WhatsApp Image 2024-03-07 at 2.23.48 PM Kakinada

సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన […]

WhatsApp Image 2024-03-07 at 12.00.41 PM Kakinada

గోపాలమిత్రలకు కనీసవేతనం 26వేలు చెల్లించాలని… -సి.ఐ.టి.యు.-

గ్రామీణ ప్రాంతాలలో పాడి రైతులకు సేవలు అందించే గోపాల మిత్రలకు ఉద్యోగభద్రత కల్పించి, కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 11 కాకినాడ కలక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు. కార్యాలయంలో జరిగిన నాయకత్వ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సి.హెచ్. రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ… 2019 నుండి ఏ.ఐ. ఇన్సెంటివ్స్ చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం మానేసిందని అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో […]

WhatsApp Image 2024-03-07 at 8.18.35 AM Exclusive

హాస్టల్ అభివృద్ధికి సహకరించండి…

కాకినాడ స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అయన హాస్టల్ ప్రాంగణంలో జరుగుతున్న పలు నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హాస్టల్ లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గొప్ప గొప్ప పదవులను సైతం చేపట్టారని ఇటువంటి హాస్టల్ను భావితరానికి అందించేందుకుగాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో […]

WhatsApp Image 2024-03-06 at 4.01.23 PM Exclusive

శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ లో విజిలెన్స్ తనిఖీలు…

పీ.డీ.ఎస్. బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామమునందలి శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ ను విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయ్స్ అధికారులతో తనిఖీ చేసారు. సదరు మిల్లు నందు మండపేట మండలములోని వెలగతోడు గ్రామానికి చెందిన ఏరుబండి సురేష్, తండ్రి పుల్లయ్య బి 120 కేజీల బియ్యాన్ని రైస్ మిల్లులో విక్రయించడానికి తీసుకొనివచ్చి అన్‌లోడ్ చేస్తున్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నారు. […]

WhatsApp Image 2024-03-06 at 5.46.34 PM Exclusive

విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ…

సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాడ్స్ ను విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయకారిగా ఉండాలని పాడ్స్ అందజేసినట్లు వివరించారు. తమకు తగిన వేదిక కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, […]

delhi-police-receives-817-calls-on-its-helpline-regarding-lockdown-in-24-hrs-2020-05-01 Viral

ప్రధాని వ్యతిరేక పోస్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదు…

ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్టర్ల ఫిర్యాదుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఈ ఫిర్యాదును దాఖలు చేసిందని తెలిపారు. తుగ్లకాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే […]

WhatsApp Image 2024-03-06 at 1.54.47 PM Exclusive

చంద్రమౌళి కి టీ.డీ.పీ. లో ఉన్నత పదవి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గ నాయకులు గుణ్ణం చంద్రమౌళికి తెలుగు దేశం పార్టీ రాఊ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇందుకు సంభందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు బుధవారం ఆదేశాలను జారీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ఆనందనియమని తెలిపారు. టీ.డీ.పీ. బలోపేతం అయ్యేందుకు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా […]

th Political

బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి…

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. గురువారం బీ.జే.పీ. లో చేరబోతున్నట్లు ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు. తాను ఒక వారం పాటు పార్టీతో టచ్‌లో ఉన్నానని ప్రస్తుతానికి తనతో సంబంధం కలిగి ఉంటానని పేర్కొన్నాడు. గంగోపాధ్యాయ మాట్లాడుతూ… ప్రధాని మోదీ కష్టపడేవాడు మరియు చాలా మంచి వ్యక్తి అని అభివర్ణిస్తూ… దేశ ప్రగతికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే బీ.జే.పీ. లో చేరాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ఇక్కడ తృణమూల్‌తో […]

BB1jp4E2 Exclusive

మొట్టమొదటి నీటి అడుగు మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ…

భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతం అన్నారు. హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం, మెట్రోపాలిటన్ రవాణా నెట్‌వర్క్‌కు అదనంగా ఉంటుందని, ఇది ఒక ముఖ్యమైన నది కింద భారతదేశం యొక్క మొదటి మెట్రో సొరంగంగా ప్రశంసించబడిందని అన్నారు. 2023 ఏప్రిల్‌లో ట్రయల్ జర్నీ పూర్తి చేయడంతో కోల్‌కతా మెట్రోకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. నీటి మట్టానికి 32 మీటర్ల […]