tcs1-1-768x463-bff4 Exclusive

UK, USలో ఎన్నికల అనిశ్చితిని ఎదుర్కొంటున్న టీ.సీ.ఎస్., ఇన్ఫోసిస్…

CLSAలోని విశ్లేషకుల ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు ఇన్ఫోసిస్ US మరియు UKలలో ఎన్నికల సంబంధిత అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఇవి కలిసి ప్రధాన భారతీయ IT కంపెనీలకు 60% డిమాండ్‌ను అందిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌కు ప్రతికూల నష్టాలను జోడిస్తూ, కంపెనీలో టాప్ మేనేజ్‌మెంట్ గందరగోళం డీల్స్ కోల్పోవడానికి మరియు డెలివరీ ఎగ్జిక్యూషన్‌ లో జారిపోవడానికి దారితీస్తోందని CLSA తెలిపింది. గత రెండేళ్లలో ఐటీ కంపెనీల్లోని పలువురు సీనియర్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. టెక్ మహీంద్రా […]

WhatsApp Image 2024-03-06 at 8.06.38 AM Exclusive

అక్కడ వైద్యులు సైతం… తెగించాల్సిందే !!!

వైద్యం పొందాలన్నా… వైద్య సేవలందించాలన్నా… అక్కడ ప్రాణాలతో చెలగాటమే. ఎగసిపడే కెరటాలపై ఊగిసలాడే మరబోటులో గంటపాటు ప్రయాణించాల్సిందే… అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుంచి బోటులో ప్రయాణం చేస్తే మగసనితిప్ప అనే చిన్న కుగ్రామం వస్తుంది. ఆ ప్రాంతం సుమారు 500 కుటుంభాల సముదాయం, వారందరికీ శిధిలావస్తలో కూలిపోయోందుకు సిద్దంగా ఉన్న పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే ఆరోగ్య ప్రధాయిని. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ దుర్గారావు […]

WhatsApp Image 2024-03-05 at 9.59.43 PM Viral

మనస్తాపంతో నిప్పంటించుకున్న వ్యక్తి…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానిక షాజహాన్పూర్లో ఓ వ్యక్తి తన పికప్ వ్యాన్ చోరీకి గురైందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోగా… అవమానించారని వాపోయాడు. దీంతో మనస్తాపం చేందిన అతను ఎస్.పీ. కార్యాలయానికి చేరుకుని అందరి ముందే తన ఒంటిమీద పెట్లోల్ పోసులొని నిప్పంటించుకున్నాడు. ఆ ఘటనతో అక్కడి వారందరూ ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని […]

WhatsApp Image 2024-03-05 at 6.58.23 PM (1) Viral

గర్భస్రావం రాజ్యాంగ హక్కు.. ఫ్రాన్స్ చారిత్మాత్మక నిర్ణయం…

ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్‌ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎం.పీ. లు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎం.పీ. లు వ్యతిరేకించగా.. ఏకంగా 780 మంది ఎం.పీ. లు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా […]

OIP (34) Exclusive

ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ…!!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు పొందు పరచిఉంటాయని తెలిపింది. గ్రామ, వార్డు […]

WhatsApp Image 2024-03-05 at 12.48.05 PM Exclusive

సామర్లకోటలో పోలింగ్ బూత్ లో కేంద్ర బటగాల ఏర్పాటు…

రాష్ట్రంలో ఎన్నికల దృష్య కాకినాడ జిల్లాలో అన్ని ప్రాతాలలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న సెంటర్లు, పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. వారు ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం […]

amitabh-bachchan-health-update-day-1-main Viral

ఎస్. జైశంకర్ వ్యాఖ్యపై అమితాబ్ బచ్చన్ ప్రసంసలు…

ఇండియా రౌడీ కాదు అంటూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బచ్చన్ సోమవారం జైశంకర్ వీడియోను పంచుకున్నారు మరియు మంత్రి ప్రకటనకు తన ఆమోదాన్ని తెలిపారు. అతను X లో జైశంకర్ వీడియోను పోస్ట్ చేసి వాహ్…!!! బాగా చెప్పారు సార్ అని క్యాప్షన్ ఇచ్చాడు. భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో […]

WhatsApp Image 2024-03-05 at 12.50.38 PM (1) Exclusive

ఎలక్షన్ పోలింగ్ బూత్ పరిధిలో కేంద్ర బలగాలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న 16 సెంటర్లు, 45 పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలు వచ్చాయి. ఈ సందర్బంగా ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఆత్మ స్థైర్యాన్ని ధైర్యంగా వారు […]

WhatsApp Image 2024-03-05 at 9.36.41 AM Exclusive

ప్రభుత్వం ఇచ్చిన భూములకు పట్టాలు ఇప్పించండి…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామానికి చెందిన 15 మంది కుటుంబాలకు చెందినవారు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సెంట్లు భూమి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు అధికారులు పట్టాలు ఇవ్వలేదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే గృహాలను నిర్మించుకుని జీవిస్తున్నామని ఆ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం […]