dwarampudi-shocking-comments Exclusive

కమ్యూనిటీహాల్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

రూ.1.35 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లాలో జగన్నాథపురం 22వ డివిజన కోరట్ల వారివీధిలో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సువిశాల ప్రాంగణంలో గ్రౌండ్, ఫస్ట్‌ప్లోర్ లతో అధునాతన సౌకర్యాలు, విశాల ప్రాంగణంలో ఈ కమ్యూనిటీహాలు నిర్మించామన్నారు. ఇప్పటికే సూర్యనారాయణపురం, గొల్లపేట లలో ఉన్న రెండు కమ్యూనిటీహాల్స్‌ తోపాటు దీనిని అదనంగా నిర్మించడం […]

Getty_Vote_Ballot_Election Exclusive

ఎన్నికల నిర్వాహనకు జిల్లాల వారీగా స్వీప్ కార్యక్రమాలు…

రాష్ట్రంలో అమలు చేస్తున్న క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను ఎస్.వి.ఈ.ఈ.పీ. సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనాను వారి చాంబరులో కలిసారు. త్వరలో రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-21 at 6.41.57 PM Exclusive

సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు…

కాకినాడలోని కలెక్టరేట్ కోర్టు హలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశిన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి […]

WhatsApp Image 2024-02-21 at 4.47.38 PM Exclusive

విద్యార్థిని, విద్యార్థులకు పరుపులు పంపిణీ… -కలెక్టర్ హిమాన్షు శుక్లా-

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సి.ఎస్.ఆర్. కింద జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ విద్యను అభ్యసించుచున్న 7,000 మంది విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం హల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు సి.ఎస్.ఆర్. ఫండ్ కింద రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థుల సౌకర్యార్థం సమకూర్చిన 1,020 పరుపులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా […]

hqdefault (2) Karnataka

కర్ణాటక పాఠశాలలో ఆ సమయాల్లో రాష్ట్ర గీతం పాడాలి…!!!

అసెంబ్లీల సమయంలో ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర గీతాన్ని ఆలపించడం నుంచి మినహాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన కన్నడ మరియు సాంస్కృతిక శాఖ, అన్ని పాఠశాలలు అలా చేయాలని బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ధృవీకరించింది. కన్నడ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి మిక్స్-అప్ గతంలో ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్నారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఫిబ్రవరి 16 నాటి మొదటి ప్రభుత్వ ఉత్తర్వులో కువెంపు రచించిన […]

WhatsApp Image 2024-02-21 at 4.46.14 PM Exclusive

ఎన్నికలకు సర్వం సిద్ధం… -కలెక్టర్ డా. కృతికా-

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా కల్పించామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కోర్ట్ హాలులో జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాల ప్రచురణ అనంతరం ఓటరు నమోదు, తొలగింపులు, సవరణల కొరకు అందిన ధరఖాస్తుల పరిష్కారం, ఈ.వి.యం. లు, వివిపాట్ ల వినియోగంపై ఓటరు అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలను వివరించారు. ఈ […]

WhatsApp Image 2024-02-21 at 2.14.27 PM Trending News

కాకినాడలో ఘనంగా మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి…

సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు, దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి సందర్బంగా  ఎం.ఎస్.ఎన్. చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్, ఈ.ఓ. లతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామాన్య కుటంబంలో జన్మించి రంగూన్ వెళ్లి […]

WhatsApp Image 2024-02-21 at 1.28.38 PM Political

కాకినాడలో ప్రజా పోరు యాత్ర ప్రారంభం…

రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ప్రజలను చైతన్య పరచటం, రానున్న ఎన్నికల్లో బీ.జే.పీ. కి ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం లక్ష్యాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రజా పోరు యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కాకినాడ నగరంలో కొనసాగుతుందని బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ప్రకటించారు. […]

WhatsApp Image 2024-02-21 at 1.36.28 PM Exclusive

ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలి… -పవన్ కళ్యాన్-

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా… తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న శుభ తరుణాన ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలని జనసేన అథినాయకుడు పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మల త్యాగాలను గుర్తు చేసుకొంటూ… ఆ దేవతల చల్లని చూపులు తమపై ఉండాలని అశేష భక్త జనవాహిని జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, గిరిజన సంప్రదాయాలు, పూజా విధానాలకు వేదిక ఈ జాతర అని అన్నారు. వారి […]

WhatsApp Image 2024-02-20 at 9.04.48 PM Exclusive

గోపాలపురం గ్రామంలో ఘనంగా వాలంటీర్లకు సత్కారం…

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ… సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లను నియమించి ప్రజల దగ్గరకే పాలన అన్న మాటను నిలబెట్టుకున్న వ్యక్తి […]