఈ నెలలో రియల్-మీ 12 సరీస్ 5Gని భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలియచేసింది. తన అధికారిక వెబ్‌సైట్ లో, సోషల్ మీడియాలోను ఫోన్‌ టీజ్ చేయడం ద్వారా రాబోయే లాంచ్ ఈవెంట్ గురించి సమాచారాన్ని అందించింది. అయితే ఇంకా తేదీని ధృవీకరించలేదు. ఈ లైనప్‌లో రియల్-మీ 12 ప్రో, రియల్-మీ 12 ప్రో+ మోడల్‌లు దింపే అవకాశముంది. రియల్-మీ12 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + […]