WhatsApp Image 2024-03-05 at 8.49.26 AM Exclusive

మెడికల్ మాఫియా కోరల్లో…!!!

దేశవ్యాప్తంగా ప్రజలు మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా , మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ప్రముఖ వైద్యులు వెన్నపూస బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. ఎస్.వి.మనోర్ హోటల్ కన్వెన్షన్ హాల్లో కాస్మోపాలిటన్ సొసైటీ డైలాగ్ ఆన్ ప్రజెంట్ సొసైటీ ” అనే పేరుతో జన విజ్ఞాన వేదిక సభ్యులు కొమ్మన తాతారావు, పి. వి సత్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి ఆయన ముఖ్య అతిథిగా డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పాల్గొని స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, […]

WhatsApp Image 2024-03-04 at 6.24.44 PM Exclusive

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం… -శానిటేషన్ వర్కర్స్-

గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ సమ్మె కు సిద్ధమవుతున్నట్లు సూపరింటెండెంట్ డా. విఠల్ కు మరోసారి విన్నవించారు. ఈ నేపథ్యంలో సిఎస్ఆర్ఎంఓ, ఎడి లను పిలిపించి కాంట్రాక్టర్ ని రప్పించి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ వారి ఆదేశాలకు కూడా కాంట్రాక్టు సంస్థ దిగి రాకపోతే సమ్మె కు దిగాలని కార్మికులు నిర్ణయించారు. ముందుగా ఆసుపత్రి మాతా శిశు విభాగం […]

WhatsApp Image 2024-03-04 at 3.58.54 PM Exclusive

డివిజనల్ పౌర సంబంధాల అధికారి విలాయత్ అలీకి సత్కార సభ…

సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో పనిచేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ అలీ ఆత్మీయ వీడ్కోలు సభ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఐ.పి.ఆర్.ఓ. కె. లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా డి.పి.ఆర్.ఓ. ఐ. కాశయ్య, సీనియర్ పాత్రికేయులు టి. మధుసూధనరావు, పౌర సంబంధాల అధికారులు, తదితరులు […]

WhatsApp Image 2024-03-04 at 3.41.06 PM Viral

వన్నెకుల ఆరాధ్య దైవం వీరప్పన్…!!!

ప్రభుత్వం దృష్టిలో అతను తప్పు చేసిన వ్యక్తిగా ముద్ర పడిన ప్రజల దృష్టిలో మాత్రం అతను దేవుడయ్యాడు. ఎంత సంపాదించిన కష్టకాలంలో ఉన్నవారికి అతను ఆర్థికంగా అన్ని రకాల అండగా నిలబడి నేనున్నానంటూ వారికి దేవుడయ్యా డు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో జరిగిన సంఘటన నేటికీ వీరప్పన్ పుట్టినరోజును, చనిపోయిన రోజును అడవి పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మన ప్రాంతంలో కూడా వీరప్పన్ గురించి విన్నదే గాని అతనికి అభిమానులు ఉన్న విషయం ఎవరికీ […]

OIP (32) Exclusive

చమురు సహజవాయువు దోపిడీని ఎదుర్కోవాలి… -పౌర సంక్షేమ సంఘం-

ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి నెలకు రు.11వేల ఆర్థిక సహాయంగా ఓ.ఎన్.జి.సి. పదివేల కోట్లు పంపిణీ చేసింది. అయితే తూర్పు తీరం నుండి ఈశాన్యం వైపుగా ఉప్పలంక, కాకినాడ, ఏటిమోగ, దుమ్ములపేట, శంతన పురి కాలనీ మొదలు తీరంలోని సూర్యారావు పేట ఉప్పాడ వరకు వేటపై ఆధారపడి జీవిస్తున్న 25వేల మంది పైబడిన మత్స్యకారుల […]

WhatsApp Image 2024-03-03 at 6.33.09 PM Viral

కలకత్త హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది…

డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందకే వొస్తుందని కలకత్త హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు కిందకే వొస్తుంది అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. డార్లింగ్ అని పిలిచినా వారిని 354ఏ, 509 కింద కేసు నమోదు చేసి నిందుతులగా భావించొచ్చునని పేర్కొంది. ఇక పై డార్లింగ్ అని పిలవవద్దని హెచ్చరించింది.

WhatsApp Image 2024-03-03 at 6.02.23 PM Viral

15 ఏళ్లుగా మోసం చేశారు…

2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్‌ పేర్కొన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎన్జిసి బాధితుల పోరాట శిబిరం వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముత్తా హాజరై మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో […]

WhatsApp Image 2024-03-03 at 5.59.14 PM Political

ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు…

గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయితీ వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

BB1jf2sc International

భారతీయ టీవీ ఛానల్ విమర్శలపై తైవాన్ చైనాలకు ఎదురుదెబ్బ…

దశాబ్దాలుగా ప్రత్యేక పాలన ఉన్నప్పటికీ బీజింగ్ తమ భూభాగంగా భావించే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ద్వీపానికి చెందిన విదేశాంగ మంత్రి జోసెఫ్ వుతో ఇంటర్వ్యూను ప్రసారం చేసినందుకు భారతీయ టీవీ ఛానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తైవాన్, చైనాపై ఎదురుదెబ్బ తగిలింది. తైవాన్‌పై చైనా సైనిక ఒత్తిడి మరియు దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న దృఢత్వ చర్యలపై జోసెఫ్ వు ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్ లో సుదీర్ఘకాలం పనిచేసిన విదేశాంగ మంత్రి రాబోయే నెలల్లో తన పదవిని […]

WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Exclusive

డి.ఎం.ఇ. కి వినతి పత్రం ఇచ్చిన శానిటేషన్ వర్కర్లు…

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 28వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డీ.ఎం.ఈ. నీ శానిటేషన్ వర్కర్ల, నాయకత్వం, సి.ఐ.టి.యు. నాయకత్వం కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సి.హెచ్. విజయ్ కుమార్, మాట్లాడుతూ… కృష్ణ కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్ కార్మికులకు న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన పి.ఎఫ్. ను కట్ చేసి యజమాని […]