WhatsApp Image 2024-04-06 at 10.35.16 PM Exclusive

ఆత్మహత్య చేసుకున్న లక్ష్మినారాయణ కుటుంబానికి కే.టీ.ఆర్. ఆర్దిక సాయం…

ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి, అనంతరం కుటుంబీకులను తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎం.ఎల్.ఏ. కే.టీ.ఆర్. పరామర్శించారు. వారికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలు ఆర్ధిక సాయాన్ని కుటుంబానికి అందించి నేనున్నానని భరోసానిచ్చారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతి తో మాట్లాడారు.

faa Exclusive

సోషల్ మీడియాలో హలచల్ చేస్తున్న ఫరూక్ అబ్దుల్లా రామ్ భజన్…

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రామభజన పాడుతున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంది. జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ప్రఖ్యాత భక్తిగీతమైన ‘ధుండో మోర్ రామ్’ని ఆలపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో చిత్రీకరించబడిన ఈ వీడియో నెటిజన్ల నుండి విస్తృతమైన ప్రశంసలను పొందింది. ఏప్రిల్ 5న పోస్ట్ చేసిన ఈ వీడియోకి Xలో 2,60,000 వీక్షణలు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు 2024కి […]

WhatsApp Image 2024-04-06 at 6.07.50 PM Exclusive

ఏసీ పనిచేయట్లేదని ట్రైన్‌ను ఆపి ఆందోళన చేసినస్తున్న ప్రయాణికులు…

లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఏసీ కంపార్ట్మెంట్స్‌లో ఎయిర్ కండీషనర్ పనిచేయలేదు. ఆ ట్రైన్ ఎక్కిన ప్రమాణికులందరూ అసహనానికి గుయ్యారు. దానితో అందులో ఉన్న ప్రయాణికులు మిరజాపల్లి దగ్గర ట్రైన్ను ఆపి క్రిందకి దిగి ఆందోళన చేసారు. అక్కడే ఉన్న ఒక రైల్వే అధికారి వారికి నచ్చచేప్పే ప్రయత్నం చేసారు కానీ ప్రయాణికుల మాత్రం ఆందోళన ఆపలేదు. ప్రమాణికులందరూ కలిసి స్టేషన్ మాస్టర్ కి లేఖ వ్రాసి పంపించారు.

WhatsApp Image 2024-04-06 at 3.54.21 PM Exclusive

మొదటి సారి పేరెంట్స్‌ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్… ఆనందంతో తల్లి…

చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే విమానంలో ప్రదీప్ అనే పైలట్ తన తల్లి, బామ్మ, తాతను మొదటి సారి విమానం ఎక్కించి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ సందర్బంగా ఆ పైలట్ మాట్లాడుతూ… మావాళ్లు నాతో మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్పారు. తాత చిన్నప్పుడు నన్ను స్కూటర్ పై తిప్పేవారు అని అన్నారు. ఇప్పుడు నా డ్రైవింగ్‌లో తాతను విమానంలో తీసుకెళ్తున్నానని స్పెషల్ అనౌన్స్మెంట్ లో తెలిపారు. ఆ మాటలతో పైలట్ తల్లి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు.

BB1l9EjZ Viral

భారత్‌ పాక్‌ లో ఉగ్రవాదినికి పాల్పడితే సహించం… -రాజ్‌నాథ్ సింగ్-

పాకిస్థాన్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దు దాటి పారిపోయిన ఉగ్రవాదిని హతమార్చేందుకు భారత్‌ పాక్‌ లోకి ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 20 మంది ఉగ్రవాదులను చంపామని చెప్పారా? పాకిస్థాన్‌కు చెందిన ఎవరైనా ఉగ్రవాది భారత్‌కు భంగం కలిగించేందుకు ప్రయత్నించినా, ఇక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడినా తగిన సమాధానం చెబుతాం. అతను పాకిస్తాన్‌కు పారిపోతే, మేము అక్కడికి వెళ్లి చంపేస్తామని రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రైవేట్ మీడియా లో తెలిపారు. పాకిస్థాన్‌లో 20 […]

OIF (9) Viral

కంగనా రనౌత్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందన…!!!

రాజకీయ నాయకురాలిగా మారిన హిందీ నటిగ కంగనా రనౌత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇటీవల చేసిన ప్రకటనతో చర్చకు దారితీసింది. టైమ్స్ నౌ సమ్మిట్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పేర్కొంటూ కంగనా ఆశ్చర్యకరమైన వాదనను చేసింది. కంగనా ప్రకటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ప్రముఖ రాజకీయ ప్రముఖులు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో త్వరగా హల్ చల్ చేసింది. భారతదేశ రాజకీయ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర […]

OIP (16) Exclusive

ఢిల్లీ పోలీసులకు భద్రతా సదస్సు…

రాబోయే ఎన్నికలకు ముందు దేశ రాజధానిలో భద్రత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఢిల్లీ పోలీసు భద్రతా విభాగం గురువారం ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీస్ కమీషనర్ సంజయ్ అరోరా అధ్యక్షతన జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్, బాపూ ధామ్, చాణక్యపురి, నగర పోలీసు ఉన్నతాధికారులు మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసు రక్షణ భద్రతా విభాగం ప్రత్యేక కమిషనర్ దేవేంద్ర పాఠక్ ఎన్నికల సమయంలో […]

WhatsApp Image 2024-04-04 at 6.42.46 PM Kakinada

లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి… -డీఐవో డా. కె.రత్నకుమార్-

ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీ.ఐ.వో. డా. కె. రత్నకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ రూరల్ మండల రెవిన్యూ అధికారి కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్ర్పోప్రియెట్ అథారిటీ, డివిజ‌న్ స్థాయి పీ.సీ., పీ.ఎన్‌.డీ.టీ. స‌మ‌న్వ‌య […]

WhatsApp Image 2024-04-04 at 2.05.29 PM Exclusive

వడ్లు కొన్న 2 రోజుల్లోపు ఖాతాల్లో డబ్బులు వేస్తాం… -కాంగ్రెస్ ప్రభుత్వం-

యాసంగి ధాన్యం విక్రయాల్లో కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో 56 చెకోపోస్టులను ఏర్పాటు చేసినట్లు వెళ్లడించింది. వరి కోతలు మొదలైన ప్రాంతాల్లో మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని […]

WhatsApp Image 2024-04-03 at 7.44.08 PM Crime

అక్రమ రవాణ పీ.డీ.ఎస్. బియ్యం స్వాధీనం…

కాకినాడ జిల్లాలోని తుని మండలములోని చేపూరు గ్రామము నందు పి.డి.ఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు చేపూరు గ్రామంలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆ గ్రామంలో గల F.P.షాప్ నెం.4 నందు బజాజ్ మెగా ఆటో వాహనంలో వివిధ రంగుల బస్తాలలో సుమారు 10 క్వింటాళ్ళ బియ్యంను లోడింగ్ చేస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకుంన్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోడు కొరకు పోలీస్ […]