ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేయను… -వై.ఎస్. జగన్-
నెరవేర్చలేని వాగ్దానాలేవీ చేయనని, టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు పన్నుతున్న తప్పుడు వలలో పడవద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు బూటకపు వాగ్దానాలతో రంగుల మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వస్తారని, ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని అన్నారు. తప్పుడు వాగ్దానాలు చేయని నిజమైన నాయకుడని, ప్రజలను మోసం చేయడానికి స్వర్గాన్ని తీసుకొస్తానని వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ నాయకుడిని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. ప్రకాశం […]









