WhatsApp Image 2024-04-29 at 8.17.03 AM Exclusive

వై.సీ.పీ. మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పుండదు… -ప్రతిపక్షాలు-

వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. మ్యానిఫెస్టో తప్పుల తడకలుగా అబద్దాల పుట్టలుగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించకుండానే వాటిని అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. గిరిజనులు, షెడ్యూల్ కులాల అభ్యున్నతికి […]

91646746 Exclusive

దుంగార్‌పూర్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రాపై కాంగ్రెస్ షోకాజ్ నోటీసు…

లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను కాంగ్రెస్ తన దుంగార్‌పూర్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రాపై షోకాజ్ నోటీసును అందజేసింది. షీయో మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఘోగ్రా ఆరోపించిన బీ.జే.పీ. బన్స్వారా లోక్‌సభ అభ్యర్థి మహేంద్రజీత్ సింగ్ మాల్వియాకు మద్దతు ఇచ్చాడు. అయితే ఖాన్ కాంగ్రెస్ అనుభవజ్ఞుడు, ఏప్రిల్ 26 న పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ భాటికి తన కమ్యూనిటీ […]

arvinder-singh-lovely Exclusive

బీ.జే.పీ. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతానన్న ఆరోపణల అరవిందర్ సింగ్ స్పందన…

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత భారతీయ జనతా పార్టీతో తన భవిష్యత్తు ప్రణాళికలపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తన రాజీనామాకు లోక్‌సభ టిక్కెట్లపై ఉన్న అసంతృప్తితో సంబంధం లేదని ఆయన అన్నారు. 2023లో పార్టీ ఢిల్లీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అరవిందర్ సింగ్ లవ్లీ దేశ రాజధానిలో పార్టీ చీఫ్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ నుంచి బీ.జే.పీ. […]

2-Roshan-Jacob-as-Gonda-Col Exclusive

లక్నోలో యు.పి.ఎస్‌.సి. టాపర్లను సత్కరించిన డివిజనల్ కమిషనర్…

యు.పి.ఎస్‌.సి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన లక్నో జిల్లాకు చెందిన యువకులను డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ సత్కరించారు. యువకుల ఆలోచనలను రూపొందించడంలో పాఠశాల విద్య ఎంత ముఖ్యమో నొక్కిచెప్పారు. జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్, మునిసిపల్ కమీషనర్ ఇందర్‌జిత్ సింగ్ మరియు ఇతరులు కూడా హాజరయ్యారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపడం ద్వారా కెరీర్‌ను రూపొందించడంలో పాఠశాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.

OIP (57) Exclusive

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య…!!!

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ఘటన చేటుచేసుకుంది. పంటలు ఎండిపోవడంతో అప్పులుపాలయ్యి ఇద్దరు రైతులు ఆ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురానికి చెందిన 47 సంవత్సరాల ఉచ్చెంతల శ్రీను అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి పంటను వేసాడు. దానిని కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసాడు, కానీ బోర్లులో నీళ్లు పడకపోవడంతో ఆ పొలం ఎండిపోయింది. దానితోపాటు ఇంటి నిర్మాణం కోసం బోర్లు వేసేందుకు సాగు పెట్టుబడికి రూ. 10 […]

WhatsApp Image 2024-04-27 at 12.15.23 PM Telangana

సీ.ఎం. రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై లేడీ జర్నలిస్ట్ ఫైర్…

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై ప్రముఖ లేడీ జర్నలిస్ట్ మండిపడ్డారు. సీ.ఎం. రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా తనను నడుము పట్టుకుని వెనక్కి లాగి నెట్టివేశారని బర్ఖాదత్ ఎక్స్ అఫీషియల్ కాతాలో పోస్ట్ చేసింది. పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే హక్కు మాకు ఉంటుందని ఆమె అన్నారు. అధికారం రావడంతో సీ.ఎం. రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారమంటూ ఆమె మండి పడ్డారు.

manojtiwari2-1609406450 Exclusive

భోజ్‌పురి పాట ప్రధాని మోదీకి అంకితం… -బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ-

లోక్‌సభ ఎం.పీ., భారతీయ జనతా పార్టీ ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి మనోజ్ తివారీ భోజ్‌పురి పాటను ప్రధాని మోదీకి అంకితం చేశారు. ఒక ఇంటర్యూ లో మాట్లాడిన తివారీ భోజ్‌పురి పాటలోని కొన్ని పంక్తులను ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నానని అన్నారు. ‘కీ దేశ్ కే బధ్ హన్ ఖుషీయే కే హో గయీ యత్ మహురత్ బా’. ‘ఔర్ తీస్రీ బార్ హమ్కే మోదీ కే జరూరత్ బా’ అనే పంక్తులను అంకితం చేసామని తెలిపారు. […]

EVM-1-1 Exclusive

ఈ.వీ.ఎం. వీ.వీపీఏ.టీ. ధృవీకరణపై నేడు సుప్రీమ్ కోర్టు తీర్పు…

ఈ.వీ.ఎం.లపై పోలైన ఓట్లను వీ.వీ.ప్యా.ట్‌.లతో 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇద్దరు న్యాయమూర్తులచే రెండు వేర్వేరు తీర్పులు ఉంటాయని ఎస్సీ వెబ్‌సైట్ చెబుతోంది. పిటిషనర్లు హ్యాకింగ్, మెషిన్‌ల తారుమారు సంభావ్యతపై అనుమానాన్ని పెంచడం ద్వారా వారి డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఈ.వీ.ఎం. కౌంట్‌లు, వీవీప్యాట్‌లను 100% సరిపోల్చడం అన్ని సందేహాలను నివృత్తి చేయడంలో సహాయపడుతుందని కోరారు. […]

th (17) Viral

మణిపూర్‌లో పేలుడు… నిలిచిన 150 ట్రక్ లు…

శక్తివంతమైన IED పేలుడు కారణంగా మణిపూర్‌లోని NH 2 వెంబడి కీలక ఘోరంగా వంతెన దెబ్బతింది. దాని కారణంగగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు అవసరమైన వస్తువులను తీసుకెళ్తున్న 150 ట్రక్కులు సేనాపతి జిల్లాలో నిలిచిపోయాయి. గుర్తుతెలియని దుండగులు శక్తివంతమైన IED పేలుడును ప్రేరేపించారు. ఈ ఘటన అర్ధరాత్రి 12.45 గంటలకు కాంగ్‌పోక్పి జిల్లాలోని కౌబ్రు లీఖా మరియు సపర్మీనా మధ్య వంతెనను దెబ్బతీసిందని ఒక అధికారి తెలిపారు. ప్రాన నష్టం జరగలేదని వారు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ […]