BB1jy6Rc Movies

కాశీ విశ్వనాథ దేవాలయంలో యోధా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా…

సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం తాను నటించిన యోధా తాజా చిత్రం విడుదల కోసం ప్రమోషన్ స్ప్రీలో ఉన్నారు. అయితే మహా శివరాత్రి శుభ సందర్భంగా ఆయన వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందారు. బనారస్‌లోని ఇరుకైన సందుల గుండా సిద్ తన ప్రయాణాన్ని చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. షేర్షా నటుడు వారణాసిలోని కాల భైరవ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఆలయానికి వెళ్లే సమయంలో అతని భద్రతా బృందం అతనికి కాపలాగా […]

WhatsApp Image 2024-03-08 at 9.23.59 PM Viral

బీ.సీ. డిక్లరేషన్లు పట్ల నేతల హర్షం…

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రకటించిన బీ.సీ. డీక్లరేషన్ ఎంతో ఉపయోగంగా ఉందని బీ.సీ. సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీ.సీ. డిక్లరేషన్ పై కాకినాడలో పలువురు బీ.సీ. సంఘాల నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ.డీ.పీ. నాయకుడు వాసoశెట్టి సుభాష్ మాట్లాడుతూ… వైయస్సార్సీపి ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఇచ్చి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కానీ బీ.సీ. డిక్లరేషన్ లో తెలుగుదేశం-జనసేన పార్టీలు జైహో బీ.సీ. […]

WhatsApp Image 2024-03-08 at 7.35.47 PM Culture

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన లోకేష్…

శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం రోజున‌ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సంద‌ర్శించ‌డం ఆధ్యాత్మిక ప్ర‌శాంత‌త‌ని చేకూర్చింద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాయీశ్వర లింగం వద్ద జ‌రిగిన పూజ‌ల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స‌త్య‌సాయిబాబా ఆశీస్సుల‌తో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొన‌సాగిస్తున్న స‌త్య‌సాయి సేవాసంస్థ కృషి అన‌న్య సామాన్యం అని అన్నారు. సత్యసాయి సంస్థల‌ సేవలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ […]

WhatsApp Image 2024-03-08 at 5.07.24 PM Viral

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు…

విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వై.సీ.పీ. కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు అంటూ ప్రతి పక్ష నాయకులు, జనాలు మండిపడుతున్నారు. ఇటువంటి బాధ్యత రహితమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు […]

OIP (5) Exclusive

శివనామస్మరణతో మారుమ్రోగిన కోనసీమ దేవాలయాలు…

శివనామస్మరణతో కోనసీమ దేవాలయాలు మారుమోగాయి. డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దాదాపు 200 సంవత్సరాలు నాటి పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్ లో స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూచి మంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్ప రాజు, కూచిమంచి శశి, ట్రస్ట్ సభ్యులు భక్తులకు కావలసిన సౌకర్యాలు అందించడం జరిగింది.

WhatsApp Image 2024-03-08 at 3.45.09 PM Viral

కేక్ మెమోరియల్ చర్చి నందు వైద్య శిభిరం…

కేక్ మెమోరియల్ చర్చి నందు కార్నవల్ అట్టహాసంగా చర్చ్ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని మాల్టోవా పిల్లల ప్రాథమిక విద్యకు సహకరించే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్నివెల్ జరుపుతున్నారని రంగరాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.వి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ కార్నివిల్లో మెడికల్ స్టాల్ ని కూడా ఏర్పాటు చేసి ఈ మెడికల్ స్టాల్ లో వైద్య శిబిరం లో వైద్య సేవలు అందించారని అన్నారు. అంతేకాకుండా పరీక్షలు చేసి […]

WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM Political

తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

th (2) Uttar Pradesh

వారణాసి పర్యటనలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్…

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి చేరుకున్నారు. సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 07 న రెండు రోజుల పర్యటన కోసం వారణాసి వచ్చారు. చందౌలీలో వారణాసి క్లస్టర్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత రోహనియా కార్యాలయంలో క్లస్టర్ కార్మికులతో కూడా కేంద్ర మంత్రి సమావేశమయ్యారు.

BB1hdzlW Exclusive

REL చైర్‌పర్సన్ రష్మీ సలుజాను డీబోర్డ్ చేసిన ఎయిర్ ఇండియా…

రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ రష్మీ సలూజాను మార్చి 5న ఢిల్లీ విమానాశ్రయంలో లండన్‌కు వెళ్లే విమానంలో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా డిబోర్డ్ చేసింది. వ్రాతపూర్వక హామీ మేరకు ఆమెను తదుపరి విమానంలో సర్దుబాటు చేశారు. ఎయిర్ ఇండియా ప్రతినిధి, సలుజా పేరు చెప్పకుండా షెడ్యూల్ చేసిన పుష్‌బ్యాక్‌కు ముందు సిబ్బంది సభ్యులతో కొంత వాగ్వాదం కారణంగా కెప్టెన్ సలహా మేరకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని ఆఫ్‌బోర్డ్ చేసినట్లు చెప్పారు. రెలిగేర్‌ కి […]

WhatsApp Image 2024-03-07 at 5.33.59 PM Trending News

పరిశ్రమలలో ప్రమాదాలపై అవగాహాన సదస్సు…

వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వాటి నివారణకు చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల శాఖల యజమానులు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి. రాధాకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలో జిల్లాలో పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల సంస్థలు ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో పలుచోట్ల మాక్డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఎన్సీఏస్ స్టోరేజ్, […]