సచివాలయం వద్ద కుప్ప కూలిపోయిన వృద్ధుడు…!!!
పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు సచివాలయం వద్ద కుప్ప కూలిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… అమలాపురంలోని పోస్టల్ కాలనీ వద్దగల పేరూరు సచివాలయం 4 వద్దకు పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన కొంకాపల్లి కి చెందిన కురసాల నరసింహంమూర్తి కూర్చునేందుకు స్థలం లేక ఉదయం నుండి ఎండలో నిలబడి ఉన్నాడు. 10 గంటలకు సచివాలయానికి వచ్చిన సిబ్బంది పెన్షన్ గురువారం ఇస్తామని చెప్పడంతో ఆందోళన కు గురైన వృద్ధుడు […]









