covid Viral

భారతదేశం కొత్త కోవిడ్ -19 అప్ డేట్…

భారతదేశం గత 24 గంటల్లో 441 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదయినట్టు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. కాని గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 3,919 నుండి 3,238 కి పడిపోయింద తెలిపింది. జనవరి 2020 లో ప్రారంభ వ్యాప్తి నుండి భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,50,20,942 కు చేరుకుంది, అయితే మొత్తం మరణాల సంఖ్య 5,33,412 కు […]

divyapahujas1-1705149614 Crime

అనుమాన స్పదరీతిలో మాజీ మోడల్ మృతదేహం…

హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక కాలువలోని అనుమాన స్పదరీతిలో ఒక అమ్యాయి మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటణ స్తలానికి వెళ్లారు. అక్కడ లభ్యమయి శవాన్ని పరిశీలించి మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి దివ్య పహుజా పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్ హోటల్లో కొన్ని రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు ఆరోపించారు.

WhatsApp Image 2024-01-13 at 7.01.28 PM Crime

తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం…

మహా రాష్ట్రలో బోయిసర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్త చావునుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక పాల్హర్ ప్రాంతంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ వెన్నక్కి వెళ్లేందుకు యూ-టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో అదే రహదారిపై ఒక టెంపో వేగంగా వచ్చి ఆ ఆటోని గట్టిగా ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ వేను బోల్తాపడి అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాని ఆ ఆటో డ్రైవర్ ఢీ కొట్టే సమయంలో బయటకి దూకడంతో ఎటవంటీ ప్రమాదంలేకుండా […]

WhatsApp Image 2024-01-12 at 7.05.02 PM Crime

కర్ణాటక లో ముస్లిమ్ యువతపై దాడి…

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హవేరీ జిల్లా హనగల్లోని వేర్వేరు మతాలకు చెందిన ఓక ప్రేమ జంట ఓ లాడ్జిలో దిగారు. అది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రేమ జంట రూములో ఉండగా కిడ్నాప్ చేసి కారులో తనను తీసుకు వెళ్లారు. తదనంతరం ఆమెను అందరూ కలిసి సామూహిక ఆత్యాచారం చేసారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిందితులపై కేసు నమోదు […]

OIF Movies

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన గుంటూరు కారం మూవీ…

మహేష్ బాబు హీరో గా, శ్రీ లీలా హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించి గుంటూరు కారం సినిమా జనవరి-12-2024న థియేటర్లలో రిలీస్ అయ్యి బాక్స ఆఫీస్ ను బద్దలగొట్టింది. హారిక మరియూ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధా కృష్ణ, తెలుగు చిత్రం గుంటూరు కారం విపరీతమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్క రోజులోనే రూ. 50 కోట్లను తెచ్చిపెట్టింది. ప్రారంభ నివేదికల నుండి గుంటూరు […]

th Viral

అత్యంత మురికిగా ఉన్న 10 భారతీయ నగరాలు ఇవే…???

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా భారతదేశంలోనే అత్యంత మురికి నగరం అని ఇటీవల విడుదల చేసిన 2023 వార్షిక పరిశుభ్రత సర్వే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ లో వెళ్లడయ్యింది. ముఖ్యంగా 1 లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన 10 మురికి నగరాలు అన్నీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని తెలిపింది. కళ్యాణి, మధ్యగ్రామ్, కృష్ణానగర్, అసన్సోల్, రిష్రా, బిధాన్‌నగర్, కంచరపరా, కోల్‌కతా, భట్పరా కేటగిరీలో హౌరా తర్వాత దేశంలోని అత్యంత మురికి నగరాలుగా సర్వేలో తేలింది. పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుల […]

Indian-Railways-non-performer-or-corrupt-official-every-three-days Exclusive

రైలు ప్రయాణాలపై 55 శాతం రాయితీ… – రైల్వే మంత్రి –

రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణీకుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని, సీనియర్ సిటిజన్లు, మీడియా వ్యక్తులకు ప్రీ-కోవిడ్ ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలనే డిమాండ్ల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆయన అహ్మదాబాద్‌లో కొనసాగుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని సంబందిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మీడయా తో మాట్లాడుతూ… వారు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా భారతీయ రైల్వే ఇప్పటికే ప్రతి రైలు ప్రయాణీకుడికి రైలు […]

OIP (5) Exclusive

24 గంటల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదు….!!! మరణాలేన్నంటే…???

భారతదేశంలో 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కేసులు కొత్తగా 609 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ప్రస్తుతం భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్-19 కేసులు 3,368 వద్ద చేరుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో ఆరు మరణాలు నమోదయ్యాయని… కర్ణాటక నుండి ఒకటి, కేరళ నుండి రెండు మరియు పశ్చిమ బెంగాల్ నుండి మూడు సంబంవించాయని వెళ్లడించింది. దేశం మొత్తం మరణాల సంఖ్య 5,33,412 […]

hero-bg Viral

భారతదేశంలో మరో కొత్త కోవిడ్ కేసులు నమోదు…

భారతదేశంలో గత 24 గంటల్లో 605 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫెక్షన్ యొక్క క్రియాశీల కేసులు సంఖ్య 3,643 కు తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం… దేశంలో గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయని వీటిలో కర్ణాటక మరియు కేరళ నుండి ఇద్దరు చొప్పున మరణించారని వెళ్లడించింది. మంగళవారం కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మరియు అస్సాం నుండి మొత్తం ఆరు మరణాలు నమోదయ్యాయి.

OIF (1) TECH

భారత్ లో ప్రారంభమయిన ఆసూస్ రోగ్ ఫోన్ 8 సరీస్…

భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లో ఆసూస్ సంస్థ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ రోగ్-8 సిరీస్‌ను ప్రవేశ పెట్టింది. ఇది కొత్త డిజైన్ తో మరింత శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రానున్నట్టు తెలిపింది. ఇది మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించనుంది. ROG 8 సిరీస్ గరిష్టంగా 24 GB LPDDR5X RAM మరియు 1 TB UFS 4.0 నిల్వతో అందించబడుతుంది. రెండు పరికరాలు ఆండ్రాయిడ్ 14-ఆధారిత ROG UIతో పని చేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 65W హైపర్ […]