మత్స్యకారులను మభ్యపెడుతున్న ఓ.ఎన్.జీ.సీ. …

కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జిసి సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారని ఇది మత్స్యకారులకు సంబంధించిన అన్ని ప్రశ్నలను మభ్య పెట్టేలా చర్యలు ఉన్నాయని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు పప్పు దుర్గా రమేష్, ఆకుల ప్రవీణ్, మల్లాడి రాజు, తాటిపాక మధు, తదితరులు జిల్లా కలెక్టర్ తో పాటు ఓఎన్జిసి కి వినతి […]

WhatsApp Image 2024-03-11 at 4.20.21 PM Kakinada

స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి… -సీ.పీ.ఎం-

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలని అత్యున్నత నాయస్థానం తీర్పు ఇచ్చి 20 రోజుల లోపు వివరాలు ఇవ్వాల్సి ఉందని సీ.పీ.ఎం. తెలిపింది. కాని చెప్పిన సమయం దాటినా కోర్టుకు స్టేట్ బ్యాంక్ వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పు పడుతూ సీ.పీ.ఎం. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ వద్ద నిరసనలు చేయాలని పిలుపుపిచ్చింది. ఇందులో భాగంగా సామర్లకోటలో ఉన్న స్టేట్ బ్యాంక్ […]

WhatsApp Image 2024-03-11 at 4.51.11 PM Exclusive

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 31 నుండి ఆందోళన చేపట్టిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ 35 రోజుల ఆందోళన అనంతరం సోమవారం ఉదయం నుండి ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె ప్రారంభించారు. సూపరింటెండెంట్ డా. విఠల్ జోక్యంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈఎస్ఐ వాటా కార్మికుల జీతాల నుండి కత్తిరింపులు ఆపాలని, ఆ సొమ్ము తిరిగి కార్మికుల ఖాతాలకు జమచేయాలని కార్మికులు కోరుతున్నారు. […]

WhatsApp Image 2024-03-11 at 1.13.29 PM Exclusive

మా రైతులను వెంటనే ఆదుకోండి…

డాక్టర్ బి.ఆర్ .అంబేత్కర్ కొనసీమ జిల్ల అమలాపురం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఉన్న రైతులకు ఎకౌంట్ లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేసారు. దానితో ఆ గ్రామానికి చేందిన సుమారు 20 మంది రైతులు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చెప్పటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మాకు సుమారు 100 ఎకరాలు పంట భూములు ఉన్నాయి మాకు వచ్చిన ధాన్యాన్ని ఆర్.బి.కే. తరుపున ప్రభుత్వం కనుగొలు చేసి 51 […]

maxresdefault (1) Exclusive

నూతన పాఠశాల ప్రరంబోత్సవంలో పొన్నాడ సతీష్…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం సీ.హెచ్. గున్నేపల్లి గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం వై.సీ.పీ. పార్టీ ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. మొదట ఆయన ప్రజ్వలన వెలిగించి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యకు ప్రాదాన్యతనిచ్చి ఈ నూతన […]

WhatsApp Image 2024-03-10 at 1.55.14 PM Exclusive

టీ.డీ.ఆర్. బాండ్లు రద్దు చేయాల్సిందే… -బీ.జే.పీ.-

భారతీయ జనతా పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు టీ.డీ.ఆర్. బండ్ల కుంభకోణంపై విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టటం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, రాష్ట్ర మేధావిభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీ.జే.పీ. రాష్ట్ర నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తదితరులు పేర్కొన్నారు. దుమ్ములపేటలో అధిక రేటుతో టీ.డీ.ఆర్. బాండ్లు విడుదల చేసి కొనుగోలు చేసిన భూమి కి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని, తాకట్టులో ఉన్న ప్రభుత్వ భూములను […]

WhatsApp Image 2024-03-10 at 8.12.54 AM Political

వైజాగ్ నుంచి పోటీ చేయనున్న కే.ఎ. పాల్…

ఆంధ్ర ప్రదేశం రాష్ట్రంలో జరగబోయే ఎన్నకలకు వైజాగ్ నుంచి తను, వరంగల్ నుంచి తెలుగు సినీ నటుడు బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధినేత కే.ఏ. పాల్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏ.పీ. లో ఎవరితోనూ పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నేను, వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నం అని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ […]

WhatsApp Image 2024-03-10 at 7.19.43 AM Travel

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు… రూట్స్ వివరాలివే..

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను ఏ.పీ.ఆర్‌‌.టీ.సీ. రెడీ చేసింది. సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ప్రతిసారీ బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే ఈ సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయని ఏ.పీ.ఆర్.టీ.సీ తెలిపింది. ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేప్రయానికులకు అనుకూలంగా ఉంటాయని […]

BB1ikd2S Entertainment & Arts

మహాభారత నటుడు నితీష్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు…

మహాభారత స్టార్ నితీష్ భరద్వాజ్, అతని విడిపోయిన భార్య స్మితా భరద్వాజ్ మధ్య గొడవ రహస్యం కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితీష్ షాకింగ్ ఆరోపణ చేస్తూ… పెళ్లి విషయంలో తనను వేధించారని పేర్కొన్నారు. ఈ వివాహంలో నేను అన్ని రకాల దుర్వినియోగాలను ఎదుర్కొన్నాను. ఇప్పుడు కూడా తల్లిదండ్రుల పరాయీకరణతో, నా ఇద్దరు పిల్లలు నా నుండి దూరంగా ఉన్నారని తెలిపారు. ఇంకా […]

OIF Movies

కన్నప్ప పాత్రలో మంచు విష్ణు ఫస్ట్‌లుక్‌…

నటుడు విష్ణు మంచు శుక్రవారం మహాశివరాత్రి శుభ సందర్భంగా తన రాబోయే కన్నప్ప ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులను ఆనందపరిచారు. ఈ చిత్రంలో కన్నప్పగా తన లుక్‌ని విడుదల చేసి ప్లాట్‌ ఫారమ్ Xలో పోస్ట్ చేసారు. విష్ణు మంచు మాట్లాడుతూ… అత్యంత గొప్ప శివ భక్తుడైన కన్నప్ప పాత్రను పోషించడం ఏంతో గౌరవం మరియు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు నిర్మించిన మరియు […]