OIP (19) Exclusive

ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలకు ఆహ్వానం… -వై.ఎస్. షర్మిల-

కాంగ్రెస్, సీ.పీ.ఐ., సీ..పీ.ఎం. ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు కుదిరినట్టు వై.ఎస్. షర్మిల అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యమని తెలిపారు. రామ భక్తులమని చెప్పుకునే బీ.జే.పీ. నేతలు ఏ.పీ. కి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను […]

WhatsApp Image 2024-02-23 at 3.30.46 PM Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విశ్వరూప్…

విద్యా వ్యాప్తి కై నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ… పిల్లలు బడికి ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిధిలో బండారులంక గ్రామంలో పలు ప్రారంభోత్స వాల శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత మండలం గ్రామంలో వేదాంత కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ. 38 లక్షల రూపాయలతో నిర్మించిన […]

WhatsApp Image 2024-02-23 at 8.50.40 AM Culture

శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల జాతరలో చిక్కాల దొరబాబు…

కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను పున నిర్మాణం అనంతరం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు, చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు సోదరులు గత ఆరు సంవత్సరాల నుండి సుమారు పదివేల మంది కి పైగా పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చే మహిళలకు ఆడబడుచులుగా భావించి పసుపు, కుంకుమ, చీరను అందజేయడం ఆనవాయితీగా […]

WhatsApp Image 2024-02-23 at 8.39.03 AM Viral

కాకినాడ ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రారంభిచనున్న ప్రధాని…

కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు కాకినాడ ఎం.పీ. వంగా గీత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2020లో ప్రారంభించిన ఆసుపత్రి 2024 నాటికి పూర్తి చేయడం ఆనందకరమన్నారు. నిర్మాణ సమయంలో కరోన, భారీ వర్షాలు ఆటకం పరిచినా సకాలంలో పూర్తిచేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… […]

6e665ac7-6562-46f2-957e-319e2d66197b-1 Exclusive

భీమవరం పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక భేటీలు…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. హెలీకాప్టర్ ద్వారా భీమవరంలో అడుగు పెట్టిన ఆయన నేరుగా మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం టీ.డీ.పీ. నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, తదితర నాయకులతో సుమారు 40 నిమిషాల పాటు పలు […]

WhatsApp Image 2024-02-22 at 4.16.23 PM Exclusive

పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజుతో నాగబాబు భేటీ…

లక్కబొమ్మలకు పేరొందిన ఏటికొప్పాకలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారికి ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆ గ్రామంలో ఆయన పర్యటించారు. లక్కబొమ్మల తీర్చిదిద్దడంలో ప్రముఖులు పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజు గారితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం బొమ్మలు తయారు చేసే కళాకారులను కలుసుకొని వారి కళా నైపుణ్యంను ప్రశంసించారు. బొమ్మల తయారీకి కావలసిన ముడి పదార్థాలు, కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ […]

WhatsApp Image 2024-02-22 at 3.37.23 PM Exclusive

వైయస్సార్ ప్రభుత్వంలో రోడ్డును పడ్డ కార్మికులు… -బి.జె.పి.-

ఆంధ్ర రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నిర్మాణరంగం కుదిలైందని నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కాకినాడలో ప్రారంభమయిన ప్రజా పోరు యాత్ర రథం రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా స్థానిక కొండయ్య పాలెం, శారదా దేవి గుడి, రేచర్ల పేట రైతు బజార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శారదా దేవి గుడి వద్ద ఉన్న వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ […]

Fishing Viral

మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి……

ఓ.ఎన్.జి.సి. సంస్థ కాకినాడ సముద్రంలో చమురు వెళికితీత కార్యకలాపాల మూలంగా ఆ ప్రదేశానికి మూసివేసింది. దానితో వేట బోట్లు అటువైపుకు వెళ్లడానికి లేకపోవడంతో వేట లేక ఆకలి పస్తులతో ఏటిమొగ మత్స్యకారులు అలమటిస్తున్నారని ఏటిమొగ ఓ.ఎన్.జి.సి. బాధ్యత సంఘం అధ్యక్షుడు సంగాడి ఈశ్వరరావు తెలిపారు. వేటకు అనుమతించకపోవడం కారణంగా నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలకు ఓ.ఎన్.జి.సి. సంస్థ ద్వారా అందిస్తున్న నష్టపరిహారం అందజేసే విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏటిమొగ మత్స్యకారులను మోసం చేస్తున్నారని […]

WhatsApp Image 2024-02-22 at 1.35.42 PM Trending News

ప్రభుత్వానికి 27న మరో పరీక్ష..!!!

రాజ్యాంగం ప్రసాదించిన 19 ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఉద్యోగికి సమ్మె చేసే అధికారం కల్పించబడిందని, తమ సమస్యలపై గత 14 వ తారీకు నుండి వివిధ రూపాల్లో దసలవారీగా పోరాటం చేస్తున్న ఏ.పీ. ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం మెట్టు దిగు రాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏ.పీ. జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు తో ఏ.పీ. జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ […]

19global-superJumbo Exclusive

మార్చ్ 3వ తేదీన రాష్ట్ర‌వ్యాప్తంగా పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 3 వ తేదీన 53,35,519 మంది 0-5 మ‌ధ్య వ‌య‌సు గ‌ల పిల్ల‌ల‌కు ప‌ల్స్ పోలియో చుక్క‌లు వేసేందుకు ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు తెలిపారు. ప‌ల్స్‌పోలియో-2024 పై స్టేట్ టాస్క్‌ఫోర్స్ స‌మావేశం ఎం. టి.కృష్ణ‌బాబు అధ్య‌క్ష‌త వెల‌గ‌పూడి లోని స‌చివాల‌యం 5వ బ్లాక్ కాన్ఫ‌రెన్స్ హాల్లో నిర్వహించారు. పాఠ‌శాల విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, ఆరోగ్య […]