chai Exclusive

సోషల్ మీడియాలో హల్ హల్ చేస్తున్న బిల్ గేట్స్ చాయ్వాలా కామిక్…

మైక్రోసాఫ్ట్ మాజీ సీ.ఈ.ఓ. బిల్ గేట్స్ తన భారత పర్యటనను ఖచ్చితంగా ఆస్వాదిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు టెక్ బిలియనీర్ భారత దేశానికి వచ్చారు. ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆహ్వానించబడిన విదేశీ అతిథులలో బిల్ గేట్స్ ఒకరు. భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత, నాగ్‌పూర్‌లోని రవీంద్ర నాథ్ ఠాగూర్ మార్గ్‌లో రోడ్‌సైడ్ స్టాల్ నడుపుతున్న ప్రముఖ టీ విక్రేత డాలీ చాయ్‌వాలా […]

WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Education / Career

విద్య హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలి… -న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు-

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పి.టి.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ… దేశంలో అన్ని రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

WhatsApp Image 2024-03-02 at 4.40.28 PM Exclusive

తీర ప్రాంత మత్స్యకారులందరికీ పరిహారం అందించాలి…

లీగల్ సర్వీస్ కమిటీ సూచన మేరకు తీర ప్రాంతంలో ఉన్న 69 గ్రామాలకే కాకుండా ఉప్పలంక, పగడాల పేట నుండి కోనపాప పేట వరకు ఉన్న మత్స్యకర గ్రామాలన్నింటికీ పరిహారం అందించాలని ది కాకినాడ మెరైన్ ఫిషర్మెన్ మల్టీపర్పస్ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు వరిపల్లి సత్యనారాయణ స్వామి తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకుగాను స్వామి కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… తీర ప్రాంతంలో 69 మత్స్యకార […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi (1) Exclusive

త్వరలో కాకినాడలో రాష్ట్ర సదస్సు…!!! -తాటిపాక మధు-

ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్యకారులను ఆదుకోవాలని కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిమెండి చేయడం అభినందనీయం అన్నారు. ఈదే అంశం పై సీ.పీ.ఐ. రౌండ్ టేబుల్ సమావేశము […]

232539-viswaroop Exclusive

ఉప్పలగుప్తంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న విశ్వరూప్…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఈరోజు పలు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. చినగడవిల్లి, పెదగడవిల్లి, పెదవూరు, మధుర పేట, ఉప్పలగుప్తం, గొల్లవిల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలతోపాటు పాఠశాల అదనపు గదుల గ్రామ సచివాలయం, వాటర్‌ హెడ్‌ ఓవర్‌ ట్యాంక్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎం.పీ.టీ.సీ. సభ్యులు, సర్పంచ్‌లు, వై.సీ.పీ. కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని వై.సీ.పీ. లెస్డర్లు కోరారు.

WhatsApp Image 2024-03-02 at 8.35.41 AM Viral

సీ.ఎం. క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు…

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ఛలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీ.ఎం. కార్యాలయం వైపు నిరసన చేస్తూ వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

WhatsApp Image 2024-03-01 at 5.42.45 PM Exclusive

బేవరేజ్ హమాలీలకు న్యాయం చేయాలి…

బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ… గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలతో ఎగుమతి రేట్లు కు సంబంధించి అగ్రిమెంట్ ముగిసిందన్నారు. నవంబర్ నుండి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయవలసి వుందన్నారు. ఎం.డి. ని నాలుగు సార్లు కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఎన్ని సార్లు […]

BB1j5JHE Viral

ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరపాలి…

ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిగే వరకు పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించవద్దని డజన్ల కొద్దీ US చట్టసభ సభ్యులు అధ్యక్షుడు జో. బిడెన్‌ను కోరారు. పాకిస్తాన్‌లోని ఓటర్లు ఎన్నికలకు వెళ్లిన తర్వాత ఈ నెల ప్రారంభంలో మొబైల్ ఇంటర్నెట్ షట్‌ డౌన్, హింస మరియు అసాధారణంగా ఆలస్యమైన ఫలితాల కారణంగా జరిగిన ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ మరియు యూరోపియన్ యూనియన్ నివేదించిన ఎన్నికల అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశాయి మరియు […]

WhatsApp Image 2024-03-01 at 5.00.59 PM Trending News

దేశ అభివృద్ది లో యువత భాగస్వామ్యం కీలకం…

తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో మాక్ యూత్ పార్లమెంట్ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ లో నిర్వహించారు. షేక్ మీరా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కార్యక్రమం ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. ధనరాజు యువతను ఉద్దెసించి మాట్లాడుతూ… దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారు సమాజంలో రాజకీయ, ఆర్దిక, వృత్తి పరంగా అభివృద్ది చెందాలని అన్నారు. యువత కేంద్ర ప్రభుత్వ క్రీడలు వ్యవహారల […]

OIP (28) Exclusive

కేంబ్రిడ్జ్ వద్ద రాహుల్ గాంధీకు ఖలిస్తానీ నిరసన సేగ…

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఖలిస్తాన్ ప్రతిపాదకుల నుండి తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నారని వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలకు ముందు గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తన ఉపన్యాసాలు ఇవ్వడానికి యూ.కే. వెళ్లారు. జడ్జి బిజినెస్ స్కూల్‌లో కాంగ్రెస్ నాయకుడి ఇంటరాక్షన్ సందర్భంగా ఖలిస్తానీ నిరసనకారులు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక అధికారులు జోక్యం చేసుకున్న తర్వాతే ఆయన బయటకు వెళ్లగలిగారని వారు తెలిపారు. […]