OIP (9) Exclusive

రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీనే ఎక్కువ పాపులర్…

ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఆయన పార్టీ షో-కాజ్ జారీ చేసింది. 52 ఏళ్ల జూనియర్ చిదంబరం లోక్‌సభ సభ్యుడుగా వ్యవరిస్తున్నారు. ఒక తమిళ వార్తా ఛానెల్‌కి ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో అతను దావా వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు యూనిట్ షోకాజ్ జారీ చేసింది.

nirmala-1 Exclusive

మధ్యతరగతి వారికి పన్ను ఉపశమనం…

2024 లోక్‌సభ ఎన్నికలు దృష్య కొన్ని నెలల ముందు భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించబోతున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే పన్ను చెల్లింపుదారులు బడ్జెట్ నుండి కొంత ఉపశమనం పొందే అవకాశముంది.ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను రాయితీని పెంచే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఇస్తూ చర్చలకు దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తుల […]

in Sport

క్రికేటర్ ఇషాన్ కిషన్ గైర్హాజర్ పై నెటిజన్ ఆగ్రహం…

అఫ్ఘానిస్థాన్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు BCCI ఎట్టకేలకు జట్టును ప్రకటించింది. ఆట యొక్క పొటి ఫార్మాట్ కోసం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు భారత జట్టులో తిరిగి రావడంతో అభిమానులు చాలా థ్రిల్ అయ్యారు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గైర్హాజరు కావడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎంపిక కోసం అందుబాటులో ఉన్నప్పటికీ BCCI కిషన్‌ను తొలగించిందని మరియు వారు KL రాహుల్, […]

th Political

స్వతంత్రంగా 290 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ…

2024 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా 290 స్థానాల్లోను పోటీ చేయాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. జరిగిన అలయన్స్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొత్తుల రూపొందించే బాధ్యత కలిగిన కమిటీ అధికారికంగా తన సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు సమర్పించనుంది. ఇందులో భాగంగానే ఖర్గే జనవరి 4న కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి, సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు అన్ని రాష్ట్ర అధ్యక్షులు, సీఎల్పీ […]

hospital-bed-1229668 Viral

కోవిడ్-19 పేషెంట్లకు ప్రత్యేక పడకలు… -AIIMS-

కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం ఒక ఆకస్మిక చర్యను రూపొందించింది. తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతున్న అత్యవసర రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఇన్‌పేషెంట్ వార్డులోను రెండు పడకలను కేటాయించినట్టు వెళ్లడించింది. ఒక వైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిరోజూ సగటున 3 నుంచి […]

AA1m1LGO Exclusive

క్రిస్మస్ వేడుకల్లో ప్రదాని మోడీ…

క్రిస్మస్ వేడుక సందర్బంగా సమాజంలోని ప్రముఖులందరు కలిసి ప్రధాని స్వగృహంలో ప్రధాని మంత్రి మోడీ ని కలిసి సుభాకంక్షలు తెలిపారు. వచ్చినవారికి ప్రధాని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు, అణగారిన వారికి సేవ చేయడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని దేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ రుద్ర ఆధ్వర్యంలో […]

BRITISH-virus-variant_--1024x682 Viral

జే.ఎన్.-1 జన్యు నిఘాను ఏర్పాటు చేయాలి…. -ఢిల్లీ ప్రభుత్వం-

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 వేరియంట్ జే.ఎన్.-1 కేసులు 34 కనుగొనబడ్డాయని వీటిలో మూడు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం తెలిపింది. జే.ఎన్.-1 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), పూణే, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS), బెంగళూరులో జీనోమ్ సీక్వెన్సింగ్ కు సమర్పించిన 192 నమూనాలలో 60 నమూనాల ఫలితాలు నాటికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇందులో మొత్తం 34 కేసులు జే.ఎన్.-1 వేరియంట్‌గా గుర్తించబడ్డాయని డిపార్ట్‌మెంట్ […]

1407678-revanth-reddy Telangana

ఢిల్లీలో కొత్త అధికారిక భవనం… -రేవంత్ రెడ్డి వెళ్లడి-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా కాంగ్రెస్ ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్బంగా అశోకారోడ్డులో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో భాగంగా ఉన్న ప్రస్తుత భవనం స్థానంలో కొత్త అధికారిక భవనాన్ని న్యూఢిల్లీలో నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలంగాణ పీ.సీ.సీ. నేత తెలిపారు.

WhatsApp Image 2023-12-20 at 6.31.57 PM Exclusive

పురాతన మ్యూజియంకు నిధులు మంజూరు చేయ్యాలి…

ఢిల్లీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్త కార్యదర్శి ముగ్దా సింహనాను కాకినాడ ఎం.పీ. వంగా గీతా విశ్వనాధ్ కలిశారు. కాకినాడ పట్టణంలో అత్యంత పురాతమైన శిల్పాలు అదేవిధంగా చారిత్రాత్మక పత్రాలు పురాతన సంపద కలిగి ఉన్న కాకినాడ మ్యూజియం అభివృద్ధికి నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా గీతా విశ్వనాధ్ మాట్లాగుతూ… కాకినాడ పురాతన మ్యూజియంకు తగిన నిధులు మంజూరు చేయాలని అన్నారు.

Xiaomi-Redmi-Note-13-Pro-Max TECH

భారతదేశంలో జనవరి 4న రెడ్మీ నోట్ 13 5G సిరీస్ ప్రారంభం…

రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్ ను భారతదేశంలో ప్రారంభించబోతున్నట్లు రెడ్ మీ సంస్థ తెలిపింది. ఈ సరీస్ ను జనవరి 4 వ తేదీ న తీసుకానున్నట్లు చెప్పింది. ఈ లైనప్‌లో 3 అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 Pro, టాప్- ఆఫ్-ది-లైన్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ ను తీసుకొనిరానున్నట్లు వెళ్లడించింది.