AA1n8iZF TECH

భారతదేశంలో సరికొత్త సిరీస్ తో సామ్ సంగ్…

ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ సంస్థ సామ్ సంగ్ తన కొత్త S24 సిరీస్ ను భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో ప్రారంభించింది. కంపెనీ మూడు మోడళ్లను- స్టాండర్డ్, ప్లస్ మరియు అల్ట్రాను దింపింది. ప్రతి వేరియంట్ వినియోగదారుల యొక్క విభిన్న అవసరాలను తీరుస్తూ.. ధరలో కూడా వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. మూడింటిలో అత్యంత ప్రీమియం వేరియంట్ అయిన అల్ట్రా మోడల్ క్వాల్ కం డ్రాగన్ యొక్క సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోందని తెలిపింది. ఇంకా […]

MV5BYTU1MTNkZjUtMGI1Zi00OGUxLWE0Y2YtYjcyYWNlZDU4M2MwXkEyXkFqcGdeQXVyMTQ3Mzk2MDg4._V1_FMjpg_UX1000_ Movies

అబ్రహం ఓజ్లర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే…

మలయాళ నటుడు జయరామ్ మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన తన తాజా థ్రిల్లర్ అబ్రహం ఓజ్లర్ తో బాక్సాఫీస్ డ్రై స్పెల్‌ను బద్దలు కొట్టిన ఈ చిత్రం మొదటి వారంలోనే 13.24 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చాలా సంవత్సరాల తర్వాత జయరామ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు.ఈ సినిమా మొదటి రోజు రూ. 2.8 కోట్లతో బలమైన ప్రారంభాన్ని సాధించింది. ఆ తర్వాత 2వ రోజున రూ. 2.15 […]

OIP (5) Exclusive

బోయింగ్ బెంగళూరు క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని…

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో బోయింగ్‌కు చెందిన అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. నగరంలో జరిగే రోడ్‌ షో లో మోడీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర బీ.జే.పీ. నేతలు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రోడ్‌ షో కి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అదే రోజు తమిళనాడులో ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా కర్ణాటక […]

udhayanidhi-stalin-1629273111 Tamil Nadu

రామ మందిర్ నిర్మాణం పై స్టాలిన్ సంచలన వ్యాక్యలు…

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ… మసీదును కూల్చివేసి ఆలయాన్ని నిర్మించడాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం (డీ.ఎం.కే.) పార్టీ అంగీకరించదని తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మాటలను ఉటంకిస్తూ… డీ.ఎం.కే. ఏ మత విశ్వాసానికి వ్యతిరేకం కాదని కానీ మసీదును కూల్చివేసి ఆలయ నిర్మాణం చేయడం న్యాయం కాదని అన్నారు.

OIP (2) Crime

భర్తను హత్య చేసిన భర్త… కారణమిదే…???

పశ్చియ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మధ్యంగ్రామ్ లో ఒక కుటుంబంలో భార్య, భర్తల మద్య ఆస్తి కోసం కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తగాదాలు ఎక్కువ కావడంతో ఆగ్రాహానికి లోనయిన 55 సంవత్సరాల నూరుద్దీన్ మోండల్ తన భార్యను చంపి సంచిలో మూట కట్టి ఒక కలువలో విసిరేసాడు. దాని నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో స్తానిక పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేసాడు. కాని […]

Dhanush-1 Movies

బాక్సాఫీస్ ను కుదిపేసిన కెప్టెన్ మిల్లర్ మూవీ…

తమిళ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ అభిమానులకు పండుగ సందర్బంగా జనవరి 12న థియేటర్లలో విడుదలచేసారు. సానుకూల సమీక్షలతో ప్రారంభమైన ఈ పీరియాడిక్ డ్రామా 1వ రోజు నుండి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర 5వ రోజున దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్స్ మొత్తం 50 కోట్ల మార్కుకు పైగా తీసుకొచ్చిందని సమాచారం. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ మిల్లర్’ బ్రిటీష్ […]

OIP (1) Political

రాజకీయ ప్రవేశం చేయనున్న నటి మీనా…

తన నటనతో తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొని, ప్రజాధారన పొందిన సినీ నటి మీనా ఇప్పుడు రాజకీయ ప్రవేశంచేయబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో బీ.జే.పీ. కేంద్ర సమాచార ప్రసార శాఖ సలహా మంత్రి ఎల్. మురుగన్ ఆద్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నటి మీనా ను పిలవడంతో ఆమె బీ.జే.పీ. లోకి వెళ్లే అవకాశాలున్నాయని పలు వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ తో కలిసి వేడుకలో పాల్గొనడంతో ఆ పార్టీలో […]

ram Exclusive

రామ మందిర సందర్శన… – ప్రధానమంత్రి-

నరేంద్ర మోడీ కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ త్రిసూర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన దేవాలయాలను సందర్శిస్తున్నారు. అతను గురువాయూర్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణుని ఆలయంలో ‘ముండు’ మరియు ‘వేష్టి’ (తెల్లటి శాలువా) ధరించి ప్రార్థన చేయడం ద్వారా తన దినచర్యను ప్రారంభించానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలో రామాయణంలో అపారమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. దాని జటాయు ఘట్టం తర్వాత త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేయనున్నారని […]

WhatsApp Image 2024-01-17 at 12.21.30 PM Uttar Pradesh

యూపీ లో భయట పడ్డ షాకింగ్ వీడియో…

యూపీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాలా మంది రైలు వెళ్తున్న సమయంలో గేటు వేయడంతో ఆ గేటును దూకు, గేటు కుందినుంచి వెళ్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదేవిందంగా ఇటీవల యూపీ రాష్ట్రంలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో కాన్పూర్లో ఒక వృద్ధుడు రైలు ట్రేక్ దాటుతుండగా ఒక ట్రైన్ అనుకోకుండా వచ్చింది. దానితో ఆ ట్రైను అతన్ని వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వృద్ధుడు అక్కడికక్కడే కన్ను మూసాడు. వెంటనే అక్కడున్నవారు […]

AA1n1B8h Exclusive

రామమందిరం కార్యక్రమానికి ఎంఎస్ ధోనీ రాక…

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న మూడో క్రికెటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌కు రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) స్టేడియంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సహ-ప్రావిన్స్ కార్యదర్శి ధనంజయ్ సింగ్ మరియు BJP నాయకుడు కర్మవీర్ సింగ్ ఆహ్వానాన్ని అందజేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీ.జే.పీ. కర్మవీర్ జీ, రాష్ట్రీయ స్వయం సేవక్ […]