WhatsApp Image 2024-02-25 at 7.32.17 PM (1) Viral

ప్రతిష్టాత్మకంగా ఇర్రిపాక లో కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. జ్యోతుల నెహ్రూ ఈనెల 26 వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహా రుద్రాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే చోట మట్టిలింగాలను తయారుచేసి అదే చోట మహా కుంభాభిషేకం చేయడం ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. […]

maxresdefault (7) Viral

ఛలో విజయవాడకు అనుమతులు లేవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ ఉద్యమ శంఖారావం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాని ఏ.పీ. జే.ఏ.సి. ఛలో విజయవాడ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతులు ఇవ్వనందున అనుమతులు లేని సభలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని, అటువంటి కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, […]

Rahul-3-1 Political

వాయనాడ్‌పై దృష్టి పెట్టిన ఐ.యు.ఎం.ఎల్. …

మూడో లోక్‌సభ సీటు కోసం దాని డిమాండ్ ఎన్నికలకు ముందు యు.డి.ఎఫ్‌. ను కదిలించినప్పటికీ… ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ.యు.ఎం.ఎల్. చివరకు సంభావ్య ‘పరిష్కారం’పై తడపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంతో మరో రౌండ్ కీలక చర్చలు జరగనున్న తరుణంలో వాయనాడ్‌లో మూడో సీటును కైవసం చేసుకునే అవకాశాలపై ఐ.యు.ఎం.ఎల్. శిబిరం ఉత్కంఠగా ఉంది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేసి తమిళనాడు లేదా కర్ణాటక నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే సమయంలో ఐ.యు.ఎం.ఎల్. […]

WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను […]

WhatsApp Image 2024-02-24 at 5.56.35 PM Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పినిపే విశ్వరూప్…

పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాపించాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ. 23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వ ర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1 ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల వ్యయంతో అదే గ్రామంలో […]

WhatsApp Image 2024-02-24 at 5.56.56 PM Exclusive

విజయవంతంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ వాకిన్ ఇంటర్వ్యూలు…

సాఫ్ట్ వేర్ రంగంలో ఫ్రెషర్లకు ఉద్యోగాలను కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి. కాకినాడలో ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ప్రోక్సెలెరా సంస్థ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగిన ఇంటర్వ్యూలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… బీ.టెక్, ఎం.ఎస్., ఎ.ఈ., ఎం.టెక్ 2023, 2024 పాసవుట్ల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు జరిపామన్నారు. వీ.ఎల్.ఎస్.ఐ. డిజైన్స్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రోక్సెలెరా సంస్థ […]

bjp-flag Viral

ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో 2019లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని అధికారానికి ముందు వాగ్దానం చేసిన వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని దాదాపు విస్మరించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రజా పోరు యాత్ర ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రథం 50 బిల్డింగ్స్ ప్రాంతంలోని వినాయక కేఫ్, రేచర్ల పేట ,ఆనంద్ భారతి గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించింది […]

3239045 Political

సమిష్టి సహకారంతో విజయం సాధిస్తాం…

జనసేన పార్టీఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యుడు పంతం నానాజీ అధ్వర్యంలో గంగరాజు నగర్ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తల మధ్య జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు.

WhatsApp Image 2024-02-24 at 10.50.08 AM Exclusive

గ్రామీణ కష్టజీవులకు భూ పంపిణీ చేయాలి…

శ్రమనే నమ్ముకుని కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం […]

Janasena Pary HD logo Viral

బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు బ్లు క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికుల నిరసన శిబిరానికి వెళ్లి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ ఇంన్చార్జ్ మర్రె రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు […]