1704180064_1698731409_arvind-kejriwal Exclusive

అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్ పై ఈ.డీ. సుప్రీంకోర్టులో ప్రతిస్పందన దాఖలు…

అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును చట్టబద్ధం చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ.డీ. సుప్రీంకోర్టులో ప్రతిస్పందన దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర ఉపశమనం నిరాకరించిన తర్వాతే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఈ.డీ. తన అఫిడవిట్‌లో వాదిస్తోంది. ఈ అరెస్టు వెనుక ఎలాంటి దుష్ప్రవర్తన లేదా అదనపు కారణాలు లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కేజ్రీవాల్ సహకారరహిత వైఖరి ని ప్రదర్శించారని ఏజెన్సీ పేర్కొంది. విచారణలో […]

23073969PAAL Exclusive

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఖలిస్థానీ నేత అమృతపాల్…

వారిస్ పంజాబ్ దే జైలులో ఉన్న చీఫ్, ఖలిస్తానీ అనుకూల నాయకుడు అమృత్ పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని వివిధ మీడియా నివేదికల తెలిపాయి. నివేదికల ప్రకారం… అతను పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నాడు. ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృతపాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం ఎన్‌.ఎస్‌.ఎ. తో సహా కఠినమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి అస్సాంకు […]

th (16) Exclusive

ఉత్తరప్రదేశ్ వింత ఘటన చోటుచేసుకుంది…

10వ తరగతి పరీక్షల్లో 93.5 శాతం మార్కులు చూసి ఒక విద్యార్థి మూర్చబోయడు. అతన్ని ఐ.సీ.యూ. లో చేర్చారు. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్‌ నగరంలోని అన్షుల్ కుమార్ అనే 10వ తరగతి విద్యార్థి బోర్డు పరీక్షల ఫలితాలు రావడంతో స్నేహితులతో కలిసి నెట్ లో చేసాడు. అయితే 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయి మూర్ఛబోయాడు. దానితో తోటి విద్యార్థులు తనని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అన్షుల్ ఆరోగ్యం బానేవుందని తెలిపారు.

kotak-mahindra-bank-shares-zoom-over-12-pc-2020-10-27 Exclusive

కోటక్ మహీంద్రా బ్యాంక్‌ కు ఆర్.బీ.ఐ. షాక్…

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను తన ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయకుండా మరియు తాజా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా నిషేధించింది. అయితే బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లతో సహా ప్రస్తుత కస్టమర్లకు సేవలను అందించడం కొనసాగిస్తుందని ఆర్‌.బి.ఐ. ఏప్రిల్ 24 న ఒక ప్రకటనలో తెలిపింది. 2022 మరియు 2023లో ఆర్‌.బి.ఐ. యొక్క ఐ.టీ. పరీక్షల నుండి […]

evm-vvpat Exclusive

వీ.వీ.పీ.ఏ.టీ. స్లిప్పుల పూర్తి లెక్కింపు పిటీషన్లపై ఎస్.సీ. తీర్పు…!!!

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీ.వీ.పీ.ఏ.టీ. తో ఈ.వీ.ఎం. లను ఉపయోగించి పోలైన ఓట్లను పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం కొన్ని ఆదేశాలను ప్రకటించనుంది. వీ.వీ.పీ.ఏ.టీ. అనేది స్వతంత్ర ఓటు ధృవీకరణ వ్యవస్థ, ఇది ఓటర్లు తమ ఓట్లు సరిగ్గా వేయబడ్డాయో లేదో చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఏప్రిల్ 18న సుప్రీం కోర్టు రిజర్వ్ చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు […]

Y-S-Jagan-Mohan-Reddy-Chief-Minister-of-Andhra-Pradesh-elected-YSRC-president-for-life Exclusive

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వీ.ఎస్.పీ. సిబ్బందికి జగన్ మద్దతు…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం, తమ పార్టీ మద్దతు కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎండాడలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులతో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ తమ పోరాటానికి పదే పదే సంఘీభావం తెలిపాయన్నారు. వై.సి.పి. ని ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్‌సి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఇనుప […]

WhatsApp Image 2024-04-23 at 3.09.21 PM Political

నాయిబ్రాహ్మణుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -సుందరపల్లి గోపాలకృష్ణ-

టీ.డి.పీ., జనసేన, బీ.జే.పీ. ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు కార్యాలయంలో టీ.డి.పీ. నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు వైద్యం శాంతారాం రూపొందించిన జయహో నాయి బ్రాహ్మణ, జయహో బీ.సీ. అనే కరపత్రాన్ని ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణులకు బి.సి. కులాల వారికి తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని 50 సంవత్సరాలకే 4వేల […]

OIP (48) Exclusive

రైల్వే సేవలు మ్యానిఫెస్టోలో ప్రకటించాలి… -పౌరసంక్షేమసంఘం-

కేంద్ర ప్రభుత్వం రైళ్లకు జనరల్ భోగీలు పెంపు చేయకపోవడం వలన పేద, సామాన్య, మధ్య తరగతి ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులుకలుగుతున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్వాతంత్ర్యం కాలం నాటి 39 కోట్లజనాభా ప్రకారం ప్రతి రైలుకు రెండు జనరల్ భోగీలు కేటాయించగా దేశ జనాభా 142 కోట్లకు చేరినా అవే రెండు భోగీలు కొనసాగుతున్నాయని అన్నారు. వృద్దులు, గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు మరియు చంటిపిల్లలు జనరల్ భోగీల్లో ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటంలా మారిందని వారన్నారు. ఏ రాజకీయ […]

WhatsApp Image 2024-04-23 at 7.53.18 AM Exclusive

అన్నవరంలో ఘనంగా ధ్వజస్తంభ మహోత్సవం…

కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అని వేటి మండపంలో ధ్వజస్తంభం మహోత్సవం రుత్వికులు కలశములను ధ్వజస్తంభం చుట్టు ముమ్మారు ప్రదక్షణ చేశారు.

dead_body_6004752_835x547-m_5ec8d46c19e6c Exclusive

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… మహిళ మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని ఆర్.టీ.సీ. కాంప్లెక్స్లో ఒక ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. కాంప్లెక్స్లో బస్సును తిప్పుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి ప్రవేశం లేదని అయినా ఎందుకు వచ్చిందని అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది.